Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీ నగర్
ఎల్ఐసీిని ప్రవేట్ పరం చేయవద్దు అంటూ దిల్సుఖ్నగర్ ఎల్ఐసీి బ్రాంచ్ సిబ్బంది బుధవారం ధర్నా నిర్వహించినారు. సిబ్బంది, ఎల్ఐసి ఏజెంట్స్ కలిసి ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీి ప్రవేటీకరణ చేయవద్దు అంటూ నినాదాలు చేశారు. అధ్యక్షులు కె.శ్రీనివాస్, సెక్రటరీ పి శ్రీనివాస్, మీడియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బ్రాంచ్ సిబ్బంది అశోక్, పద్మావతి, శోభ, విజయ శ్రీ, పద్మశ్రీ, విజయ, గజానంద్ పాల్గొన్నారు.