Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గ్రామగ్రామాన రైతు ఉద్యమాలు నిర్వహించాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

గ్రామగ్రామాన రైతు ఉద్యమాలు నిర్వహించాలి

- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-బోనకల్‌/చింతకాని/ ముదిగొండ/ మధిర
కొత్త వ్యవసాయ చట్టాలను కార్మిక కోడ్‌ లను విద్యుత్‌ సవరణ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ రావు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను కార్మిక కోడ్‌ లను విద్యుత్‌ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక పోరుయాత్ర గురువారం బోనకల్‌, చింతకాని, ముదిగొండ, మధిర మండలాలకు చేరుకుంది. ఆయా మండల కేంద్రాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరల చట్టం తేవాలని అనేక సంవత్సరాలుగా రైతాంగం ఆందోళన చేస్తుంటే చివరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్రంగా నష్టం జరిగే చట్టాలను తీసుకు వచ్చిందని విమర్శించారు. బీజెపి ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల రైతుల సామాన్య ప్రజల హక్కులపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగ సంస్థల ప్రభుత్వరంగ సంస్థలు ఇతర రంగాల్లో ప్రైవేటీకరణ ఆపాలని కరోనా వ్యాక్సిన్‌ అందరికీ ఉచితంగా వేయాలని రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొత్త పెన్షన్‌ పథకాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, అందరికీ సామాజిక భద్రత కల్పించాలని, అందరికీ సామాజిక భద్రత కల్పించాలని, అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహా రైతు రుణ విమోచన చట్టాన్ని దేశమంతా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పోరు యాత్ర అ ఫిబ్రవరి 2వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు తుమ్మా విష్ణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు నవీన్‌ రెడ్డి, రమ్య, సీఐటియు మండల కన్వీనర్‌ బోయినపల్లి వీరబాబు, మండల కో కన్వీనర్‌ గుగులోతు నరేష్‌, సీఐటియు నాయకులు పిల్లలమర్రి వెంకట అప్పారావు పాల్గొన్నారు.
ముదిగొండ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గ్రామ గ్రామాన రైతు ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. గత 60 రోజుల నుండి ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక పోరుయాత్ర గురువారం ముదిగొండ చేరుకుంది. ఈసందర్భంగా ముదిగొండలో పోరుయాత్ర ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మండల రైతు సంఘం అధ్యక్షులు కందుల భాస్కర్‌ రావు, ఐద్వా మండల కార్యదర్శి పయ్యావుల ప్రభావతి, సిఐటియు మండల కన్వీనర్‌ టిఎస్‌ కళ్యాణ్‌, వైస్‌ ఎంపీపీ మంకెన దామోదర్‌, సొసైటీ డైరెక్టర్‌ రాయల శ్రీనివాసరావు, నాయకులు యుగంధర్‌ కూరపాటి శ్రీను, తేరాల నాగేశ్వరరావు, వట్టికూటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మధిర : సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్న రాష్ట్ర జీపుజాతా గురువారం మధిర చేరుకుంది. ఈ జీపుజాతాకు మధిర మండల, పట్టణంలో హమాలీలు, బిల్డింగ్‌ వర్కర్స్‌, సివిల్‌ సప్లై వర్కర్లు, వివిధ ప్రజా సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ, మహిళా సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఈజీపుజాతా మధిర పట్టణంలో ఆర్‌వి కాంప్లెక్స్‌ వద్ద టి.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సభ లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు. భాస్కర్‌ మాట్లాడారు.కార్యక్రమంలో రైతురాష్ట్ర సంఘం నాయకులు కట్టా గాంధీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నరసింహారావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్‌, సిఐటియు జిల్లా నాయకులు పడకంటి మురళి, ఎస్‌ఎఫ్‌ఐ మధిర డివిజన్‌ కార్యదర్శి వడ్రాణపు మధు, హమాలీ రాష్ట్ర నాయకులు నామాల శ్రీనివాసరావు, రెడపంగి ప్రసాద్‌, అనంత రాములు, దుర్గయ్య, మాధవరావు, పోతురాజు, శ్రీను, రాము, నాగమల్లేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా కార్యదర్శి వెంకయ్య, ఆవుల శ్రీనివాసారావు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వారంలో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి : కలెక్టర్‌
బియ్యం వ్యాపారిపై దాడి కేసులో నలుగురి అరెస్టు
లకారం ట్యాంక్‌ బండ్‌లో సస్పెన్షన్‌ బ్రిడ్జి ఏర్పాటు
ప్రమాదవశాత్తు రెండిళ్లు దగ్ధం
2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు
అప్పుడే...నిప్పులు
నీరుగారిన స్వరాష్ట్ర ఆకాంక్ష
వామ పక్షాల ఎమ్మెల్సీ అభ్యర్ధి జయసారధి రెడ్డిని గెలిపించండి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం తెంపుకెళ్ళిన దొంగ
ముగిసిన మినీ మేడారం జాతర
సొసైటీ ఇసుక ర్యాంపులతో స్థానిక యువతకు ఉపాధి
అక్రమంగా నిల్వ ఉంచిన కలప స్వాధీనం
భద్రాద్రి జిల్లాకి పేరు తగిలించారు...దేవస్థానానికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు
దుర్భుద్ధులు నాకు లేవు... వక్రీకరించారు
ఒకే ఇంట్లో పలువురికి కరోనా
జీఎస్టీ సరళీకృతం చేయాలని...వ్యాపారస్తుల నిరసన
పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ల ధరలను తగ్గించాలి : కాంగ్రెస్‌
రైతాంగ పోరాటంపై నిర్బంధం ఆపాలి
రాయల నరసయ్య కుటుంబానికి తమ్మినేని పరామర్శ
పోరాడే వారిని ఎన్నుకుందాం : యూటీఎఫ్‌
పెట్రోల్‌, డీజిల్‌,గ్యాస్‌ ధరలు తగ్గించాలి : సీపీఐ(ఎం)
జీవో 46ని అమలు చేయాలి
పేదల సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే
అఖిల భారత వ్యాపార సంస్థల, వాహన సంక్షేమదారుల డిమాండ్స్‌ నెరవేర్చాలి
గిరిజన రిజర్వేషన్‌ పై ఉద్యమం
పాత బస్టాండ్‌ను ఏం చేస్తారు...?
జయసారథిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
'సింగరేణి ఉద్యోగాలకు గడువు తేదీ పెంచాలి'
నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత స్క్రీనింగ్‌ టెస్ట్‌ : పీఓ
రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఇప్టూ

