Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మృగరాజు ఎన్నిక | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Dec 13,2020

మృగరాజు ఎన్నిక

అడవిరాజుగా సింహం రెండవసారి ఎన్నికలలో గెలిచినా తక్కువ ఓట్లలో గెలుపొందడం అవమానంగా తోచింది. ఇంతకు మునుపు రాజుగానున్నప్పుడు తన పరిపాలనలో ఎవరికీ కష్టం కలగకుండా న్యాయంగా పరిపాలిస్తూ అన్ని జంతువులకూ తనపై మంచి అభిప్రాయం ఏర్పడిందని వేగుల ద్వారా తెలుసుకొని తప్తి చెందాడు. అంత చక్కగా పరిపాలించినా తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయన్న బాధ కలిగింది. మహా మంత్రి ఎలుగుబంటుతో తనలోని బాధను చెప్పాడు.
ఎలుగుబంటు అన్ని విధాలా విచారణ చేసిన తరువాత ''కష్టం తెలీకుండా సుఖంగా జీవిస్తున్న జంతువులు ఓటు వెయ్యడానికి రాలేదు. అవి ఓటు వెయ్యడానికి వచ్చి ఉంటే మీకే ఓటు వేసి మిమ్మల్ని అమోఘ విజయం సాధించేలా చేసి ఉంటాయి. వాటికి మీ మీదే అభిమానం''
''నా మీద అభిమానమున్నా, ఎందుకు ఓటు వేయడానికి రాలేదు''
''జంతు శాస్త్రాన్ని, జంతు ధర్మాన్ని, జంతు వైద్యాన్ని, అడవి స్వరూపాన్ని మొదలగు వాటిని అధ్యయనం చేసి మంచి పేరు తెచ్చుకొన్న జంతువులకు మీరు ఈ అడవిలో నది ఒడ్డున వున్న పండ్ల తోటలోప్రత్యేక వసతులతో వాటికి ఆశ్రయం కల్పించారు. తాము నేర్చుకొన్న పాండిత్యం వారిలో గర్వాన్ని పెంచింది. అడవి ఏమైతేనేం అన్న భావనతో సుఖంగా జీవించసాగాయి .అక్కడున్న జంతువులలో పూర్తిగా స్వార్థం చోటు చేసుకొంది''
''వారిలో మార్పు తెప్పించలేమా''
''మహారాజా ఓటు హక్కు వినియోగించని జంతువులను, అక్కడి నుండి బహిష్కరించి అడవిలో అందరి మధ్య జీవించేలా చేసామంటే తప్పకుండా మార్పు వస్తుంది. ఆ తరువాత జరుగబోవు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించని వారికి శిక్ష ఉంటుందని ప్రకటించండి'' అంది ఎలుగు బంటు
''ఎన్నికలు అడవి ప్రాణుల మంచి పాలకులను ఎన్నుకోవడం కోసం నిర్వహించబడినవి. అడవిలో మంచి పరిపాలన చేయగల రాజును ఎన్నుకోవాలన్న ఆలోచన కలగాలి .నేను మరలా ఎన్నికలలో నిలబడను, కానీ మరుసటి ఎన్నికలలో మంచి అడవి రాజు ఎన్నిక కావాలంటే అందరూ ఓటెయ్యాలి. అప్పుడే మంచి రాజును ఎన్నుకొనగలరు. మీరు చెప్పిన విధంగా ఓటు వేయని వారికి గుణపాఠం నేర్పేలా వెంటనే చర్య తీసుకొంటాను'' అన్నాడు.
సింహం పాలనాకాలం ముగిశాక జరిగిన ఎన్నికలలో అడవిలోని అన్ని జంతువులూ పాల్గొని ఓటు వేసి మంచి మృగరాజుని ఎన్నుకొన్నాయి.

- ఓట్ర ప్రకాష్‌రావు,
09787446026

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు

తాజా వార్తలు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.