Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హితోపదేశం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

హితోపదేశం

- ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్‌ భేటీ
- ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ఎన్నికలపై చర్చ
- ఐక్యంగా ఉండాలని నేతలకు హితవు
- విడిగా కేటీఆర్‌ను కలిసిన తుమ్మల
- తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఇటీవల అధికార పార్టీలో చోటుచేసు కుంటున్న పరిణా మాలపై కూలంకషంగా చర్చించారు. ఖమ్మం, నల్ల గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించాలని దిశానిర్దేశం చేశారు. జమిలి ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నికలేవైనా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని హితోపదేశం చేశారు.
ఎమ్మెల్యేలు ఉంటారు...పోతారు...!
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని...పద్ధతి మార్చుకోవాలని క్లాస్‌ ఇచ్చినట్లు సమాచారం. ''ఎమ్మెల్యేలు ఉంటారు.. పోతారు.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండటం అవసరం. పార్టీ నాయకులంతా సమన్వయం చేసుకోవాలి. కొత్త, పాత అందర్నీ కలుపుకుని పోవాలి. కార్యకర్తలపై ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడం.. పార్టీలో గ్రూపులు చేయడం...మంచిది కాదు'' అని ఎమ్మెల్యేలకు హితోపదేశం చేసినట్లు తెలిసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం వేంసూరు మండల పర్యటనలో ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్‌ ఈ రకంగా మాట్లాడి ఉంటారని.. ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ''ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి బాస్‌లంటే అందర్నీ కలుపుకు పోవడంలో తప్ప... కార్యకర్తలను అణచివేసే విషయంలో కాదు... కార్యకర్తల ఆవేదనను ఎవరో ఒక్కరు బయటకు చెప్పాలి...బహుషా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విధంగా చెప్పి ఉంటారు. దాన్ని సదుద్దేశంతో తీసుకోవాలి' అని కేటీఆర్‌ సూచించినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు నివేదించారు. చేసిన పనులతో పాటు చేయాల్సిన పనులనూ దానిలో పొందుపరిచారు.
ఆ రెండు ఆసక్తికరం...
ఈ భేటీలో భాగంగా రెండు అంశాలపై ఆసక్తిరేకెత్తింది. ఒకటి పొంగులేటి విషయంలోనైతే...రెండోది కేటీఆర్‌తో మాజీ మంత్రి తుమ్మల జిల్లా నేతలతో కాకుండా విడిగా సమావేశం అవ్వడం. సుమారు పది నిమిషాల పాటు యువనేత కేటీఆర్‌, మాజీ మంత్రి తుమ్మల మధ్య ఏకాంత చర్చలపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. పాలేరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో తన అనుచరులకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని తుమ్మల, కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. సమావేశం ముగిశాక కూడా నేతలందరూ ప్రగతి భవన్‌ను వీడినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి తుమ్మల మాత్రం చాలా సమయం లోపలే ఉండటంతో కేటీఆర్‌ వీరితో ప్రత్యేకంగా చర్చించినట్లు చెబుతున్నారు.
అజయ్ అందర్నీ సమన్వయం చేస్తారు...
''ఉమ్మడి జిల్లా మంత్రిగా పువ్వాడ అజరుకుమార్‌ రెండు జిల్లాల నేతలను సమన్వయం చేస్తారు. అందరం ఐక్యంగా కలిసి పనిచేద్దాం. పార్టీని ముందుకు తీసుకెళ్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాలతో ఉమ్మడి జిల్లాలోని పదింట ఒక్క నియోజకవర్గంలోనే మన పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో అలా కాకుండా చూసుకోవాలి. సంఘటితంగా పనిచేసి పార్టీని గెలిపించాలి. పాత, కొత్త నేతలందరూ ఐక్యంగా ఉండాలి.' అని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మొత్తంగా ఈ భేటీలో కేటీఆర్‌ పూర్తి సంయమనంతో...'నొప్పించక తానొవ్వక' అనే రీతిలో వ్యవహరించినట్లు తెలుస్తోంది. రెండుగంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి, విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, వనమా వెంకటేశ్వరరావు, బాణోత్‌ హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌లు లింగాల కమలరాజ్‌, కోరం కనకయ్య, నగర మేయర్‌ పాపాలాల్‌, ఆయా మున్సిపాల్టీల చైర్మన్‌లు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌లు, ఆయా నియోజకవర్గ ముఖ్యనేతలు మొత్తం సుమారు 40 మంది వరకు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వారంలో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి : కలెక్టర్‌
బియ్యం వ్యాపారిపై దాడి కేసులో నలుగురి అరెస్టు
లకారం ట్యాంక్‌ బండ్‌లో సస్పెన్షన్‌ బ్రిడ్జి ఏర్పాటు
ప్రమాదవశాత్తు రెండిళ్లు దగ్ధం
2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు
అప్పుడే...నిప్పులు
నీరుగారిన స్వరాష్ట్ర ఆకాంక్ష
వామ పక్షాల ఎమ్మెల్సీ అభ్యర్ధి జయసారధి రెడ్డిని గెలిపించండి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం తెంపుకెళ్ళిన దొంగ
ముగిసిన మినీ మేడారం జాతర
సొసైటీ ఇసుక ర్యాంపులతో స్థానిక యువతకు ఉపాధి
అక్రమంగా నిల్వ ఉంచిన కలప స్వాధీనం
భద్రాద్రి జిల్లాకి పేరు తగిలించారు...దేవస్థానానికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు
దుర్భుద్ధులు నాకు లేవు... వక్రీకరించారు
ఒకే ఇంట్లో పలువురికి కరోనా
జీఎస్టీ సరళీకృతం చేయాలని...వ్యాపారస్తుల నిరసన
పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ల ధరలను తగ్గించాలి : కాంగ్రెస్‌
రైతాంగ పోరాటంపై నిర్బంధం ఆపాలి
రాయల నరసయ్య కుటుంబానికి తమ్మినేని పరామర్శ
పోరాడే వారిని ఎన్నుకుందాం : యూటీఎఫ్‌
పెట్రోల్‌, డీజిల్‌,గ్యాస్‌ ధరలు తగ్గించాలి : సీపీఐ(ఎం)
జీవో 46ని అమలు చేయాలి
పేదల సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే
అఖిల భారత వ్యాపార సంస్థల, వాహన సంక్షేమదారుల డిమాండ్స్‌ నెరవేర్చాలి
గిరిజన రిజర్వేషన్‌ పై ఉద్యమం
పాత బస్టాండ్‌ను ఏం చేస్తారు...?
జయసారథిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
'సింగరేణి ఉద్యోగాలకు గడువు తేదీ పెంచాలి'
నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత స్క్రీనింగ్‌ టెస్ట్‌ : పీఓ
రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఇప్టూ

