Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కొమరారం పోడు భూముల్లో ట్రెంచ్‌లు... | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

కొమరారం పోడు భూముల్లో ట్రెంచ్‌లు...

- పురుగు మందు తాగుతూ జేసీబీలకు అడ్డుగా నిలిచిన పోడు రైతు
- కోర్టు స్టేలు, మండల పరిషత్‌ తీర్మానం, రైతు బంధు మంజూరైనా ఆగని వేధింపులు
- కుటుంబాలను రోడ్డున పడేయకండి : ఎంపీటీసీ, ఎన్‌డీ నేత బిచ్చా
- 2005 కంటే ముందున్న పోడు జోలికి  వెళ్ళడంలేదు : రేంజర్‌
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని కొమరారం పోడు భూముల్లో అటవీ అధికారులు, సిబ్బంది గురువారం దొంగ దొడ్ల ఏరియాలో ప్రొక్లైన్స్‌తో ట్రెంచ్‌లు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోడు రైతులు భూక్య హశ్య, బానోత్‌ రమేష్‌, మల్లెల కృష్ణ, బానోత్‌ పడితి, పాపయ్య, జాటోత్‌ రమేష్‌లు అడ్డుకున్నారు. ఇందులో భూక్య హశ్య ట్రెంచ్‌లో దిగి ప్రొక్లైన్‌కు అడ్డుగా ఉండి పురుగు మందు తాగడానికి ప్రయత్నించాడు. దీంతో కొందరు పోడు దారులు అడ్డుకుని పైకిలాగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొమరారంలో 101 మంది పోడు రైతులు సుమారు 500 ఎకరాల్లో పోడు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తరచూ అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తుండటంతో 2016 నుండి తమకు న్యాయం చేయాలని హైకోర్టుకు వెళ్ళామని కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ దాడులు చేయడం సరికాదని అటవీ అధికారులు, సిబ్బందికి మొర పెట్టుకున్నారు. మూడు విభాగాలుగా మొత్తం 101 మంది కోర్టుకు వెళ్ళామని కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. కేసు ఫిబ్రవరి 8న విచారణ చేయనుంది. పంటలు పండించుకుని కుటుంబాలను పోషించు కుంటున్నామని వేడుకున్నారు. ప్రభుత్వం కూడ రైతు బంధు మంజూరు చేసింది. దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న భూముల్లో ట్రెంచ్‌లు (కందకాలు) తీయడం సరికా దన్నారు. తమకు ఏ ఆధారం లేదని భూమిని నమ్ముకుని జీవిస్తున్నా మని అధికారులకు, సిబ్బందికి మొర పెట్టుకు న్నారు. 2016లోనే హైకోర్టులో కేసు వేశామని కోర్డు భూమి మీది కాదని తీర్పు ఇస్తే విదిలేస్తామన్నారు. రెండు రోజులు చూస్తా మని ఆధారాలు చూపించి సమస్య పరిష్కరించు కోవాలని రేంజర్‌ రవి కిరణ్‌ తెలుపుతూ ట్రెంచ్‌లు నిలిపివేశారు.
కుటుంబాలను రోడ్డున పడేయకండి : ఎంపీటీసీ, ఎన్‌డీ నేత బిచ్చా
పోడు భూములకు ప్రభుత్వం రైతు బంధు మంజూరు చేసింది.భూములకు హైకోర్టు స్టే ఇచ్చింది. మండల పరిషత్‌ సైతం పోడు జోలికి వెళ్ళద్దని తీర్మాణం చేసింది.అయినప్పటికీ ఇల్లందు మండల అటవీ అధికారులు సిబ్బంది తరచూ పోడు భూములపై ట్రెంచ్‌లు ఏర్పాటు చేయడం సరికాదని ఎన్‌డీ నేత, కొమరారం మాజీ సర్పంచ్‌, ప్రస్తుత ఎంపీటీసీ అజ్మీర బిచ్చా అన్నారు. గురువారం మండల పరిషత్‌లో సర్పంచ్‌లు,ఎంపీటీసీ సమావేశం ఉందని ప్రజా ప్రతినిధులు, పోడు రైతులు లేని సమయం చూసుకుని ప్రొక్లైన్‌ తెచ్చి కందకాలు తీయడం సరికాద న్నారు. పోడు రైతులను రోడ్డున పడేయవద్దన్నారు. తమ వద్ద పూర్తి అధారాలు, కోర్టు స్టేలు ఉన్నప్పటికీ వాటికి సం బంధించిన పత్రాలు రేంజర్‌కు ఇచ్చినప్పటికీ పట్టించు కోకుండా కందకాల్లో పడేశారని అన్నారు. ఇది దారణమని ఇప్పటికైనా స్టే ఉన్న భూముల జోలికి వెళ్లవద్దని కోరారు.
2005 కంటే ముందున్న పోడు జోలికి వెళ్ళడం లేదు : రేంజర్‌
కోమరారంలోని దొంగ దొడ్ల ఏరియాలో పోడు భూముల్లో ట్రెంచ్‌లు వేస్తున్న విషయమై రేంజర్‌ రవి కిరణ్‌ను నవతెలంగాణ వివరణ కోరింది. స్పందించారు. 2005 కంటే ముందున్న పోడు జోలికి వెళ్ళడంలేదన్నారు. కోర్టు స్టే ఇచ్చిన భూములు ఇక్కడివి కావన్నారు. ఎక్కడి భూములవో ఇక్కడ చూపెడుతున్నారని అన్నారు. ట్రెంచ్‌లు వేసేది 60ఎకరాల్లో పోడు దారులు చెబుతున్నవి 500 ఎకరాలు ఇంత భూమి ఎక్కడిదన్నారు. 2005 తరువాత పోడు భూములను లాక్కుంటాం. అక్రయ పోడులోనే ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కొక్కరికి బీనామి పేర్లతో సాగు చేసుకుంటున్నారు వారికి మరో చోట సైతం భూములు ఉన్నాయన్నారు. ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ చట్టాలలో ఉన్న లొసుగుల ఆధారంగా పోడు భూములను ఆక్రమించుకుంటున్నారని అన్నారు. పక్కాగా ఉన్న ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న రైతుల జోలికి వెళ్ళడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వారంలో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి : కలెక్టర్‌
బియ్యం వ్యాపారిపై దాడి కేసులో నలుగురి అరెస్టు
లకారం ట్యాంక్‌ బండ్‌లో సస్పెన్షన్‌ బ్రిడ్జి ఏర్పాటు
ప్రమాదవశాత్తు రెండిళ్లు దగ్ధం
2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు
అప్పుడే...నిప్పులు
నీరుగారిన స్వరాష్ట్ర ఆకాంక్ష
వామ పక్షాల ఎమ్మెల్సీ అభ్యర్ధి జయసారధి రెడ్డిని గెలిపించండి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం తెంపుకెళ్ళిన దొంగ
ముగిసిన మినీ మేడారం జాతర
సొసైటీ ఇసుక ర్యాంపులతో స్థానిక యువతకు ఉపాధి
అక్రమంగా నిల్వ ఉంచిన కలప స్వాధీనం
భద్రాద్రి జిల్లాకి పేరు తగిలించారు...దేవస్థానానికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు
దుర్భుద్ధులు నాకు లేవు... వక్రీకరించారు
ఒకే ఇంట్లో పలువురికి కరోనా
జీఎస్టీ సరళీకృతం చేయాలని...వ్యాపారస్తుల నిరసన
పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ల ధరలను తగ్గించాలి : కాంగ్రెస్‌
రైతాంగ పోరాటంపై నిర్బంధం ఆపాలి
రాయల నరసయ్య కుటుంబానికి తమ్మినేని పరామర్శ
పోరాడే వారిని ఎన్నుకుందాం : యూటీఎఫ్‌
పెట్రోల్‌, డీజిల్‌,గ్యాస్‌ ధరలు తగ్గించాలి : సీపీఐ(ఎం)
జీవో 46ని అమలు చేయాలి
పేదల సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే
అఖిల భారత వ్యాపార సంస్థల, వాహన సంక్షేమదారుల డిమాండ్స్‌ నెరవేర్చాలి
గిరిజన రిజర్వేషన్‌ పై ఉద్యమం
పాత బస్టాండ్‌ను ఏం చేస్తారు...?
జయసారథిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
'సింగరేణి ఉద్యోగాలకు గడువు తేదీ పెంచాలి'
నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత స్క్రీనింగ్‌ టెస్ట్‌ : పీఓ
రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఇప్టూ

