Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా ప్రోత్సహించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా ప్రోత్సహించాలి

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారు అనుకున్న గమ్యానికి చేరుకుంటారని న్యూ ఎజ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు నవీన్‌ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలోని భగత్‌సింగ్‌మార్గ్‌లో శ్రీ సాయి విద్యానికేతన్‌ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఈ అవగాహన ద్వారా విద్యార్థులలో మానసిక పరివర్తన, ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవకుండా శ్రద్ధగా చదవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్‌ బి.ఆంజనేయులు మాట్లాడుతూ.. విద్యతో పాటు ప్రతి రంగంలో రాణించే విధంగా వారికి శిక్షణ అందిస్తున్నామన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యను అందిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సంపత్‌, సహయ కార్యదర్శి సాయినాథ్‌, స్పీికర్‌ ఖాసీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేగనియంత్రణతో ప్రమాదాలకు చెక్‌
గ్రేటర్‌లో శ్మశానవాటికల అభివృద్ధి
గ్రేటర్‌ పరిధిలో 7,689 మందికి కొవిడ్‌ టీకా
శ్మశానాన్ని ధ్వసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని వినతి
కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు
'కార్మిక-కర్షక పోరు యాత్ర'కు రెడీ
షెడ్ల అక్రమ నిర్మాణం వెనుక నాయకుల అండ
భవనంపై నుంచి పడి యువకుడి మృతి
అర్హులందరికీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు అందజేస్తాం
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యం అపహాస్యం: కాంగ్రెస్‌
మహిళా భవనాన్ని త్వరగా పూర్తిచేయాలి: కార్పొరేటర్‌
విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
వ్యాక్సినేషన్‌తో ప్రజలకు ఉపశమనం: డిప్యూటీ స్పీకర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: సీపీఐ(ఎం)
మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించాలని నిరసన
ఐసెట్‌ కౌన్సెలింగ్‌ మరోసారి నిర్వహించాలి: పీడీఎస్‌యూ
ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి
రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: సీఐటీయూ
వాంబే గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఐ
ఎంట్రీ యాప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా షణ్ముక్‌ జశ్వంత్‌
కేంద్రనిధులతోనే నగరాల అభివృద్ధి: డీకే అరుణ
స్పోర్ట్స్‌ క్లబ్‌ ప్రారంభం
అక్రమ నిర్మాణాలపై డీపీవోకు ఫిర్యాదు
తాగునీటి సమస్యలను త్వరగా పూర్తి చేయాలి
టేబుల్‌ రోడ్డు ఏర్పాటు
నేటినుంచి ఉస్మానియా వర్సిటీ యూజీ ఎగ్జామ్స్‌
కోర్టులో అఖిలప్రియకు చుక్కెదురు.. మరో ముగ్గురు కస్టడీలోకి
వాణిజ్య పన్నుల శాఖలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర : ఎమ్మెల్యే ఆరెకపూడి
డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ , తప్పిన ప్రమాదం

తాజా వార్తలు

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

03:43 PM

రైతులు, కేంద్రం మధ్య 10 దఫా చర్చలు ప్రారంభం

03:30 PM

వ్యవసాయశాఖ మంత్రిని అడ్డుకున్న రైతులు..

03:24 PM

కరోనా వ్యాక్సిన్..మందు బాబులకు షాక్‌

03:22 PM

CSK కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్..

03:14 PM

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో 96 స్థానాల్లో ఆప్ గెలుపు..

03:13 PM

అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులకు నోటీసులు జారీ

03:09 PM

నియంత్రణ రేఖ వద్ద ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

03:06 PM

వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

02:37 PM

ప్రేమోన్మాది ఢిల్లీబాబు ఆత్మహత్య

02:06 PM

గంటలో ఆ భోజనం తింటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీ సొంతం..

01:50 PM

ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్ఎస్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

01:43 PM

టెస్ట్ ర్యాకింగ్స్ : కోహ్లీ @4, పుజారా @7

01:34 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం

01:24 PM

నా సంపూర్ణ మద్దతు అన్నాడీఎంకేకు : హీరో సుమన్

01:09 PM

భీమడోలు వింత వ్యాధి.. 28కి చేరిన బాధితుల సంఖ్య

12:58 PM

సానియా మీర్జాకు కరోనా.. బాధతో కన్నీరు పెట్టిన సానియా..

12:42 PM

అమెరికాలో హుజూరాబాద్ యువకుడు మృతి..

12:42 PM

'భారత్‌ మాతాకీ జై' అంటూ నినదించిన ఆస్ట్రేలియా అభిమాని

12:31 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత..

12:20 PM

టోల్ ప్లాజా వద్ద ఎంపీ అనుచరుల హల్ చల్..

12:05 PM

గాలిపటం ఎగరవేస్తూ కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి

11:57 AM

టీటీడీ పింక్ డైమండ్‌పై మ‌రోసారి విచార‌ణ అవ‌స‌రం లేదు: హైకోర్టు

11:51 AM

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

11:45 AM

రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

11:43 AM

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

11:31 AM

బంజారాహిల్స్‌లో దారుణం..కూతుళ్లపై మూడేళ్లు‌గా..!

11:30 AM

భారత్​ ఎలా గెలిచిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు : రికీ పాంటింగ్

11:19 AM

ట్యాంకర్ బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.