Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు

నవతెలంగాణ-ఖమ్మం
మార్చి 2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు జరగనున్నట్లు తెలంగాణ ఉమన్‌ 20-20 క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. తమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2018 నుంచి 2021 వరకు ఖమ్మంలో మూడుసార్లు క్రికెట్‌ పోటీలు నిర్వహించామన్నారు. అందులో 2019లో జాతీయస్థాయిలో జరిగిన మహిళా క్రికెట్‌ టోర్నమెంట్‌లో నేపాల్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఇక్కడ ఆడాయని, అదే తరహాలో నేపాల్‌, బంగ్లాదేశ్‌ జట్లు రానున్నాయన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న టోర్నమెంట్‌లో తెలంగాణ, తమిళనాడు, ఛండీఘర్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర జట్లు పాల్గొంటా యన్నారు. ఈ సంవత్సరం ఖమ్మం సర్దార్‌ పటిల్‌ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టర్న్‌ వికెట్‌ క్రికెట్‌ మైదానం హైద్రాబాద్‌లోని ఉప్పల్‌ తరహాలో అందుబాటులో ఉందని తెలిపారు. మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు మహిళా క్రికెట్‌ పోటీలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు. తమ అసోసియేషన్‌తో పాటు రోటరి క్లబ్‌ అఫ్‌ సంభాద్రి భాగస్వామ్యంతో క్రికెట్‌ పోటీలను నిర్వహించ బోతున్నామన్నారు. అనంతరం ఆల్‌ ఇండియా ఉమెన్‌ టిి-20 పోస్టరును ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో వెంపటి సత్యనారాయణ, దొడ్డ రవి, డాక్టర్‌ కరీం, వి.సాంబమూర్తి, టిఎన్‌జిఓస్‌ రాష్ట్ర నాయకులు అబ్దుల్‌ హసన్‌, అసోసియేషన్‌ బాధ్యులు మతిన్‌, గార్లపాటి కిషోర్‌, తెలంగాణ రాష్ట్ర క్రీడా కారిణి శైలజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు సహకరించాలి
ప్రజలకు చేరువలో 'ఫ్యామిలీ ఫ్రెండ్స్‌' రెస్టారెంట్‌ దాబాహోటల్‌
లారీల కొరత
కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ను అరికట్టాలి
మావోయిస్టుల సమాచారం మాకు బహుమతి మీకు
భూములు దక్కేవరకూ పోరాటం
యేసు రాజు, బంటి మృతి అధికారులు, ప్రభుత్వ తప్పిదమే
రమేష్‌ బాబు అంత్యక్రియలకు హాజరైన ఎంపీ నామా
పోడు సాగుదారులు అటవీ సిబ్బందితో సమన్వయం పాటించాలి
వేమిరెడ్డి కృష్ణా రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
రాయల చంద్రశేఖర్‌కు ఆర్‌సీ నిర్మాణంతో సంబంధం లేదు
వ్యాక్సిన్‌ వేయించుకున్న బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సురేందర్‌
మోరంపూడి బ్రదర్స్‌కు పితృ వియోగం
మహిళల రక్షణ కోసమే షీటీమ్‌లు
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆదర్శంగా ఉండాలి : కలెక్టర్‌
కాంగ్రెస్‌లో చేరిన రామసహాయం మాధవి రెడ్డి
కారేపల్లిలో కరోనా విజృంభణ
క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫిర్యాదు : పోలీస్‌ కమిషనర్‌
వైద్యులపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్న పాలకులు
ఆరు లక్షల విలువచేసే గుట్కాలు సీజ్‌
గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వాహనం పట్టివేత
కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌
ఆగని పోడు పోరు...
పోరాట యోధుడు బరపటి :కాసాని
కోవిడ్‌ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టాలి
పోడు సాగు దారులపై నిర్బంధాలు ఆపాలి
సుక్మాలో మళ్లీ మావోల భీభత్సం
ఆర్‌టీఓ తాత్కాలిక కార్యాలయం మందలపల్లిలో ఏర్పాటుకు యత్నం

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.