Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జియోలో 'విస్టా' పెట్టుబడి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 09,2020

జియోలో 'విస్టా' పెట్టుబడి

- మూడో అమెరికన్‌ కంపెనీకి వాటా
- విదేశీ చేతికి దేశ సాంకేతిక రంగం..!
న్యూఢిల్లీ : ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో అమెరికన్‌ కంపెనీ 'విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌' పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. 2.32 శాతం వాటా కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడులకు విస్టా ఒప్పందం చేసుకుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకమ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ప్రయివేటు ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌లు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. తాజాగా విస్టా ఒప్పందంతో మూడు వారాల్లోనే వరుసగా మూడు అమెరికన్‌ కంపెనీలు జియోలో పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటా కోసం రూ.43,574 కోట్లు, సిల్వర్‌ లేక్‌ 1.5 శాతం వాటా కోసం రూ.5,656 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాయి. ఈ ఒప్పందాలతో జియో తన 13.3 శాతం వాటాను విక్రయించడం ద్వారా మూడువారాల వ్యవధిలోనే రూ.60,596.37 కోట్ల మొత్తాన్ని సేకరించినట్టయింది. ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల్లో ఒకటైన విస్టా తమ వ్యాపార భాగస్వామి కానుందని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చైర్మెన్‌ ముఖేష్‌ అంబానీ తెలిపారు. దేశ ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ డిజిటల్‌ రంగంలో అభివద్ధిని, పెరుగుదలను సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రుణరహిత కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా రిలయన్స్‌ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ వాటాల విక్రయం జరుగుతోంది. అయితే ఈ లావాదేవీలకు కొన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. జియోకు దాదాపుగా 39 కోట్ల మంది ఖాతాదారులున్నారు.
జియోలో జరుగుతున్న పరిణామాల వల్ల భారత సాంకేతిక రంగం విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్రం ప్రభుత్వం ఇటీవలే తీవ్ర ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన ఫేస్‌బుక్‌కు డైరెక్టుగా పెట్టుబడులకు అనుమతివ్వడం గమనార్హం. కరోనా దెబ్బకు భారత కంపెనీలు బలహీనమైవుతున్న వేళ అన్ని దేశాల ఎఫ్‌డిఐలను నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. లేనిచో ప్రస్తుత బలహీన ఆర్థిక వ్యవస్థలో భారత కంపెనీలను బహుళజాతి సంస్థలు ఎగిరేసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జియోతో ఒప్పందంతో ఫేస్‌బుక్‌ భారత ఇ-కామర్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించడానికి మార్గం సులువైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
మారుతి కార్ల ధరలు పెంపు
సెన్సెక్స్‌ భారీ ర్యాలీ
స్టార్టప్‌ లకు కేరళ నిధుల మద్దతు
కొలీన్­ నూతన ఆవిష్కరణ
భారత్ కేంద్రంగా బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌
మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా
ఆల్‌ టైం గరిష్టానికి ట్రాక్టర్ల అమ్మకాలు
చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ

తాజా వార్తలు

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

03:52 PM

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

03:36 PM

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కు భారీ షాక్..

03:30 PM

అయోధ్య రాముడిపై టీఆర్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

03:29 PM

రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల

03:22 PM

మోడీ 'మన్ కీ బాత్'పై రాహుల్ విమర్శలు..

03:16 PM

తెలంగాణలో షర్మిల పార్టీపై.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

03:12 PM

దేశంలో పిల్లల లింగ నిష్పత్తిని వెల్లడించిన కేంద్రం

02:57 PM

ట్రాక్టర్ పరేడ్ కు అనుమతివ్వాలని పోలీసులకు లేఖ రాసిన రైతులు

02:55 PM

డివైడర్‌ను ఢీకొన్న మిని వ్యాన్‌.. ఇద్దరి మృతి

02:53 PM

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ కమిటి ఎన్నిక

02:38 PM

రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్‌ లా కాలేజీ

02:31 PM

ముంబైకి బారులుతీరిన రైతులు

02:10 PM

మాన‌సికంగా దెబ్బ కొట్ట‌డానికి ఆసీస్ ప్ర‌య‌త్నించింది: అశ్విన్

02:04 PM

యాదగిరిగుట్టలో దొంగల బీభత్సం.. 4లక్షలు చోరి

01:48 PM

మోడీ తల్లి హీరాబెన్‌కు లేఖ రాసిన రైతు..

01:47 PM

రుచి చూస్తే చాలు.. గంటకు రూ.1700 సంపాదించవచ్చు

01:35 PM

మరో ఏడు రాష్ట్రాలకు భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​

01:26 PM

ఘరో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసులు మృతి

01:18 PM

బాలికల అభ్యున్నతితోనే దేశ ప్రగతి: గవర్నర్ తమిళిసై

01:10 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

01:04 PM

పన్నుల వసూలులో మోడీ సర్కార్ బిజీగా ఉంది : రాహుల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.