Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
'ప్రైవేటు'లో రిజర్వేషన్లకు పోరు | ఖమ్మం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Sep 14,2015

'ప్రైవేటు'లో రిజర్వేషన్లకు పోరు

- సత్తుపల్లి, వైరా సదస్సులో వక్తలు
నవతెలంగాణ-సత్తుపల్లి అర్భన్‌
ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డాక్టర్‌ ఎంఎఫ్‌.గోపినాథ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక కళాభారతిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రయివేటు రంగం 90 శాతానికి ఎగబాకి ప్రభుత్వరంగం 10శాతానికి పడిపోయిందన్నారు. ఈ క్రమంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సంపన్నులైన పెత్తందారుల చేతుల్లోనే ప్రయివేటు రంగం ఉందని, నిరుద్యోగులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చన్నారు. దీనిలో ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కలిసి రిజర్వేషన్లను సాధించుకోవాలని కోరారు. రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రిజర్వేషన్లు భిక్షకాదని, అవి రాజ్యాంగం కల్పించిన హక్క అని అన్నారు. రిటైర్డ్‌ జడ్జి దేవమందిరం మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలందరిదీ ఒకటే కుటుంబమన్నారు. ఎంఆర్‌పిఎస్‌ నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఉద్యమానికి పూర్తిసహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం సత్తుపల్లి డివిజన్‌ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కొచ్చర్ల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా పరిగడుపు ముత్తారావు, గౌరవ అధ్యక్షునిగా బజ్జూరి సీతారాములు, సహాధ్యక్షులుగా పిల్లి మల్లిఖార్జున్‌, నల్లంటి నర్సయ్య, బి.ప్రతాప్‌కుమార్‌, కార్యదర్శులుగా రాజేశ్వరరావు, దానయ్య, జె.నాగార్జున, ప్రభాకర్‌, హెచ్‌.వెంకటేశ్వరరావు, న్యాయవాది సుదర్శన్‌, రాములు నాయక్‌, గోపిలతో పాటు మరో 42 మందితో కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాసంఘ నాయకులు, అన్నికులాల సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైరాలో...
ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసిన పాలకులు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పంచి నూటికి 85 శాతం మందిగా ఉన్న దళిత గిరిజన, బిసి, మైనార్టీల హక్కులను గౌరవంచాలని పిఆర్‌పిఎస్‌ జిల్లా ఛైర్మన్‌ డా||బివి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక పర్చూరి గార్డెన్స్‌లో భూక్యా వీరభద్రం అధ్యక్షతన జరిగిన వైరా డివిజన్‌ పిఆర్‌పియస్‌ సదస్సులో రాఘవులు హాజరై ప్రసంగించారు. పాలకులు ప్రభుత్వరంగాన్ని నాశనం చేసి ప్రైవేటు, కార్పోరేట్‌ శక్తులకు ఉత్పత్తి సాధనాలను, విద్య, వైద్యం, సమస్త రంగాలను అప్పగించారని అన్నారు. ఈ రంగాలలో జొరబడిన శక్తులు ప్రభుత్వం ద్వారా వేల ఎకరాల భూములను, విద్యత్‌, నీరు, సబ్సిడీలు, బ్యాంకుల్లో అప్పులు పొంది పరిశ్రమలు స్ధాపించి ఆయా వర్గాలకే ఉద్యోగ ఉపాది అవకాశాలను కల్పిస్తున్నారని అన్నారు. అందుకే ప్రైవేటు రంగ రజర్వేషన్ల సమస్య ముందుకొచ్చిందని వివరించారు. పిఆర్‌పియస్‌ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడారు. సదస్సులో ప్రముఖ వైద్యులు డి కోటయ్య, జిల్లా నాయకులు కెనర్సయ్య. గుగులోత్‌ ధర్మానాయక్‌, నందిపాటి మనోహర్‌, కంకణాల అర్జున్‌రావు, సూతకానిజయపాల్‌ పూర్ణకంటి రామారావు, బొంతు రాంబాబు, బాబునాయక్‌, మరికంటి వాసుదాసు, తదితరులు పాల్గొన్నారు.

'ప్రైవేటు'లో రిజర్వేషన్లకు పోరు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమర జవాన్లకు ఘన నివాళి
అందని అద్దె
ఆగని అక్రమం..
టీటీడీ బోర్డు సభ్యుడిగా
మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదం
మామిడికి మంచు 'ఎఫెక్ట్‌'
అన్నం సేవా ఫౌండేషన్‌లో అన్నదానం
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
అమర జవాన్లకు నివాళి
బీసీ కార్పొరేషన్‌ చెక్కులు పంపిణీ
దిరిశాలకు భట్టి పరామర్శ
రెజొనెన్స్‌ ఎస్‌.వీ.ఎం పాఠశాలలో
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెటిక్స్‌
ట్రాక్టర్‌ డ్రైవర్ల కష్టాలు తీరెేదెన్నడో..
దళితుల సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలి
గర్భిణీల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టండి
మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ జ్యోతి
డబ్బు రాజకీయాలకు స్వస్తి పలకండి
18న టీఎన్‌జీఓస్‌ స్పోర్ట్స్‌ను జయప్రదం చేయాలి
ప్రతిభకు దక్కిన రాష్ట్రపతి పురస్కారం
కుటుంబాన్ని కూల్చిన అక్రమ సంబంధం
సెల్‌ఫోన్‌ హ్యాకింగ్‌పై కేసు నమోదు
రేషన్‌బియ్యాన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది
దుకాణాల్లో పోలీసుల తనిఖీలు
17న ధ్వజ స్తంభ ప్రతిష్ట
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రేపు దీనీ ఇజ్తెమాను జయప్రదం చేయండి
సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
వ్యాక్సిన్‌ శీతల కేంద్రం పరిశీలన
Sundarayya

Top Stories Now

నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi
badla
crore

_

తాజా వార్తలు

09:45 PM

హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట

09:27 PM

జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్

09:18 PM

సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్

09:12 PM

పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ

09:05 PM

అమర జవాన్లకు ప్రముఖుల నివాళి

09:02 PM

22 నుంచి శాసనసభ సమావేశాలు

08:58 PM

మార్చి 31 వరకు రోజూ 30 విమానాలు రద్దు: ఇండిగో

08:50 PM

అభ్యర్థులకు పరీక్ష పెడుతున్న జనసేన

08:40 PM

సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం

08:27 PM

అమరజవాన్లకు దేశవ్యాప్తంగా ఘననివాళి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.