Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెరుకు రైతుల బతుకు చేదు | ఖమ్మం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

చెరుకు రైతుల బతుకు చేదు

- రెండేండ్లుగా పెరగని మద్దతు ధరలు
- రవాణాకే అధిక మొత్తం ఖర్చు
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 వేల మంది రైతులు
- నేడు నేలకొండపల్లిలో రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అష్టకష్టాలు పడి చెరుకు పండించిన రైతుల బతుకులు పాలకుల పుణ్యమాని చేదెక్కుతున్నాయి. సుమారు రెండేండ్లుగా చెరకుకు మద్దతు ధర పెరగకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 వేల మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరతో పాటు రవాణా, కటింగ్‌ ఖర్చులు పెరగడంతో నానాటికీ చెరకు సాగు తగ్గిపోతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో చెరకు రైతులు మరింతగా కష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
       చెరుకు సాగు చేస్తున్న రైతులకు గత రెండేండ్ల కిందట (2016-17) కాలంలో ఉన్న మద్దతు ధర టన్ను చెరుకు రూ. 2,850లు మాత్రమే చెల్లించేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరిగాయి. గతంలో టన్ను చెరుకు నరికితే కూలీలకు రూ.300నుండి రూ.400వరకూ చెల్లించేవారు. కానీ నేడు అదే టన్ను చెరుకు నరికినందుకు గాను రూ.400నుండి రూ.600వరకూ పెరిగింది. ఈ నేపథ్యంలో చెరుకు నరికినందుకూ, రవాణా చేసినందుకే ఎక్కువ మెత్తంలో రైతులు కోల్పోతు న్నారు. కానీ రెండేండ్లుగా ఈ ధరలు పెరిగినా మద్దతు ధరను పెంచడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో చెరుకుసాగు నానాటికీ తగ్గుతోంది.
ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు...
గతంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చెరుకు సాగు విపరీతంగానే ఉండేది. కానీ ఇటీవల చెరుకు సాగుకు ప్రభుత్వాల నుంచి అంతగా ప్రోత్సాహకాలు లేకపోవడంతో నానాటికీ చెరుకు సాగు తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నేలకొండపల్లి, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, వైరా, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, జూలూరుపాడు, కొత్తగూడెం, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తదితర ప్రాంతాల్లో చెరుకు సాగు ఉండేది. కానీ నేడు ఆస్థాయిలో సాగులేదు. గతంలో కల్లూరులోని కాకతీయ షుగర్‌ పరిశ్రమలో ఏడాదికిగాను 2.40లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌కు వస్తే అదే నేడు కేవలం 40 వేల టన్నుల చెరుకు మాత్రమే క్రషింగ్‌కు వస్తోందని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. మధుకాన్‌ షుగర్‌ పరిశ్రమలో ఏడాదికి గాను 2లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ చేస్తే ఇప్పుడది 1.40లక్షల టన్నుల క్రషింగ్‌కు తగ్గిపోవడమే ఇందుకు సాక్ష్యమని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కల్లూరు, నేలకొండపల్లి మండలాల్లో చెరుకు పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రస్తుతం బఫర్‌స్టాక్‌ పెరుగుతోందని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
అంతర్జాతీయ వ్యవసాయ ఒప్పందాల ఫలితమే- బొంతురాంబాబు-చెరుకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
అంతర్జాతీయంగా వ్యవసాయ ఒప్పందాల వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన, ప్రభావం ఫలితంగానే చెరుకు సాగుకు ఈ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే కష్టాల్లో ఉన్న చెరుకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో మరింతగా నష్టాలపాలవుతున్నారు. ఫలితంగా చెరుకుసాగు సంక్షోభంలో పడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాగు నీటిని పొదుపుగా వాడుకోండి
చితిమంటలకు చోటేది?
మీ ఆదరణే.. మాకు ఆశీస్సులు..
మూడేండ్లలో అనేక పోరాటాలు..
ఏసీబీ వలలో అవినీతి చేప
నాకౌట్‌ దశకు హాకీ పోటీలు..
ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోండి
'ప్రయివేటు'లో వనసమారాధనలు
త్రివేణి విద్యార్థుల క్షేత్ర పర్యటన..
వైద్య రంగానికి నిధులు కేటాయించాలి
చట్టాలపై అవగాహన లేకనే నేరాలు
ఉల్లి ధరలు నియంత్రించాలని సీపీఐ(ఎం) ఆందోళన
ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేస్తాం
డీఎంఎఫ్‌టీ పనుల ప్రతిపాదనలు త్వరగా పంపాలి
పత్తి కొనుగోళ్లలో కొర్రీలు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాలకుల చర్యలతో రైతు పరిస్థితి దయనీయం
కల్యాణలక్ష్మి పేదలకు వరం..
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
15న న్యాయవాదుల గార్డెన్‌ పార్టీ
బాలికలకు రక్షణ కల్పిస్తాం : ఎంపీపీ
వివేకానంద విద్యార్థినులకు అభినందనలు
మృతురాలి కుటుంబానికి పరామర్శ
మహాసభల జయప్రదానికి ప్రచారం
మధిర మున్సిపాల్టీ అభివద్ధి బాధ్యత నాదే : పువ్వాడ
తేజ ఒకేషనల్‌ కాలేజీలో వెల్‌కమ్‌ పార్టీ
ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు అంబేద్కర్‌
రైతుబంధు వెంటనే అందించాలి
సైన్స్‌ఫేర్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థుల ప్రతిభ

