Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మొబైల్స్‌ తయారీకి అంతరాయం..! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

మొబైల్స్‌ తయారీకి అంతరాయం..!

- భారత పరిశ్రమలో కరోనా కలవరం
- చైనా నుంచి పరికరాల సరఫరా సమస్యలు
- అమ్మకాలు 15% తగ్గొచ్చు
న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావంతో చైనా పరిశ్రమలు మూతపడటంతో ఆ ప్రభావం భారత మొబైల్స్‌ పరిశ్రమపై తీవ్రంగానే పడుతుంది. ఈ వైరస్‌ ప్రభావం మరిన్ని రోజులు కొనసాగితే స్మార్ట్‌ పరికరాల దిగుమతులు లేక భారత్‌లో పరిశ్రమలు మూతపడొచ్చని ఆ రంగం కలవర పడుతొంది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలను వివిధ దేశాలు ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. కాగా అమ్మకాలు, వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. విడిభాగాల సరఫరా నిలిచిపోవడంతో వచ్చే వారం నుంచి స్మార్ట్‌ఫోన్‌ తయారీ పూర్తిగా క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఐఫోన్‌ 11, 11ప్రోలు స్టాక్‌ లేదని రిటైలర్‌లు చెబుతున్నారని ఇటి ఓ కథనంలో వెల్లడించింది. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ సంస్థలకు అవసరమైన కీలక పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
నిండుకుంటున్న ఉపకరణాలు.
ఫిబ్రవరి మాసానికి కావాల్సిన ముడి ఉపకరణాలను సాధారణంగా డిసెంబర్‌లోనే కంపెనీలు సమకూర్చుకుంటాయి. కాగా మార్చికి సంబంధించిన ఉపకరణాలను జనవరిలో తెచ్చుకుంటాయి. ముఖ్యంగా మార్చి రెండో వారం తర్వాత తయారయ్యే ఫోన్లు కొరతను ఎదుర్కోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పరిశ్రమల్లో ఉత్పత్తులు అయిపోవడం ప్రారంభమైందని, మరో వారంరోజులు ఇదే కొనసాగితే ఫోన్ల తయారీకి అంతరాయం ఏర్పడనుందని ఇండియా సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసిఇఎ) చైర్మన్‌ పంకజ్‌ మొహిండ్రూ పేర్కొన్నారు. అయితే స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీ, కెమెరా మాడ్యూల్స్‌ వియత్నాంలో తయారవుతాయి. డిస్‌ప్లే, కనెక్టర్స్‌ అధిక భాగం చైనాలోనే తయారవుతాయి. చిప్‌లు తైవాన్‌లో తయారవుతున్నప్పటికీ ఫైనల్‌గా చిప్‌ మార్కెట్‌లోకి రావాలంటే మాత్రం చివరి దశలో చైనాలో రూపొందాల్సిందే. ఫీచర్ల ఫోన్ల ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పిసిబి) విడిభాగాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, త్వరలోనే ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
కొత్త ఆవిష్కరణలు లేనట్లే..!
ప్రస్తుత జనవరి-మార్చి త్రైమాసికంలో ఫోన్ల విక్రయాలు 10-15 శాతం మేర పడిపోనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏప్రిల్‌-జూన్‌ మాసాలలో విడుదల కావాల్సిన కొత్త ఫోన్లపై పడి అవి 4నుంచి 5 వారాలు ఆలస్యంగా విడుదల అవుతాయిని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్‌ ఐఫోన్‌ అమెరికా కేంద్రంగా పని చేస్తున్నప్పటికీ దాని విడిభాగాలన్నీ చైనాలోనే తయారవుతాయి.
ఈ ఫోన్లను ఏదేశంలోనైనా విక్రయించాలంటే చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని ఆయా దేశాల్లో అసెంబ్లింగ్‌ చేసి అమ్ముతారు. తాజా కరోనా ప్రభావంతో వీటి సరఫరా ఆగిపోవడంతో ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోయాయని రిటైలర్‌లు చెబుతున్నారు. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం పరిశ్రమల సెలవులను పొడిగించిందని షావోమీ ఇండియా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో సరఫరా చెయిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందదన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే
సిడ్బీతో బీఓబీ ఒప్పందం
భారత్‌లో సాప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు
తలసేమియా బాధితులకు రేలా హాస్పిటల్స్‌, కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ చేయూత
జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించిన PhonePe

తాజా వార్తలు

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

01:02 PM

ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

12:53 PM

వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

12:44 PM

బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి

12:05 PM

విహారం.. తీవ్ర విషాదం..

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

08:40 AM

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..

08:24 AM

ఈ ఏడాది నాగోబా జాతర రద్దు

07:56 AM

అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

07:37 AM

తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే

07:14 AM

నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

07:02 AM

నేడు రెండో విడత గొర్రెల పంపిణీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.