తాజా వార్తలు

12:46 PM

ఘోర రోడ్డు ప్ర‌మాదం..15నిమిషాలు నరకయాతన

12:23 PM

కన్న కూతురిపై తండ్రి లైంగికదాడి...

11:56 AM

జ‌డ్చ‌ర్ల‌లో డిగ్రీ విద్యా‌ర్థి‌ని ఆత్మ‌హ‌త్య‌

11:48 AM

స్కూ‌ల్‌లో చ‌దువ‌కుంటున్న 317 మంది బాలిక‌లు కిడ్నా‌ప్‌

11:43 AM

నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర

11:36 AM

అడిలైడ్‌లో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి

11:33 AM

రిలయన్స్ జియో మరో బంపరాఫర్

11:18 AM

సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు

10:59 AM

కొనసాగుతున్న పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌

10:52 AM

మిమ్మల్ని మోసం చేశా..నన్ను క్షమించు అక్కా!

10:25 AM

బోర్డు తిప్పేసిన ఫన్ ల్యాబ్ టెక్నాలజీస్

10:21 AM

భారీ అగ్నిప్ర‌మాదం..10 బ‌స్సులు ద‌గ్ధం

10:10 AM

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..హైదరాబాద్‌లో లీటర్ రూ.160

09:51 AM

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

09:04 AM

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

09:00 AM

పెండ్లైన రోజే వరుడి మృతి

08:43 AM

13 నెలల బిడ్డ తల నరికి చంపిన తల్లి..!

08:34 AM

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్

08:26 AM

యువతిపై 8 నెలలుగా పలువురు లైంగికదాడి

07:54 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

07:43 AM

18 గంటల్లోనే జాతీయ రహదారి​ నిర్మాణం

07:27 AM

కేసీఆర్‌ పై ఏక్షణమైనా ఈడీ దాడులు: కపిలవాయి దిలీప్‌కుమార్‌

07:10 AM

మ‌హిళ నోట్లో‌గుడ్డ‌లుకుక్కి దారుణంగా..!

06:54 AM

చితిపై భార్య.. స్ట్రెచర్‌పై భర్త...

06:42 AM

సిద్దిపేటలో గోవధ కలకలం

06:34 AM

మార్చి 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.