తాజా వార్తలు

11:56 AM

జ‌డ్చ‌ర్ల‌లో డిగ్రీ విద్యా‌ర్థి‌ని ఆత్మ‌హ‌త్య‌

11:48 AM

స్కూ‌ల్‌లో చ‌దువ‌కుంటున్న 317 మంది బాలిక‌లు కిడ్నా‌ప్‌

11:43 AM

నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర

11:36 AM

అడిలైడ్‌లో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి

11:33 AM

రిలయన్స్ జియో మరో బంపరాఫర్

11:18 AM

సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు

10:59 AM

కొనసాగుతున్న పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌

10:52 AM

మిమ్మల్ని మోసం చేశా..నన్ను క్షమించు అక్కా!

10:25 AM

బోర్డు తిప్పేసిన ఫన్ ల్యాబ్ టెక్నాలజీస్

10:21 AM

భారీ అగ్నిప్ర‌మాదం..10 బ‌స్సులు ద‌గ్ధం

10:10 AM

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..హైదరాబాద్‌లో లీటర్ రూ.160

09:51 AM

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

09:04 AM

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

09:00 AM

పెండ్లైన రోజే వరుడి మృతి

08:43 AM

13 నెలల బిడ్డ తల నరికి చంపిన తల్లి..!

08:34 AM

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్

08:26 AM

యువతిపై 8 నెలలుగా పలువురు లైంగికదాడి

07:54 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

07:43 AM

18 గంటల్లోనే జాతీయ రహదారి​ నిర్మాణం

07:27 AM

కేసీఆర్‌ పై ఏక్షణమైనా ఈడీ దాడులు: కపిలవాయి దిలీప్‌కుమార్‌

07:10 AM

మ‌హిళ నోట్లో‌గుడ్డ‌లుకుక్కి దారుణంగా..!

06:54 AM

చితిపై భార్య.. స్ట్రెచర్‌పై భర్త...

06:42 AM

సిద్దిపేటలో గోవధ కలకలం

06:34 AM

మార్చి 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.