Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్‌ | కరీంనగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కరీంనగర్
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్‌

నవతెలంగాణ-జగిత్యాల టౌన్‌
జగిత్యాల పట్టణంలోని వాణినగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడిన నిందితున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద చోరీ చేసిన నగలు, చోరీ చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన మొబైల్‌, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో నిందితుని వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల కథనం ప్రకారం.. మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన బోదాసు మహేశ్‌ గతంలోనూ అనేక నేరాల్లో నిందితుడు. దొంగతనాలకు అలవాటు పడి ఇదే వత్తిగా మార్చుకున్నాడు. తెలిపారు. మహేష్‌పై నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లోను పలు కేసులు నమోదై ఉన్నాయి. గతంలో దొంగతనాలకు సంబంధించి రెండున్నర తులాల బంగారు నగను, ఒక గ్లామర్‌ వాహనాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. మహేష్‌ గతంలో ఆస్తికి సంబంధించిన నేరాలు ఉన్నందున కరీంనగర్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారని వివరించారు. జగిత్యాల పట్టణంలోని వరుస దొంగతనాల కేసులో విచారణ జరుపుతున్న క్రమంలో బుధవారం జగిత్యాల పట్టణంలోని టవర్‌ ప్రాంతంలో మహేశ్‌ను అరెస్ట్‌ చేసి అతన్ని విచారణ చేయగా వరస దొంగతనాల నిందితుడు మహేష్‌ అని గుర్తించినట్టు అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
దొంగతనం కేసులో వ్యక్తికి జైలు శిక్ష
లీగల్‌: దొంగతనం కేసులో ఓ వ్యక్తికి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు మెజిస్ట్రేట్‌ న్యాయమూర్తి ప్రదీప్‌ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. రేకుర్తి గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి 7 జులై 2019న మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి దగ్గరలో సెంట్రింగ్‌ పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన మాడవిదలై ద్విచక్ర వాహనం, ఇంట్లో ఉన్న జియో ఫోనును తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనపై హనుమంతరెడ్డి కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాద చేశాడు. మొదటి అదనపు మెజిస్ట్రేట్‌ న్యాయమూర్తి ప్రదీప్‌ కేసు పూర్తి విచారణ అనంతరం నిందితుడికి రెండేండ్ల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.