Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వడ్డీ రేట్లు యథాతథం! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

వడ్డీ రేట్లు యథాతథం!

- వృద్ధి రేటు మరింతగా పడిపోనుంది.
- ధరల పెరుగుదల ఆందోళనకరమే: ఎంపీసీ
న్యూఢిల్లీ: దేశంలో ఎగిసిపడుతోన్న ఆహారోత్పత్తుల ధరలు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సెగ పెట్టాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న ఆందోళనలో వడ్డీ రేట్ల తగ్గింపు సాధ్యపడలేదని గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదికి చెందిన ఆరో ద్వైమాసిక కీలకమైన పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. ఈ సమీక్షలో వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఎంపీసీ నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15 శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రెపోరేటు 4.90శాతం వద్ద కొనసాగించాలని కూడీ ఎంపీసీ నిర్ణయించింది. ఇటీవలి కాలంలో కిలో ఉల్లి ధర రూ.100 పైనా పలకడంతో పాటు ఇతర ఆహారోత్పత్తుల ధరలు కూడా చుక్కలనంటుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రధానంగా వడ్డీరేట్ల తగ్గింపునకు అడ్డంకిగా నిలిచాయని ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ స్వయంగా అంగీకరించారు. ఆహార ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగిందని, దీంతో రేట్ల తగ్గింపు యోచన విరమించామని తెలిపారు.రాబోయే త్రైమాసికంలోఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవలి గణాంకాలు సూచించాయన్నారు. ఈ నేపథ్యంలోనే కమిటీలోని అందరు సభ్యులు ఏకగ్రీవంగా రేట్లు యథావిథిóగా కొనసాగించేందుకు అంగీకరించారన్నారు. ప్రస్తుత పరపతి విధాన సమీక్ష కమిటీలో డాక్టర్‌ చేతన్‌ ఘటె, డాక్టర్‌ పమి దువా, డాక్టర్‌ రవీంద్ర హెచ్‌ ఢొలాకియా, డాక్టర్‌ మైఖెల్‌ దేబబ్రత పాత్ర, భిభు ప్రసాద్‌ కానుంగో, శక్తికాంత దాస్‌ ఉన్నారు. ఇది వరకు వరుసగా ఐదు సార్లు వడ్డీ రేట్లు తగ్గించగా.. ఆరోసారి యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ఈ నిర్ణయంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో నష్టాల పాలయ్యాయి.
టెలికాం బాదుడు ఇబ్బందే..!
ఆహార పదార్ధాల ధరలు పెరగడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని దాస్‌ పేర్కొన్నారు. టెలికాం టారిఫ్‌ల పెంపుదల కూడా పరోక్షంగా ద్రవ్యోల్బణంపై పడుతుందని పేర్కొన్నారు. ఆర్బీఐ ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ధరలు దిగివస్తే తప్పా.. వడ్డీ రేట్లను ఇక తగ్గించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రేట్ల కోతకు విరామం ఇచ్చామన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఎలా మారుతుందో చూడాలని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రయివేటు టెల్కోలు చార్జీల పెంపునపై దృష్టి పెట్టాయి. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఐడియాలు మొబైల్‌ టారీఫ్‌లను 40-50 శాతం వరకు పెంచడానికి కసరత్తు చేస్తోన్న విషయం విధితమే.
ఎంపీసీలో ప్రధానాంశాలు..
- రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15 శాతం వద్దే కొనసాగనుంది.
- 2019-20 జీడీపీ అంచనాలు 5 శాతానికి కోత.
- అక్టోబర్‌- మార్చి కాలంలో వృద్ధి 4.9-5.5 శాతంగా అంచనా.
- ద్రవ్యోల్బణం స్వల్ప కాలానికి పెరగొచ్చని ఆందోళన.
- వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 5.1 శాతంగా ఉండొచ్చు.
- అంతర్జాతీయంగా మందగమనం కనిపిస్తోంది.
- భవిష్యత్తులో ధరలు తగ్గితేనే వడ్డీ రేట్ల కోత ఉంటుంది.
- వ్యక్తిగత పర్సన్‌ టు పర్సన్‌ (పి2పి) రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు.
వృద్ధి 5 శాతానికే పరిమితం..
భారత వృద్ధి రేటు అంచనాలకు ఆర్బీఐ మరింత కోత పెట్టింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ 5 శాతానికే పరిమితం కావొచ్చన్న అంచనాకు వచ్చింది. ఇంతక్రితం ఈ అంచనా 6.1 శాతంగా ఉంది. 2019-20 అక్టోబర్‌ నుంచి మార్చి కాలం ద్వితీయార్థంలో వృద్ధి 4.9- 5.5 శాతం ఉండొచ్చని విశ్లేషించింది. 2020-21 అంచనాలకు కోత పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వద్ధి 5.9- 6.3 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో మందగమనం కనిపిస్తోందని శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. అయిదే దేశ ఆర్ధిక వ్యవస్థలో మాత్రం కొంతమేర రికవరీ సంకేతాలు కనపడుతోన్నాయన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో మాంద్యం నెలకొనడంతో ఈ దఫా వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని చాలా ఎజెన్సీలు, ఆర్ధిక నిపుణులు ముందు అంచనా వేశారు. ప్రధానంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, 2019 జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతానికి, సెప్టెంబర్‌లో 4.5 శాతానికి దిగజారడంతో వడ్డీ రేట్ల తగ్గింపునపై అంచనాలు మరింత పెరిగాయి. కాని ద్రవ్యోల్బణ భయాలతో ఆర్బీఐ వరుసగా ఆరో సారి వడ్డీ రేట్ల తగ్గింపునకు వెళ్లకుండా ఆపాయని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అమర్‌ ఆంబానీ చెప్పారు. భవిష్యత్తులోనూ రేట్ల తగ్గింపునకు ద్రవ్యోల్బణమే కీలకమన్నారు. మందగమన భయాలున్నందున రేట్లు తగ్గిస్తారన్న ఎక్కువమంది అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ రేట్లను యథాతధంగా కొనసాగించిందని కోటక్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్రతినిధి సుధాకర్‌ షాన్‌బాగ్‌ పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆల్‌ టైం గరిష్టానికి ట్రాక్టర్ల అమ్మకాలు
చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ
మిడ్-సైజ్ సిడాన్ విభాగం సేల్స్ కి దారితీసిన హోండా సిటీ
కొత్త సంవత్సరపు అదృష్టాన్ని తీసుకువచ్చే కొత్త కథ ‘గుల్లాక్’
PhonePeతో పన్ను ఆదా
బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ

