Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పార్టీ శ్రేణులు ఇండ్లపై గులాబీ జెండాలను ఎగురవేయాలి | కరీంనగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కరీంనగర్
  • ➲
  • స్టోరి
  • Apr 27,2020

పార్టీ శ్రేణులు ఇండ్లపై గులాబీ జెండాలను ఎగురవేయాలి

అరామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌
నవతెలంగాణ-కోల్‌సిటీ
నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం, సకల జనులను ఎకం చేసీ ఉద్యమంలో భాగస్వామ్యులుగా చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ సాగించిన అలుపెరుగని పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001సంవత్సరంలో ఏప్రిల్‌ 27 తేదీన ఉద్యమ ధీరుడు, సీఎం కెసిఆర్‌ టిఆర్‌ఆర్‌ పార్టీని స్థాపించారన్నారు. దాదాపు 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. అదే విధంగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దాన్ని వ్యాప్తిని నివారించేందకు సీఎం కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు చేపట్టారని తెలిపారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కారణంగా సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిరార్భం దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, ఉద్యమ నాయకులు అందరూ తమ ఇండ్లపై పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని సోదరీమణులందరూ కరోనా వైరస్‌ మన ఇండ్లలోకి, మనదరికి చేరకుండా కేసీఆర్‌ లక్ష్మణ రేఖ పేర తమ ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టాలని కోరారు. మహిళలు కరోనా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఇండ్ల ముందు ముగ్గులు పెట్టాలని తెలిపారు. కరోనా వ్యాప్తి మూలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కిడ్నీ వ్యాధీ బాధితులకు కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఉద్యమ కారులు, విజయమ్మ ఫౌండేషన్‌ సభ్యులు రక్తదానం చేయాలన్నారు. నిరుపేదల సహాయార్థం విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా నిత్యావసరాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

08:47 AM

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..

08:28 AM

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్

08:03 AM

కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ యువతి

07:57 AM

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

07:49 AM

టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

07:46 AM

నేడు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

07:44 AM

నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్..ఉదోగ్యు‌ల‌ నుంచి..!

07:27 AM

ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!

07:03 AM

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

07:01 AM

రష్మిక మందన్నకు భారీ షాక్...

06:54 AM

ఢిల్లీ‌లో ఘోర అగ్ని‌ప్ర‌మాదం

06:45 AM

కుక్క‌ల‌ను త‌ప్పించ‌బోయి చెట్ల‌లోకి దూసుకెళ్లి‌న కారు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.