Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వలస కూలీలకు భోజనం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 21,2020

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వలస కూలీలకు భోజనం

నవతెలంగాణ-మేడ్చల్‌రూరల్‌
లాక్‌డౌన్‌తో కనీసం ఒక పూట కూడ భోజనం చేయ లేని వలస కూలీలకు మేడ్చల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లా డుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో ప్రధాన భూమిక పోషించిన వలస కార్మికులు నేడు ఉన్న పరిస్థితుల్లో పూట పూట తిండి లేక, సొంత గ్రామాలకు వెళ్ళలేక ప్రభుత్వం ఆదు కోక అనేక ఇబ్బందులు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్‌లో ఉన్న శ్రీనివాస ఫంక్షన్‌హాల్‌లో మంగ ళవారం 200 మంది వలస కార్మికులకు భోజనం, 500 మందికి బిస్కెట్‌ ప్యాకెట్‌లు అందజేశారు. 50 రోజుల నుం చి పనులు లేక భార్యా బిడ్డలతో ఇండ్ల కిరాయిలు పెట ్టలేక పస్తులు ఉండలేక కాలినడకన వంద లాది కిలోమీటర్లు పిల్లలతో నెత్తిన మూటతో నడుస్తూ వెళుతుంటే కార్మి కుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి వలస కార్మి కులకు భరో సా ఇచ్చి పని కల్పించి ఆదుకోవాలన్నారు. అంతేకాదు ఇక నుండి మూడు రోజుల పాటు వారికి అన్నం పెట్టే బాధ్యత సిపిఎం పార్టీ తీసుకుంటుందన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వలె తమ ప్రభుత్వం కూడా వలస కార్మికులకు రేషన్‌ కార్డు తో నిమిత్తం లేకుండా నిత్యావసరాలు పంపిణీ చేసి వారికి భరోసా నివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అశోక్‌, మండల నాయకులు బంటు భాస్కర్‌, రాజశేఖర్‌, రమేష్‌, కొమురయ్య, నర్సింగ్‌ రావు పాల్గొన్నారు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అనుమతితోనే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌
నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి
బాలుడు అదృశ్యం
షాద్‌నగర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ట్రయల్‌ రన్‌
వికారాబాద్‌ జిల్లా విద్యార్థినికి జాతీయ పురస్కారం
'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు'
శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం
హైదరాబాద్‌ నుంచి చికాగో కునాన్‌-స్టాప్‌ విమాన సర్వీసు ప్రారంభం
ప్రజయ్ విల్లాలో వీడిన చోరీ మిస్టరీ
హెల్మెట్‌ పెట్టుకోగానే సరిపోదు...
శ్రీరంగనాథ ఆలయాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి
మరవలేని తెలుగువారి అందాల నటుడు శోభన్‌ బాబు
గాలిపటం ఎగరవేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి
అనాధాశ్రమంలో మాయావతి బర్త్‌ డే
వేర్వేరు చోట్ల ఇద్దరు యువతుల మిస్సింగ్‌
కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌
ఓపెన్‌ స్కూల్‌ ఓ వరం..
రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇంటి ఎదుట ఉన్న చెట్టు చోరీ
శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్‌ సమీక్ష
జార్జిరెడ్డికి ఘన నివాళి
డ్రంకెన్‌ డ్రైవ్‌లో 8 మందిపై కేసులు
తమ్ముడు మాట్లాడట్లేదని.. ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
విద్యుత్‌ ఉండని ప్రాంతాలు
ఇద్దరు మహిళల అదృశ్యం
ఎలక్ట్రికల్‌ బైక్‌ పేలి.. దుకాణంలో అగ్ని ప్రమాదం
చెప్పిందొకటి.. చేసిందొకటి!
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
లాలాగూడా ఇన్‌స్పెక్టర్‌ గా కె.శ్రీనివాస్‌ రెడ్డి
రైతు వ్యతిరేక చట్టాల ప్రతులు దహనం

తాజా వార్తలు

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

08:40 AM

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..

08:24 AM

ఈ ఏడాది నాగోబా జాతర రద్దు

07:56 AM

అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

07:37 AM

తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే

07:14 AM

నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

07:02 AM

నేడు రెండో విడత గొర్రెల పంపిణీ

06:51 AM

తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: ఈటల

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.