Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!

- 2020కి 45,500 స్థాయికి బీఎస్‌ఈసెన్సెక్స్‌: కోటక్‌ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో వ్యవస్థీకృత మందగమన పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఫండమెంటల్‌ రీసెర్చ్‌ విభాగం అధినేత రస్‌మిక్‌ ఓజా అన్నారు. ఈ పరిస్థితులు మరో రెండు మూడు త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మందగమనంలోనూ ఈ ఏడాది మార్కెట్లు భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితుల కారణంగా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నాయని.. దీని ఫలితంగానే విదేశాల నుంచి వెల్లువలా స్టాక్‌ మార్కెట్లు పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయని ఆయన అన్నారు. ఈ కారణంగానే భారత్‌తో పాటు వర్ధమాన దేశాలలో విదేశీ పెట్టుబడుల రాక పెరిగిపోతున్నట్టుగా ఆయన వివరించారు. విదేశీ పెట్టుబడులు పటిష్టంగా ఉండడం, అలాగే దేశీయ మ్యూచువల్‌ ఫండ్ల నుంచి సిప్‌(సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ వంటివి పెరగడమే అని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు మంచి లాభాలను తీసువస్తుందని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయని, అంతటా ప్రస్తుతం ఈక్విటీలు మంచి రాబడిని ఇచ్చే సాధనాలుగా మారాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో 2020లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45,500 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13,500 పాయింట్ల స్థాయిని చేరగలవని తమ విశ్లేషణలు చెబుతున్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మార్కెట్లు మరింతగా పైకి ఎగిసే అవకాశం ఉన్నట్టుగా కోటక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే
సిడ్బీతో బీఓబీ ఒప్పందం
భారత్‌లో సాప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు
తలసేమియా బాధితులకు రేలా హాస్పిటల్స్‌, కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ చేయూత
జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించిన PhonePe

తాజా వార్తలు

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

01:02 PM

ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

12:53 PM

వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

12:44 PM

బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి

12:05 PM

విహారం.. తీవ్ర విషాదం..

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.