తాజా వార్తలు

12:23 PM

కన్న కూతురిపై తండ్రి లైంగికదాడి...

11:56 AM

జ‌డ్చ‌ర్ల‌లో డిగ్రీ విద్యా‌ర్థి‌ని ఆత్మ‌హ‌త్య‌

11:48 AM

స్కూ‌ల్‌లో చ‌దువ‌కుంటున్న 317 మంది బాలిక‌లు కిడ్నా‌ప్‌

11:43 AM

నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర

11:36 AM

అడిలైడ్‌లో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి

11:33 AM

రిలయన్స్ జియో మరో బంపరాఫర్

11:18 AM

సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు

10:59 AM

కొనసాగుతున్న పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌

10:52 AM

మిమ్మల్ని మోసం చేశా..నన్ను క్షమించు అక్కా!

10:25 AM

బోర్డు తిప్పేసిన ఫన్ ల్యాబ్ టెక్నాలజీస్

10:21 AM

భారీ అగ్నిప్ర‌మాదం..10 బ‌స్సులు ద‌గ్ధం

10:10 AM

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..హైదరాబాద్‌లో లీటర్ రూ.160

09:51 AM

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

09:04 AM

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

09:00 AM

పెండ్లైన రోజే వరుడి మృతి

08:43 AM

13 నెలల బిడ్డ తల నరికి చంపిన తల్లి..!

08:34 AM

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్

08:26 AM

యువతిపై 8 నెలలుగా పలువురు లైంగికదాడి

07:54 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

07:43 AM

18 గంటల్లోనే జాతీయ రహదారి​ నిర్మాణం

07:27 AM

కేసీఆర్‌ పై ఏక్షణమైనా ఈడీ దాడులు: కపిలవాయి దిలీప్‌కుమార్‌

07:10 AM

మ‌హిళ నోట్లో‌గుడ్డ‌లుకుక్కి దారుణంగా..!

06:54 AM

చితిపై భార్య.. స్ట్రెచర్‌పై భర్త...

06:42 AM

సిద్దిపేటలో గోవధ కలకలం

06:34 AM

మార్చి 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.