Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జాతీయ రహదారి విస్తరణ పనులు కదలికేదీ? | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

జాతీయ రహదారి విస్తరణ పనులు కదలికేదీ?

నవతెలంగాణ-మేడ్చల్‌
మేడ్చల్‌ జాతీయ రహాదారి విస్తరణ పనుల్లో కదలిక ఏ మాత్రం కనిపించడం లేదు. రహదారి పనులను సకాలంలో పూర్తి చేయాలని గత నెలలో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి రహాదారి విస్తరణ అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి, మేడ్చల్‌ మున్సిపల్‌ శాఖకు, ట్రాఫిక్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్‌ జాతీయ రహాదారి కాశ్మీరీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏకైక జాతీయ రహాదారి. దీనిని ఎన్‌హెచ్‌ 7గా పేరుతో పిలుస్తారు. తాజాగా ఈ రహాదారిని ఎన్‌హెచ్‌ 44 అంటున్నారు. మేడ్చల్‌ జాతీయ రహదారి పనులు చాలా కాలం కిందటే ప్రారంభిచాల్సి ఉన్నా నేటికి ప్రారంభం కాలేదు. మేడ్చల్‌ జాతీయ రహాదారి పనులు చేపట్టాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌ నుంచి విజయవాడ జాతీయ రహాదారి, హైదరాబాద్‌ నుంచి ముంబై, హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జాతీయ రహాదారి పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని చెప్పవచ్చు. అయినప్పటికీ మేడ్చల్‌ జాతీయ రహాదారి విస్తరణ పనులు చాలా కాలంగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇలాంటి తరుణంలో గత నెలలో జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జాతీయ రహాదారి విస్తరణ అధికారులతో మేడ్చల్‌లో సమావేశం ఏర్పాటు చేసి మేడ్చల్‌ చెక్‌పోస్టు ప్రాంతాన్ని యాక్సిడెంట్‌ ఫ్రీ జోన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. అలాగేే మేడ్చల్‌ జాతీయ రహాదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మేడ్చల్‌ మున్సిపల్‌ శాఖ తూతూ మంత్రంగా సబ్‌ వేల పై ఉన్న చిన్నపాటి దుకాణాలను తొలగించారు తప్ప రహాదారి విస్తరణ పనులు ప్రారంభానికి నోచుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక నెలలో మేడ్చల్‌ జాతీయ రహాదారి విస్తరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తానని గతంలో జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ జాతీయ రహాదారి విస్తరణ పనుల అధికారులు, మేడ్చల్‌ ఇన్‌చార్జి ఆర్డీఓ ఎన్‌.సుదర్శన్‌, మేడ్చల్‌ తహసీల్దార్‌ ఎం.సురెందర్‌, మేడ్చల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బి.సత్యనారాయణ రెడ్డి, ట్రాఫిక్‌ అధికారులు ఇంత వరకు ఒక సమావేశం ఏర్పాటు చేసి, విస్తరణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్దామన్న ప్రణాళికలు సైతం రూపొందించలేదంటే రహదారి నిర్మాణం పట్ల అధికారులకున్న నిబద్ధత ఎంటో ఆర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్‌ జాతీయ రహాదారి విస్తరణ పనులు మరింత ఆలస్యమౌతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్‌ జాతీయ రహాదారికి ఆనుకుని సుమారు 123.5 మీటర్లకు దూరంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్‌ఎండీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మేడ్చల్‌ రహాదారి విస్తరణ పనులు పూర్తయ్యేలా చర్యలు వేగంగా చేపట్టాలని మేడ్చల్‌ ప్రజలు కోరుతున్నారు.
నిర్మాణాలు తొలగించారు సరే వ్యర్థాలను తొలగించరా?
మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్‌ మున్సిపల్‌ అధికారులు మున్సిపల్‌ పరిధిలో జాతీయ రహాదారికి ఆనుకుని ఉన్న కొన్ని అనుమతిలేని కట్టడాలను కూల్చివేశారు. కానీ నిర్మాణ వ్యర్థాలను తొలగించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కావున మేడ్చల్‌ మున్సిపల్‌ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొదటి టీకా తీసుకున్న మెడికల్‌ ఆఫీసర్‌
వికలాంగుడికి ఉపాధి కల్పన
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించండి : సీపీఐ(ఎం)
ప్రాణాలు తీస్తున్న లోన్‌ మాఫియా
వేధింపులతో యువకుడు ఆత్మహత్య
ప్రజలను రక్షించడానికే కరోనా వ్యాక్సిన్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌
పత్రాలు లేని వాహనదారులపై కఠిన చర్యలు: సీఐ
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే సహించం: ఎమ్మెల్యే మైనంపల్లి
కుటుంబ సమస్యలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
సైకాలజిస్టుల సేవలు సమాజానికి అవసరం
చేపలు పట్టే వృత్తిని దోచుకునే కుట్రలు
అంతర్రాష్ట్ర దోపిడి దొంగల ముఠా అరెస్టు
కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దు
బయోగ్యాస్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి మంత్రికి ఆహ్వానం
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కోవిడ్‌ వ్యాక్సిన్‌
కరోనా టీకాను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి
రైతు ప్రచార జాతను సక్సెస్‌ చేయాలి: సీపీఐ
కొడుకుతో సహా తల్లి అదృశ్యం
భారతీయ స్టాండర్స్‌ ఇండిస్టీ ప్రమాణాలతో ఇంటి నిర్మాణం
విద్యలో వెనుకబాటుతనం వద్దు: స్వేరోస్‌
జల్సాల కోసం చైన్‌ స్నాచింగ్‌
బాధితులందరికీ న్యాయం చేస్తాం: డిప్యూటీ కలెక్టర్‌
పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ వచ్చేవరకు జాగ్రత్తలు తప్పని సరి: జడ్పీచైర్మెన్‌
కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్‌ కీలకం
కాచవాని సింగారం గ్రామ పంచాయతీ ఆకస్మిక తనిఖీ చేసిన డీపీవో
పేదవారికి ఆర్థిక సాయం
అనుమతితోనే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌
నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి
బాలుడు అదృశ్యం

