Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

- పాఠశాలల్లో రెండు ఐసోలేషన్‌ గదులు, మెడికల్‌ అండ్‌ హైజీన్‌ టీమ్‌లు
- అస్వస్థతకు గురైతే పీపీఈ కిట్‌తో పీహెచ్‌సీకి తీసుకెళ్లాలి
- మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ శ్వేతా మహంతి
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఛాంబర్లో జిల్లా విద్యాశాఖ అధికారి, అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 9, 10 వ తరగతుల విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపిరు. అన్ని పాఠశాలల్లో ముందస్తుగా పూర్తి స్థాయిలో అంతటా శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. స్కూల్లోని ప్రతీ తరగతిలో 20 మంది విద్యార్థులు మాత్రమే వచ్చేలా చూడాలని, బెంచీకి ఒకరిని మాత్రమే కూర్చబెట్టాలన్నారు. మెడికల్‌ అండ్‌ హైజీన్‌ టీమ్‌లను ప్రతీ పాఠశాల ఆవరణలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయివేట్‌ పాఠశాలల్లో కేవలం 9, 10వ తరగతులు మాత్రమే నిర్వహించేలా యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. అధికారులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు, శానిటైజర్లు, చేతుల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. దీనికి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, ఛైర్మెన్లు ప్రత్యేక దష్టిసారించాలని కోరారు.
ప్రతి పాఠశాలలో రెండు ఐసోలేషన్‌ గదులు
జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి పర్మిషన్‌ తీసుకోవడంతో పాటు పాఠశాలల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసి విద్యార్థుల హెల్త్‌ కండీషన్‌ ఎప్పకటిప్పుడు తెలుసుకోవాలన్నారు. ప్రతీ పాఠశాలలో రెండు ఐసోలేషన్‌ గదులు, రెండు పీపీఈ కిట్స్‌, రెండు బెడ్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వసతి గహాలలో ఉండే విద్యార్థులకు ప్రతీ ఒక్కరికి విడివిడిగా సబ్బు, బెడ్‌షీట్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీచోట కోవిడ్‌ 19కు సంబంధించి వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి, డీపీఓ పద్మజారాణి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జాన్సి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి షత్రు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి
మేయర్‌ను కలిసిన యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌
'అత్యవసర' టోల్‌ ఫ్రీ నంబర్లు
కరెంట్‌షాక్‌ తగిలి మహిళ మృతి
పోలీస్‌ కుటుంబాలకు ఆర్థికసాయం
హోటల్‌ కిచెన్‌లో అగ్నిప్రమాదం
స్టార్‌ హౌటల్లో దొంగల హల్‌ చల్‌...
రేవంత్‌రెడ్డి బెదిరింపులను ఖండిస్తున్నా
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
నెలల పసికందుకు రోబోటిక్‌ సర్జరీ ద్వారా ప్రాణదానం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
వన్యప్రాణి విద్యను ప్రోత్సహించడంలో ముందంజ
ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగితే విజయం మనదే
హైదరాబాద్‌ డీఐఈవోగా ఒడ్డెన్న బాధ్యతల స్వీకరణ
కాంట్రాక్టర్ల బిల్లులు పాస్‌ కాకుంటే అభివృద్ధి జరిగేదెలా?
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
గురుకుల అద్దెభవనాలపై త్వరగా తేల్చండి
'స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌ను గెలిపించండి'
ప్రపంచం చూపు ఇండియా వైపు: హెచ్‌పీ గవర్నర్‌
కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: పీడీఎస్‌యూ
అడ్వకేట్‌ దంపతుల హత్య కేసు విచారణను వేగవంతం చేయాలి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
'చమురు ధరల పెంపుదలకు నిరసనగా 10న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు'
మతతత్వ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలి
ప్రతిపక్షాల విమర్శల్లో పసలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వాటర్‌ వర్క్‌ అధికారుల పనితీరుపై ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ఆగ్రహం
టీడీపీకి పూర్వవైభవం వస్తోంది: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్‌ రమణ
సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని ఆపాలని స్థానికుల ఆందోళన
భూ కబ్జాదారులను అరెస్టు చేయాలి: సీపీఐ(ఎం)
'ఎంపవర్‌ టు ట్రాన్స్‌ఫార్మ్‌' పుస్తకావిష్కరణ

తాజా వార్తలు

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.