Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టాటూలతో జవాన్లకు నివాళి
  • పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్
  • రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • నర్సు సహకారంతోనే శిశువు అపహరణ
  • లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
వ్యవసాయం-వాతావరణం | కిసాన్‌ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కిసాన్‌
  • ➲
  • స్టోరి
  • Aug 27,2015

వ్యవసాయం-వాతావరణం

గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వార్షలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 -35డిగ్రీల సెల్సియస, రాత్రి ఉష్ణోగ్రతలు 22 -29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 18నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
రైతులకు సూచనలు
నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 40 నుంచి 45 రోజులు, 60నుంచి 65 రోజుల పత్తిపైరుకు పైపాటుగా ఎకరానికి 30నుంచి 35కిలోల యూరియా, 10కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను వేసుకోవాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కజొన్న విత్తిన 25-30 రోజులకు పైపాటుగా ఎకరానికి 45-50కిలోల యూరియా, పూత దశలో ఉన్న పైరుకు ఎకరానికి 45నుంచి 50కిలోల యూరియా, 30నుంచి 35కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ పైపాటుగా వేసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి వర్షాధార పంటలలో తరచుగా అంతర కృషి చేసి కలుపు నివారించి నేలలోని తేమను సంరక్షించుకోవాలి.
వరి
ప్రస్తుత వాతవరణ పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి ఆశించడమైనది. నివారణకు 3గ్రా.నీటిలో కరిగే గంధకం లేదా 5మి.లీ డైకోఫాల్‌ లేదా 2 మి.లీ ప్రొఫెనోఫాస్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యురాన 3జి గుళికలను 200చ.మి నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి.
పత్తి
పత్తిలో రసం పీల్చే పురుగులను నివారించేందుకు మోనోక్రోటో ఫాస్‌ మందు, నీటిని1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్‌తో విత్తిన 20,40, 60 రోజులకు పూయాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఎర్ర చల్కనేలల్లో ్ల సాగు చేసిన పత్తిలో రైజాక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకడ వల్ల మొక్కలు సరిగా ఎదగక ఆకులు పాలిపోయి క్రమేణా ఎండిపోవడం గమనిం చడమైది. నివారణకు 1గ్రా. కార్బండజిమ్‌ లేదా 3గ్రా. కాపర్‌ - ఆక్సిక్లోరైడ్‌ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్‌ 12శాతం, మాంకోజెట్‌ 63శాతం(సాఫ్‌)మందును లీటరు నీటిలో కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2-3సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్లు చల్లాలి.
సోయచిక్కుడు : కాండం లొలిచే ఈగ గమనించడమైంది. నివారణకు 1.0గ్రా. ఎసిఫేట్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మాక్రోఫోమిన వేరుకుళ్లు తెగులు సోకడం గమనించడమైనది. నివారణకు 1గ్రా. కార్బొండజిమ్‌ మందును లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్లు చల్లాఇ. కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 3కి.కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను మొవ్వులో వేసుకోవాలి.
కూరగాయలు : బెండలో బూడిద తెగులు, ఎర్రనల్లి గమనించ డమైనది. నివారణకు 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1.మి.లీ క్యాలిక్జిన్‌ మందును లీటరు నీటికికలిపి పిచికారీ చేయాలి. టమాటలో ఆకుమాడు తెగులు, టోబాకో మోజాయిక్‌ వైరస్‌ తెగులును గమనించడమైనది. నివారణకు ఆకుమాడు తెగులుకైతే 2 గ్రా. కార్బండజిమ్‌ 12 శాతం, మాంకోజెట్‌ 63శాతం డబ్ల్యూపీ లేదా 2 గ్రా. మెటలాక్సిల్‌, మాంకోజెట్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ, కాయతొల్చు పురుగును గమనించడమైంది. నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
టోబాకోమోజాయిక్‌ వైరస్‌ తెగులుకైతే 2 మి.లీ.ఫిప్రోనిల్‌ లేదా 2.మి.లీ డైమిథోయేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2మి.లీ ప్రోఫెనోఫాస్‌ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. టమాట, వంగ, మిరప నారుమడుల యాజమాన్యంలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లు ఆశించకుండా విత్తనాలను 3గ్రా.థైరామ్‌ మందును కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసిన తరువాత జీవ శీలింధ్రనాశిని అయిన ట్రైకోడెర్మ విరిడె మందును కిలో విత్తనానికి 8గ్రా. చొప్పున కలిపి నారుపోసుకోవాలి. టమాట, వంగ పంటల్లో రసంపీల్చే పురుగుల నివారణకు 2.మి.లీ డైమిథోయేట్‌ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో దుంప కూరగాయలలో (చేమ, కంద) సూక్ష్మధాతు లోపాలు గమనించడమైనది. నివారణకు సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.

వ్యవసాయం-వాతావరణం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కలకు సూక్ష్మపోషకాలు
మిరప కోత అనంతరం...
ఆరుతడి పంటల్లో వంగ సాగు
వంగలో సమగ్ర సస్యరక్షణ
కత్తెర పురుగు ఆశించకుండా..?
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
నల్లి ఉధృతి గమనిస్తే...
గులాబీ పురుగుకు విరుగుడు...
అనుకూల పంట మినుము
పురుగు ఆశించకుండా జాగ్రత్తలు
ప్రత్యామ్నాయంగా నువ్వులు
చిరుధాన్యాల సాగు - సహజ పద్ధతులు
పూలు పూయిద్దాం...
పంటలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాకర సాగు ఆదాయం బాగు
పంటల్లో పైపాటు యాజమాన్య పద్ధతులు
దిగుబడినిచ్చే కొర్రలు
కలుపు నివారణ మందులు
బెంగలేని బెండ
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
లాభాలు ఇచ్చే యాపిల్‌ బెర్‌
నిత్యాదాయ ఆలుగడ్డ
విత్తనానికి ముందు విత్తన శుద్ధి
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ
నిమ్మజాతి పంటలు (బత్తాయి)
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
ఎరువుల వాడుక సామర్థ్యం పెంచే సూచనలు
అధిక దిగుబడికి ఆర్‌ఎన్‌ఆర్‌
కొర్రల సాగు...
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:36 PM

టాటూలతో జవాన్లకు నివాళి

09:35 PM

పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్

09:27 PM

రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

09:25 PM

నర్సు సహకారంతోనే శిశువు అపహరణ

09:09 PM

లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌

09:06 PM

రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..

08:55 PM

పాక్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం..పాక్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

08:45 PM

రూ.298 ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్‌ఎల్

08:41 PM

64 జిలెటిన్ స్టిక్స్,49 డిటోనేటర్ లు స్వాధీనం

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.