తాజా వార్తలు

01:36 PM

మైన‌ర్‌పై ఇద్ద‌రు యువ‌కులు లైంగికదాడి..

01:28 PM

కొండపైకి ప్లాస్టిక్‌ తీసుకురావద్దు: దుర్గాగుడి ఈవో

01:15 PM

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం : ఎఫ్ఐఆర్ నమోదు

01:11 PM

అమ్మాయిలను ఉచితంగా ఇంటి వద్ద డ్రాప్ చేస్తోన్న పోలీసులు

01:01 PM

జాతీయ క్రీడలకు జొన్నాడ విద్యార్థిని ఎంపిక

12:52 PM

ప్రాణాపాయ స్థితిలో బాలుడు : 90కి.మీ..70 నిమిషాలు..

12:47 PM

ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనపై రాహుల్‌గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి

12:44 PM

రూ.3,999కే జేబీఎల్ నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

12:41 PM

అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

12:31 PM

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న పవన్

12:20 PM

నదిలోకి దూకిన యువతి కాపాడిన పోలీసులు

12:01 PM

ఉల్లి ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలి : సీపీఐ(ఎం)

11:50 AM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం: కేజ్రీవాల్

11:42 AM

సాంకేతిక లోపం నిలిచిన రేషన్‌ సరుకుల పంపిణీ

11:38 AM

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం

11:35 AM

ఉల్లి కోసం రైతుబజార్‌ వద్ద 2 కిలో మీటర్ల మేర బారులు

11:34 AM

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గ్రావెల్ మట్టి స్వాధీనం

11:30 AM

అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: కేజ్రీవాల్‌

11:28 AM

2.8 కిలోల బంగారం పట్టివేత

11:25 AM

బాకీ తీర్చలేదు అని కత్తితో దాడి

11:23 AM

దేశంలో వాటికన్నా అత్యాచారమే మాత్రమే సమస్య: ఖట్జూ

11:20 AM

ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న ఎన్‌హెచ్ఆర్‌సి విచారణ

11:13 AM

డాన్స్ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్

11:07 AM

12న ప్రేక్షకుల ముందుకు అమ్మ రాజ్యంలో...

11:04 AM

ఢిల్లీలో అగ్నిప్రమాదం: 43కు చేరిన మృతుల సంఖ్య !

10:57 AM

చిదంబరాన్ని కలిసిన వైరముత్తు

10:52 AM

దేవసముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం

10:50 AM

ఉత్తరాఖండ్‌లో భూకంపం..

10:41 AM

నెల్లూరు జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్

10:39 AM

వధూవరులకు ఉల్లిగడ్డల కానుక

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.