తాజా వార్తలు

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

08:05 PM

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు భారత జట్టు ఎంపిక

07:52 PM

కత్తితో పోడిచి సారీ చెప్పి, 1000 ఇచ్చారు..

07:24 PM

ఇద్దరు మహిళా జడ్జీలను కాల్చి చంపాడు..

07:18 PM

23న బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

06:51 PM

రెండు బైక్‎లు ఢీ..ఒకరు మృతి

06:32 PM

ఏపీలో 81 కరోనా కేసులు నమోదు

06:20 PM

జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య.. అధికార పక్షం బాధ్యత వహించాలి

06:08 PM

భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేస్తున్న స్పిన్ బౌలర్..

05:57 PM

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

05:55 PM

కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు సిద్ధం : పొన్నాల

05:47 PM

మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ..

05:45 PM

వైన్ షాపులో భారీ చోరీ..లాకర్ ఓపెన్ చేసి

05:38 PM

వరద సాయం పంపిణీపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

05:21 PM

రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ.3 కోట్లు..

05:20 PM

బైక్‌ను అడ్డుకున్న పోలీసును దారుణంగా కొట్టిన యువకులు..

05:12 PM

సిరిసిల్లలో యువకుడిని దారుణంగా కొట్టిన హిజ్రా..

05:09 PM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:01 PM

రైతుల కూటమి నుండి బీకేయూ నేత గుర్నామ్​ సింగ్ తొలగింపు

04:58 PM

భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి : సీపీఐ(ఎం)

04:57 PM

ట్రాక్టర్​ పరేడ్ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు : రైతు సంఘాలు

04:46 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

04:39 PM

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు

04:30 PM

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం

04:21 PM

నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీ పోటీ..

04:04 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చిన ఎమ్మెల్యే రోజా

04:03 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.