Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా కరోన టీకాను తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోయిన్పల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్‌ సెంటర్‌ను కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. బోయిన్‌పల్లి పీహెచ్‌సీ డాక్టర్‌ లావణ్యకు మొదటగా వాక్సిన్‌ ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని, ప్రతీ ఒక్కరు కరోనా టీకా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో బోయినపల్లి, పికెట్‌, తిరుమలగిరి ప్రాంతాల్లో కరోనా వాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలంతా అపోహలు లేకుండా వాక్సిన్‌ తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో బోర్డు సీఈవో అజిత్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, సభ్యులు భాగ్యశ్రీ, నల్లకిరణ్‌, మల్కాజ్గిరి పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో అలసత్వం వద్దు
హైకోర్టు న్యాయవాదిపై హత్యాయత్నం మిస్టరీ ఛేదన
పర్యాటక రంగం పన్నుల చెల్లింపులో ప్రత్యేక రాయితీ కల్పించాలి
అందుబాటులోకి విట్రోస్‌ సార్స్‌ కొవిడ్‌ యాంటీజెన్‌ టెస్టు
ఆర్టీఏ ఎనీ వేర్‌-ఎనీ టైం సేవలకు ఎక్సలెన్సీ అవార్డు
మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌
ప్రభుత్వ భూములను కాపాడండి: అఖిలపక్షం నేతలు
గ్లోబల్‌ మార్కెట్‌ పై మోరేపెన్‌ ల్యాబ్స్‌ దృష్టి
బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి గర్భిణి బలి
మెట్రో స్టేషన్‌లలో ఆధునీకరణ పనులు తనిఖీ
ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు
దళిత జన బాంధవి ఈశ్వరీబాయ్
పిస్తాహౌజ్‌ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
పత్రికా రచనా కళా ప్రక్రియే: జస్టిస్‌ చంద్రయ్య
ఈజీ మనీ ట్రాప్‌
కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు : మాజీ మంత్రి గీతారెడ్డి
తొలిరోజు అంతంతే..
15 నామినేషన్ల తిరస్కరణ
మాక్‌ డ్రిల్‌ నిర్వహించిన ఆక్టోపస్‌ పోలీసులు
ఎల్‌ఐసీని ప్రయివేట్‌ పరం చేయొద్దు
పీడీఎస్‌యూ శిక్షణా తరగతులను విజయంతం చేయండి
పార్క్‌ స్టలాన్ని కాపాడాలని మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు వినతి
నా వద్ద కు ఎవ్వరు రావద్దు!
పారిపోయిన లిల్లీ ప్రతాప్‌ జాడెక్కడ?
విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు
హరితహారం మొక్కలు నేలపాలు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఫీజుల మాఫియా - ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
6 నుంచి 8 తరగతులు షురూ..
పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణ సక్రమంగా ఉండాలి

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.