తాజా వార్తలు

05:09 PM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:01 PM

రైతుల కూటమి నుండి బీకేయూ నేత గుర్నామ్​ సింగ్ తొలగింపు

04:58 PM

భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి : సీపీఐ(ఎం)

04:57 PM

ట్రాక్టర్​ పరేడ్ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు : రైతు సంఘాలు

04:46 PM

ఘరో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

04:39 PM

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు

04:30 PM

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం

04:21 PM

నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీ పోటీ..

04:04 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చిన ఎమ్మెల్యే రోజా

04:03 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు..

03:47 PM

తెలంగాణలో ఫ్రిబవరి 1నుండి తరగతులు ప్రారంభం..

03:46 PM

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్

03:42 PM

కొత్త ఇంటిలోకి ‘బిగ్ బాస్2’ విన్నర్

03:17 PM

భూమా అఖిలప్రియకు షాక్..

03:03 PM

బూర్గుల నర్సింగరావు గారి మృతి తెలంగాణాకు తీరని లోటు : హరీశ్

02:56 PM

సోమాజిగూడా విద్యుత్ సౌధ ముందు నిరుద్యోగులు ధర్నా

02:54 PM

విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా

02:52 PM

దొరస్వామి రాజు మృతి పట్ల కేసీఆర్ సంతాపం

01:59 PM

విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

01:38 PM

మ‌హిళా అధికారితో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్య‌లు

01:20 PM

నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

01:11 PM

హైదరాబాద్‌లో దారుణం...

01:05 PM

బేగంపేట్ ​ఫ్లై ఓవర్ డివైడర్​ను ఢీకొట్టిన లారీ

12:58 PM

ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం

12:54 PM

బస్సు బోల్తా.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

12:35 PM

రైతుల ట్రాక్టర్ పరేడ్ పై విచారణ వాయిదా..

12:29 PM

టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

12:26 PM

రూ.5కే కిలో ట‌మాట‌

12:19 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతి

12:10 PM

రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.