Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • చీకట్లోనే రైతుల ఆందోళన
  • టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి
  • ఉగ్రదాడిపై ప్రశాంత్‌ భూషణ్‌ అనుచిత వ్యాఖ్యలు
  • పాక్‌ వస్తువులపై 200 శాతం సుంకం పెంపు
  • డర్బన్ టెస్టులో శ్రీలంక విజయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
చెరువుల్లో జలకళ | ఖమ్మం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Sep 14,2015

చెరువుల్లో జలకళ

- తెలంగాణ ఉద్యమంలోనే చెరువుల పునరుద్ధరణ
ఆకాంక్షకు ఊపిరి
- జిల్లాలో మిషన్‌ కాకతీయ భేష్‌
- సిఎం ఓఎస్‌డి దేవపతి శ్రీనివాస్‌
నవతెలంగాణ-ఖమ్మం టౌన్‌
మిషన్‌ కాకతీయతో చెరువుల్లో జీవ, జల కనబడుతోందని సిఎం ఓఎస్‌డి దేవపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అను గుణంగానే నవతెలంగాణ రాష్ట్ర ఏర్పపడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు చెరువులకు పూర్వ వైభవం కల్పించేందుకు మిషన్‌ కాకతీయ పథకం చేపట్టారని అన్నారు. ఆదివారం కలెక్టర్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మిషన్‌ కాకతీయ ప్రగతి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన భిన్న ప్రచార మార్గాలపై కలెక్టర్‌ డిఎస్‌ లోకేష్‌ కుమార్‌తో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడు తూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టం, వెనుకబాటుతనాన్ని పారదోలేం దుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంద న్నారు. మిషన్‌ కాకతీయ తొలి దశలో చెరువు లు పిచ్చి మొ క్కలతో ఉండేవని, నేడు జలకళను సంతరించుకున్నా య న్నారు. జిల్లాలో ఈ పథకం ప్రగతి బాగుందన్నారు. కలెక్టర్‌ డిఎస్‌ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ మిష న్‌ కాకతీయ మొదటి దశ పనుల గ్రౌండిగ్‌లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింద న్నారు. జిల్లాలో 43 శాతం పైగా గ్రీన్‌ కవర్‌ ఉన్నందున అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. సగటున ప్రతి సంవత్సరం 530 టిఎంసిల వర్షపునీరు జిల్లా భూభాగంలో కలుస్తోందన్నారు. అయినప్పటికి జిల్లాలో తాగునీటి సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలోని ప్రజలు, పశువులు, వన్యప్రాణులకు కేవలం 24 నుంచి 30 టిఎంసిల నీరు తాగేందుకు సరిపోతుందన్నారు. మిషన్‌ కాకతీయ పనులు నాణ్యతతో జరిగేటట్లు చూడడంతోపాటు, ప్రతి గ్రామంలో ఒక చెరువు తప్పనిసరిగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యవసాయ క్షేత్రంలో భూగర్భ జలాలు రిఛార్జ్‌కు వీలుగా చిన్న బావిని తవ్వుకునేలా రైతులను చైతన్యం చేస్తున్నామన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టు విధానం, నీటి సంరక్షణ ప్రాధాన్యతపై భిన్న ప్రచారం మార్గాలను అవలంభించి, ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సమావేశానికి హాజరైన కవులు, కళాకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఒఎస్‌డి శ్రీధర్‌ పాండే, 30 మందికి పైగా రచయితలు, కవులు పాల్గొన్నారు.

చెరువుల్లో జలకళ
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వైద్యసేవలు విస్తరింపజేయాలి
కేసీఆర్‌ కిట్లకు కటకట...
అమ్మభాషకు ఆదరణేది..!
పెద్దాస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం
అమరవీరులకు జిల్లా వ్యాప్తంగా నివాళి
ఎస్‌బీఐటీలో విదేశీ విద్యపై అవగాహన సదస్సు
ప్రమాదబీమా చెక్కు అందజేత
క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించాలి
విలువలతో కూడిన విద్యనందించాలి
శ్రీ చైతన్య విద్యార్థులకు సీపీ ప్రశంస
మార్చి 2, 3తేదీల్లో 'బొమ్మ'లో జాతీయస్థాయి ఫెస్ట్‌
ప్రతి జీపీకి ఒక నర్సరీ
వీరులారా వందనం...
ఏజెన్సీ సర్టిఫికెట్ల కోసం రోడ్డెక్కిన యువత
రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జయప్రదం చేయండి
1063 మంది అభ్యర్థులు హాజరు
మిస్ట్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి బహిష్కరణ
గడ్డివాము దగ్ధం
కార్యకర్తల అభీష్టం మేరకు అభ్యర్థి ఎంపిక చేయాలి : కాంగ్రెస్‌
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
గ్రామాల్లో భూసమస్యలు అధికం : సీపీఐ(ఎం)
సామాజిక తనిఖీతో ఒరిగిందేమిటీ...?
ఎదురెదురుగా ఢీ కొన్న లారీలు
ఆస్పత్రిలో అన్నదానం
ఉద్యోగ విరమణ చేసినా సమస్యలపై పోరాటం
రేపు పార్లమెంట్‌ ముట్టడి
ఆర్థిక సాయం అందజేత
ఘనంగా లూర్దుమాత తిరునాళ్ళ
18న సర్వసభ్య సమావేశం
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

10:02 PM

చీకట్లోనే రైతుల ఆందోళన

09:56 PM

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి

09:48 PM

ఉగ్రదాడిపై ప్రశాంత్‌ భూషణ్‌ అనుచిత వ్యాఖ్యలు

09:32 PM

పాక్‌ వస్తువులపై 200 శాతం సుంకం పెంపు

09:21 PM

డర్బన్ టెస్టులో శ్రీలంక విజయం

08:54 PM

రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుపై బదిలీ వేటు

08:40 PM

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్

08:39 PM

నువ్వులెంతో మేలు

08:32 PM

యువతి హత్య

08:22 PM

ఏపీలో మరో 15 గురుకుల పాఠశాలల మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.