Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • తలసానికి శుభాకాంక్షలు తెలిపిన 'మా' సంఘం..
  • బాలీవుడ్‌ నిర్మాత రాజ్ కుమార్ మృతి..
  • ఆ ఆస్పత్రిలో ఐదేళ్లలో వెయ్యి మందికిపైగా శిశువులు మృతి...
  • ఈ నెల 24 నుంచి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం...
  • మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నుమాయిష్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
చిట్టీలపేరుతో మోసం | కరీంనగర్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కరీంనగర్
  • ➲
  • స్టోరి
  • Aug 29,2017

చిట్టీలపేరుతో మోసం

- చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
-  పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళల నిరాహారదీక్ష
నవతెలంగాణ-గంగాధర
చిట్టీలపేరుతో ప్రజలకు ఆశచూపి ప్రజల నుంచి డబ్బులు కాజేసినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని మహిళలు సోమవారం గంగాధర పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలకేంద్రానికి చెందిన పెంచాల జమున, రాచకొండ తిరుపతిలు చిట్టీల పేరుతో అధికవడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల వద్ద ఉన్న డబ్బులను కాజేసి ప్రజలను మోసం చేస్తున్న వీరిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. ఇదే గ్రామానికి చెందిన కొండా వెంకటేష్‌ అనే వ్యక్తివద్ద రూ.23లక్షలు పెంచాల జమున, రాచకొండ తిరుపతిలు తీసుకొని మోసం చేశారని వారు తెలిపారు. దీంతో కొండా వెంకటేష్‌ పెంచాల జమున ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా ఆమె నిరాకరించగా మనస్థాపం చెందిన కొండా వెంకటేష్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. చిట్టీలపేరుతో అధిక వడ్డీ ఎర చూపి ఏడాదికాలంగా వీరు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటూ మో సం చేస్తున్నారన్నారు. వీరిపై పోలీసులు కఠినచర్యలు తీసుకొని మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నామ మాత్రంగా పంటల బీమా
అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు
ఇల్లు లేని ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్రూం
ఘరానా మోసగాళ్లు అరెస్ట్‌
నిర్లక్ష్యం.. రోగులకు శాపం
గొల్లపల్లెలో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్‌
పల్లెలు పచ్చదనంతో నిండుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరుగతులు
'కొని'తెచ్చుకుంటున్న రోగాలు
కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణాలకు నిధులు
'ధరణి' భూములకు పహాణీలు జారీ
అంబేద్కర్‌ ఆలోచన విధానాలతోనే దేశాభివృద్ధి
'ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి'
రైతుబంధు దేశానికే ఆదర్శం
ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల పంపిణీ
ట్రైన్‌ నిలుపుదల పట్ల ఎంపీకి కృతజ్ఞతలు
'చాణక్య' విద్యార్థుల శాంతి ర్యాలీ
స్వశక్తి సంఘాల పనితీరుపై ఎన్‌ఆర్‌ఎల్‌ఎం టీం పరిశీలన
శ్రీ చైతన్య ప్రాంగణ నియామకాలకు విశేష స్పందన
అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
సైన్స్‌ ఉపాధ్యాయులకు క్లిక్‌ ద్వారా కంప్యూటర్‌ శిక్షణ
టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
నేడు గ్రామ యోజన పథకంపై అవగాహనా కార్యక్రమం
పాఠశాలను సందర్శించిన మానిటరింగ్‌ బృందం
ఘనంగా ప్రభుత్వ కళాశాల వార్సికోత్సవం
సెస్‌పై బకాయిల గుదిబండ
డయల్‌ 100 ద్వారా 3068 ఫిర్యాదుల పరిష్కారం
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

11:12 AM

తలసానికి శుభాకాంక్షలు తెలిపిన 'మా' సంఘం..

11:06 AM

బాలీవుడ్‌ నిర్మాత రాజ్ కుమార్ మృతి..

10:58 AM

ఆ ఆస్పత్రిలో ఐదేళ్లలో వెయ్యి మందికిపైగా శిశువులు మృతి...

10:43 AM

ఈ నెల 24 నుంచి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం...

10:34 AM

మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నుమాయిష్‌..

10:28 AM

నేటి నుంచి సునందాపుష్కర్‌ కేసు విచారణ

10:23 AM

రేపు నెల్లూరులో రాష్ట్రపతి పర్యటన

10:20 AM

రికార్డు సృష్టించిన క్రిస్‌ గేల్‌..

10:16 AM

రేపు తిరుపతిలో రాహుల్‌ పర్యటన

10:13 AM

ఇబ్రహీంపట్నం వద్ద బస్సులో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.