Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజ్యాంగంపై అవగాహన పెంచుకోండి | ఖమ్మం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోండి

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత రాజ్యాంగంపై విద్యార్థులు తప్పని సరిగా అవగాహన పెంచుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాలలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సహకారంతో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనను శనివారం కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో కే.సత్య ప్రసాద్‌రామ్‌ అధ్యక్షత వహించిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో రాణించాలంటే పాఠ్య పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని, ప్రపంచ, దేశ చరిత్రలనూ చదవాలని కలెక్టర్‌ అన్నారు. గాంధీ, అంబేద్కర్‌, మలాల వంటి వారి జీవిత చరిత్రలను చదవాలని, నెలకు ఒక పుస్తకర అయినా చదవాలని, ప్రపంచ జ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించే వారు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. ఒకే రోజు 51 ప్రభుత్వ జూనియర్‌, కస్తూర్బా కళాశాలల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 40వేల పుస్తకాలు ప్రభుత్వ సంస్థల్లోకి చేర్చామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ చేస్తున్న పుస్తక యజ్ఞాన్ని బలపరుస్తామన్నారు. జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి కదుల రఘుబాబు మాట్లాడుతూ వ్యక్తి వికాసం పుస్తకాల ద్వారానే సాధ్యమని తెలిపారు. అనంతరం భారతదేశంలో శాస్త్ర-సాంకేతికత పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌, కార్పొరేటర్‌ బాల గంగాధర్‌ తిలక్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నత్తేనయం...
మహిళా కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిరసన దీక్ష
అందరి భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్‌ నిషేధం
ధరల నియంత్రణలో విఫలం
రూ. 20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
మద్దతు ధరకు పంట అమ్ముకోలేని పరిస్థితి
రైల్వే లైన్‌ పనులు త్వరగా పూర్తిచేయండి: నామా
అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలి
కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి
మూసేసిన డంపింగ్‌యార్డుకు మళ్లీ చెత్త తరలింపు
మత్స్యశిక్షణ యువతకు స్ఫూర్తిదాయకం
వైరా నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ఎంపీటీసీల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణీ
ఇల్లందు అభివృద్ధే లక్ష్యం
కేవీపీవై-2019 పరీక్ష ఫలితాలలో ఖమ్మం శ్రీచైతన్య విద్యార్థి ప్రతిభ
హార్వెస్ట్‌లో పాఠశాలల 'హబ్‌' క్రీడా పోటీలు
అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం
కారుణ్య నియామక అభ్యర్థికి మెడికల్‌ ఫిట్‌నెస్‌ జారీ
మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం
చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో త్రివేణి విద్యార్థుల ప్రతిభ
ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎంపీడీవో
మద్దతు ధర కల్పించటానికే సీసీఐ కేంద్రాలు
ఫుట్‌ పాత్‌ ఆక్రమణల తొలగింపు
డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ
నేడు కార్యదర్శులకు శిక్షణ
నేడు చెక్కుల పంపిణీ
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి
క్రిస్మస్‌ సందర్భంగా చీరెలు పంపిణీ
సీతారామమ్మ సేవలు మరువలేనివి

తాజా వార్తలు

07:00 AM

అవినీతి కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు ఏడాది జైలుశిక్ష

06:59 AM

అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

06:53 AM

113 మంది హెచ్‌ఎంలకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ

06:46 AM

14న జాతీయ లోక్‌ అదాలత్‌

06:45 AM

వెయ్యి ఆర్టీసీ బస్సులు పక్కకు..

06:36 AM

విశాఖలో భారత్‌-విండీస్‌ మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయాలు

06:33 AM

ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య

06:32 AM

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

06:31 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

06:30 AM

నేడు కాకినాడలో పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష

06:29 AM

భారత్‌ ఘనవిజయం..

09:55 PM

నాలుగో వికెట్‌ కోల్పోయిన విండీస్‌..

09:47 PM

అయోధ్య రివ్యూ పిటిషన్లపై రేపు విచారణ

09:42 PM

400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు

09:29 PM

ఆడపిల్లల తండ్రిగా ఆలోచించి ఈ చట్టం తెచ్చారు: రోజా

09:16 PM

మూడు వికెట్లు కోల్పోయిన విండీస్‌

09:03 PM

జాతీయ పౌరసత్వ చట్ట సవరణకు రాజ్యసభ ఆమోదం

08:55 PM

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

08:53 PM

ఆపిల్ కంప్యూటర్స్ వచ్చేశాయ్..

08:50 PM

చెలరేగిన భారత బ్యాట్స్ మెన్లు.. విండీస్‌కు భారీ లక్ష్యం

08:39 PM

ఢిల్లీ పర్యటన అంటేనే హడలిపోయే పరిస్థితులు : ఏపీ గవర్నర్

08:34 PM

యువతి అదృశ్యం..

08:31 PM

2019 గూగుల్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ

08:20 PM

వైసీపీపై టీడీపీ నేత గోరంట్ల ఫైర్

08:11 PM

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

08:08 PM

అజ‌ర్ ఇంట్లో పెళ్లి సంద‌డి..

08:06 PM

రోహిత్‌ శర్మ అవుట్‌.. 12 ఓవర్లకు భారత్‌ 136/1

08:04 PM

ఐఎల్‌పీ పరిధిలోకి మణిపూర్‌

08:01 PM

రిపోర్టర్‌ను చూసి ఫ్రిజ్‌లో దాక్కున్న ప్రధాని

07:58 PM

రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.