Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 05,2019

నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత!

- ఇప్పటికే 33 పీఎస్‌యూలతో జాబితా సిద్ధం..
- వాటావిక్రయం విఫలంతో సర్కారు కొత్త ప్లాన్‌
- వ్యాపారవేత్తగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం
- భారీగా నష్టపోనున్న పీఎస్‌యూల ఉద్యోగులు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు తన గురుతర బాధ్యతలను విస్మరించి పాలన సాగిస్తోంది. ఒకప్పుడు జాతికి తరగని సంపదగా నిలిచి.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పలు ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) మూసివేసేందుకు మోడీ సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవ్వడం, నిర్మాణాత్మక చర్యలు లోపించడంతో గత కొన్ని రోజులుగా నష్టాల్లోకి జారుకున్న వివిధ ప్రభుత్వ సంస్థలను మూసివేయాలని మోడీ గవర్నమెంట్‌ భావిస్తున్నట్టుగా సర్కారు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ నష్టాలలో నడుస్తున్న దాదాపు 33 ప్రభుత్వ రంగ సంస్థలను సర్కారు గత ఐదేండ్ల నుంచి గుర్తిస్తూ వచ్చింది. ఈ సంస్థలు వరుసగా నష్టాలను నమోదు చేస్తుండడంతో ఆయా సంస్థలలో వాటా విక్రయం జరపాలని ప్రభుత్వం తొలత నిర్ణయించింది. ఇందుకు గాను తగిన అనుకూల వాతావరణం కనిపించకపోవడంతో సర్కారు ఈ సంస్థలను ఇక అమ్మివేయడమే మేలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయా సంస్థలను నిలబెట్టేందుకు గాను మరింత ప్రజా ధనాన్ని వ్యచ్చించడం, నష్టాలు మరింతగా పెరిగేంత వరకు వేచి చూడడం సబబు కాదన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది
ప్రమాదంలో కీలక సంస్థలు..
నష్టాలలో నడుస్తున్న కారణంగా తొలత వాటా విక్రయానికి ప్రతిపాదించిన వివిధ సంస్థలకు బిడ్డర్ల నుంచి తగిన స్పందన లభించకపోవడ అమ్మకానికి ప్రతిపాదిస్తున్న పీఎస్‌యూల జాబితాలో పలు కీలక సంస్థలు ఉన్నాయి. ప్రమాద పుటంచున నిలిచిన సంస్థ జాబితాలో హెలికాప్టర్‌ సేవల సంస్థ వపన్‌ హన్స్‌, భారత్‌ పంప్‌ అండ్‌ కంప్రెసర్స్‌, హిందుస్థాన్‌ యాంటీ బయాటిక్స్‌, హిందుస్థాన్‌ ఫ్లోరోకార్బన్స్‌, హిందుస్థాన్‌ న్యూస్‌ప్రింట్‌, హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్కూటర్స్‌ ఇండియా తదితర సంస్థలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో కూడా ఈ సంస్థలలో వాటా విక్రయానికి పెద్దగా స్పందన లభించే అవకాశాలు కనిపించకపోవడంతో.. దశలవారీగా వీటిని మూసివేయడమే మేలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నిలబెట్టే ప్రయత్నాలు అంతంతే..
నష్టాల్లో ఉన్న సంస్థలకు తగిన ఆర్థిక, సాంకేతిక తోడ్పాడుటును అందించి వాటిని ప్రయివేటు సంస్థలకు దీటుగా అంతర్జాతీయ పోటీని తట్టుకొనేలా తయా రు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుపోవడంపై సర్వత్రా విమర్శ లు వినవస్తున్నాయి. సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న ప్రభుత్వం.. నష్టాలలో ఉన్న సంస్థల విషయంలో ఒక కార్పొరేట్‌గా వ్యవహరిస్తుండడం సరికాదన్న వాదన లూ వినవస్తున్నాయి. ఆయా సంస్థలకు అదనంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు.. ఆ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందకు, ప్రయివేటుకు దీటుగా పోటీప రరడేందుకు అవసరమైన సాయం అందిస్తే.. ప్రభుత్వం అమ్మకానికి ఎంపిక చేసిన చాలా సంస్థలు తిరిగి నిలదొక్కుకొనే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులకు తీరని నష్టం..
పూర్తి వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతున్న కేంద్రంలోని మోడీ సర్కారు నష్టాలలోని సంస్థల మూసివేత కారణంగా ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలను ఉన్నఫలంగా మూసివేస్తే ఆయా సంస్థలో పని చేస్తున్న దాదాపు 10 నుంచి 15 వేల మంది ప్రత్యక్ష ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ మూసివేత గురించి వేగంగా ప్రతిపాదనలు చేస్తున్న అధికార వర్గాలు.. ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేలా ఎలాంటి పరిహారం చెల్లించాలన్న విషయంపై కనీస దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. సర్కారు వ్యవహార శైలిని పరిశీలిస్తే ఉద్యోగులను పట్టించుకోకుండా.. ఆయా సంస్థలను రాత్రికిరాత్రి మూసివేస్తున్నట్టుగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోని పెట్టుబడులు రావడం లేదని గగ్గోలు పెడుతూ ప్రోత్సాహకాల పేరుతో లక్షల కోట్ల ప్రజాసొమ్మును వృథా చేస్తున్న ప్రభుత్వం అందులో కొంతైనా నష్టాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను నిలబెట్టుందుకు ఖర్చు చేస్తే ఆయా సంస్థలు తిరిగి లాభాలలోకి మరలే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కేంద్రలోని మోడీ సర్కారు వాస్తవాలను గమనిస్తూ ఇప్పటికైనా సామాజిక దృక్పథంతో దేశ విశాలమైన ప్రయాజనాలను దృష్టి ఉంచుకొని పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
మారుతి కార్ల ధరలు పెంపు
సెన్సెక్స్‌ భారీ ర్యాలీ
స్టార్టప్‌ లకు కేరళ నిధుల మద్దతు
కొలీన్­ నూతన ఆవిష్కరణ
భారత్ కేంద్రంగా బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌
మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా
ఆల్‌ టైం గరిష్టానికి ట్రాక్టర్ల అమ్మకాలు
చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.