Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐదున్నరేండ్ల గరిష్టానికి ధరలు! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

ఐదున్నరేండ్ల గరిష్టానికి ధరలు!

- 7.35 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
- కూరగాయలు 61శాతం వరకు ప్రియం
న్యూఢిల్లీ: దేశంలో ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. గత డిసెంబర్‌తో ముగిసిన నెలలో దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ 7.35 శాతానికి ఎగిసింది. ఇది ఐదున్నరేండ్ల గరిష్ట కావడం విశేషం. ముఖ్యంగా కూరగాయలు, ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో రిటైల్‌ ధరలు ఎగిసిపడ్డాయి. జాతీయ గణంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఒ) సోమవారం వెల్లడించిన నివేదిక ప్రకారం కూరగాయల ధరలు భారీగా 60.5 శాతం పెరిగాయి. 2018 ఇదే డిసెంబర్‌ మాసంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీసీఐ) 2.11 శాతంగా నమోదయ్యింది. క్రితం డిసెంబర్‌లో స్థూలంగా అహారోత్పత్తుల ధరలు 14.2 శాతం ప్రియమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం సూచీ -2.65 శాతంగా నమోదయ్యింది. 2019 నవంబర్‌ నెలలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 10.01 శాతంగా ఉంది. ఇంతక్రితం రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్టంగా 2014 జులైలో 7.39 శాతంగా చోటు చేసుకుంది. డిసెంబర్‌ మాసంలో పప్పులు 15.44 శాతం, మాంసం, చేపల ధరలు 10 శాతం చొప్పున ప్రియమయ్యాయి. దేశంలో ద్రవ్యోల్బణ సూచీని 4 శాతానికి పరిమితం చేసేలా చర్యలు చేపట్టాలని భారతీ రిజర్వు బ్యాంక్‌ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్‌ పరిధినిమించి భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ఆర్బీఐ నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశాలు లేకపోవచ్చని ఆయన విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణ కట్టడికి ఉన్న వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే
సిడ్బీతో బీఓబీ ఒప్పందం
భారత్‌లో సాప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు
తలసేమియా బాధితులకు రేలా హాస్పిటల్స్‌, కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ చేయూత
జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించిన PhonePe
‘యంగ్ ఎర్త్ ఛాంపియన్స్’ ను ప్రారంభించిన సోనీ బీబీసి ఎర్త్
భార‌త్‌లో మల్టీ-క్లౌడ్ స్ట్రాటజీని వేగవంతం చేసిన SAP
ఓరియోబ్రిగేడ్ లో చేరిన తండ్రీకూతురు ఎంఎస్ ధోని, జీవా
పైసోంకో రోకో మత్‌ ప్రచారం ఆరంభించిన ఐడీఎఫ్‌సీ
శామ్‌సంగ్ 2021 శ్రేణిలో ముందంజలో గెలాక్సి ఎస్21
మహాజీవిన్ ప్లస్ ప్లాన్ విడుదల చేసిన ఇండియాఫస్ట్
గుప్పెడు బాదములతో ఆరోగ్యం

తాజా వార్తలు

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.