Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్లో నిర్మిస్తున్న మహిళా భవనాన్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ గంధం జోత్స్నా నాగేశ్వరావు అన్నారు. మంగళవారం వివేక్ నగర్లో కొత్తగా నిర్మిస్తున్న మహిళ భవన్ పనులను, రామంతపూర్ మల్టీలెవల్ ఫంక్షన్ హల్ పనులను జీహెచ్ఎంసీ అధికారి ఈఈ నాగేందర్ కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీఈ నాగమణి, ఏఈ విఘ్నేశ్వరి తదితరులు పాల్గొన్నారు.