Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అక్రమ నిర్మాణాలపై డీపీవోకు ఫిర్యాదు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

అక్రమ నిర్మాణాలపై డీపీవోకు ఫిర్యాదు

నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
అనుమతులేని, వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాల్ని నిలిపివేయించండి.. అంటూ మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారిని పద్మజా రాణికి ఫిర్యాదు చేశామని నాగారం మున్సిపల్‌ చెర్మెన్‌ చంద్రా రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని కీసర రెవెన్యూ లో సర్వే నంబర్‌ 301 లో భూమిని కొనుగోలు చేశామని, ఆ భూమిలో కొందరు అక్రమార్కులు కబ్జాకు ప్రయత్నించారని తెలిపారు. వారి పై ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ మల్కాజిగిరి కోర్టులో కేసు వేయడం జరిగిందని, దానికి సంబంధించి కోర్ట్‌ తీర్పు పూర్తయ్యే వరకు ఇంజక్షన్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చారని,ఆ భూమి పై కోర్టులో కేసు కొనసాగుతుందని చెప్పారు. ఈ మధ్య కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోర్టులో కేసు నడుస్తుండగా స్థానిక పంచాయతీ అండ దండలతో అక్రమ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అధికారులు అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని ప్రజాస్వామ్యంలో చట్టాల ను సక్రమంగా అమలు చేసి న్యాయ స్థానాల తీర్పు లకు గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

6 నుంచి 8 తరగతులు షురూ..
పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణ సక్రమంగా ఉండాలి
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు
అలరించిన మధుర గానలహరి
సెల్లార్‌ గుంతలో పడిన కంటైనర్‌
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలి
ప్రత్యేక సమావేశం
ఉదయం రెక్కీ.. రాత్రి సమయాల్లో దోపిడీ
మొండి బకాయిలకు చెక్‌..!
ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-10 సూపరింటెండెంట్‌
ప్రజాసేవలో నిస్వార్థంగా పని చేయాలి
చదువుకున్నా ఉద్యోగాల్లేవ్‌: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
వైద్యాధికారిణిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి: జేఏసీ నేతలు
టిప్పర్‌ ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి
ఎస్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
మత్స్యకారులకు ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే ముఠా గోపాల్‌
'నర్సింగ్‌ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి'
క్రీడలతో మానసిక ఉల్లాసం: యూసుఫ్‌ పఠాన్‌
స్వచ్ఛ నిజాంపేట్‌ దిశగా అడుగులు వేద్దాం
అనాధలకు అండగా 'లయన్స్‌'
ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్న
ఉప్పెన సినిమాను నిలిపివేయాలి: బీజేపీ
ముగిసిన రేణుక ఎల్లమ్మ జాతర
యువత స్వయంఉపాధి వైపు అడుగులు వేయాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాస్‌ నామినేషన్‌
తాటి చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
పిచ్చి ప్రకటనలు మానుకోవాలి: సీపీఐ(ఎం)
నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు
నివాసాల మధ్య నుంచి తరలించాలి
ఘట్‌కేసర్‌ నుంచి లోతుకుంటకు బస్సు ప్రారంభం

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.