Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అనసూయమ్మ గారి అరుగు | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Feb 13,2021

అనసూయమ్మ గారి అరుగు

విష్ణుపురంలో అందరివి పూరి గుడిసెలే. అనసూయమ్మ గారి ఇల్లు ఒక్కటే రాతి కట్టడం. ఇంటి ముందు పెద్ద అరుగు కట్టింది. అందరూ అక్కడ చేరి ముచ్చట్లు, లోకాభి రామాయణం మాట్లాడుకునే వారు. కొందరు అక్కడే వివాహ కార్యక్రమాలు కూడా చేసేవారు. ఊరికే అందరూ అరుగు వాడుతుండటం చూసి అనసూయమ్మకు ఆశ పుట్టింది. అరుగు వాడుకుంటే ఇక పైకం ఇవ్వాలని షరతు విధించింది. విధి లేక కొందరు పైకం చెల్లించి అరుగు వాడుకునే వారు. ఇది ఆ ఊరి మల్లయ్యకు నచ్చలేదు. అరుగుకు పైకం వసూలు చేయడం అతన్ని బాధకు గురి చేసింది. క్రమంగా ఆ అరుగు మీద ఎవరు కూర్చునే వారు కాదు. అదష్టవశాత్తు ఆ యేడు మల్లయ్య పొలంలో బంగారం పండింది. ఉన్న గుడిసె తీసి రాతితో చక్కటి ఇల్లు నిర్మించుకుని ఇంటి ముందు పెద్ద అరుగు కట్టాడు. ''ఎవరైనా, ఏ కార్యక్రమమైన ఈ అరుగును ఉపయోగించుకోవచ్చు. ఎటు వంటి పైకం అవసరం లేదు.'' అని చెప్పాడు. నిన్న,మొన్న తన అరుగు వాడుకున్న వారందరూ మల్లయ్య అరుగునే వాడేవారు. ఆ దారిన పోయే వాళ్ళు ఎవరూ కూడా అనసూయమ్మ అరుగు మీద కూర్చునే వారు కాదు. ప్రతి రోజు ఉరి జనంతో కళగా వుండే ఆ అరుగు బోసి పోయింది. అందరూ మల్లయ్యను పొగుడుతూ ఉంటే అనసూయమ్మ తెగ బాధపడిపోయేది. అది తెలుసుకుని అనసూయమ్మ భర్త కూర్మయ్య ''మనం బతికినన్ని రోజులు మన వెంట వచ్చేది మంచే. ఉట్టి అరుగుకే నువ్వు పైకం వసూలు చేశావు. మనం రోజూ చూసే వ్యక్తులకు నువ్వు అలా చేయడం బాగా లేదు. ఇప్పుడు నువ్వు ఈ అరుగుకు పైకం తీసేసిన ఎవరు ఉపయోగించరు. చూశావా అరుగు వాడకం లేకపోతే ఎలా బోసిపోయిందో, ఇప్పటికైనా అందరితో కలిసి ఉండు, ఈ అరుగుకు పూర్వ కళ తీసుకురా'' అని హితవు చెప్పాడు. కూర్మయ్య మాటలతో అనసూయమ్మలో మార్పు వచ్చింది. ఆ రోజు నుంచి అరుగు ఎవరైనా వాడుకోవచ్చు, నన్ను క్షమించండి అని వేడుకుంది. ఆమెలో వచ్చిన మార్పుకు ఊరంతా సంతోషించింది.

- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవృద్ధి..
బడికి పోత
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు
ముసుగు
మృగరాజు ఎన్నిక
పరిమళించిన మానవత్వం
అమ్మమ్మ కథ..!!

తాజా వార్తలు

06:58 AM

'ఉప్పెన' మేకింగ్ వీడియో

06:40 AM

మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

06:31 AM

నేడు భారత్‌ బంద్‌

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.