Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14 న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గాంధేయవాది, స్వతంత్ర సమరయోధుడు మూర్తిరాజు 100 వ జయంతి కార్యక్రమంలో పాల్గననున్నారు. అనంతరం గణపవరం డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గని సిఎం ప్రసంగించనున్నారు. స్వతంత్ర సమారయోధులను సిఎం వైఎస్ జగన్ సత్కరించనున్నారు.