Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వీటికి దూరంగా వుండండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 16,2021

వీటికి దూరంగా వుండండి

బేకరీ పదార్థాలకు: బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను అమాంతం పెంచేలా చేసే బేకరీ పదార్థాలకు దూరంగా ఉంటే మనలోని మానసిక ఆందోళనను అదుపు చేయవచ్చు. కేకులు, కుకీలు వంటివాటిలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ కాబట్టి ఇవి తిన్నవెంటనే బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ పెరిగి మన మానసిక సమస్యలపై అది మరింత దుష్ప్రభావం చూపేలా చేస్తుంది. అందుకే మనకు ఇష్టమైన పేస్ట్రీలు, కేకులకు బదులు తాజా పళ్లను ఎంచుకోవడం అత్యుత్తమం. పళ్లలోనూ గ్లూకోజ్‌ ఉంటుంది కానీ అది సహజమైన చక్కెర కనుక ప్రమాదకరం కాదు.
జ్యూసులకు: పళ్లను మనం పూర్తిగా తింటాం. కానీ పండ్ల రసం అంటే అందులోని గుజ్జుతో కూడిన పీచు తీసేసి, రుచి పెరిగేందుకు చక్కెర, చాక్లెట్‌ సిరప్‌, ఎసెన్స్‌ ఇలా అన్నీ రంగరించి తాగే పండ్ల రసాలతో మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుంది. చక్కెర ఎక్కువగా వేసిన పళ్ల రసాలతో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువై అది ప్రత్యక్షంగా మన మానసిక అరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. కాబట్టి బ్లడ్‌ షుగర్‌ పెంచే ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ పండ్లను తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్‌ ఉన్న పండ్లను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు.
స్మూతీస్‌: ఇటీవలి కాలంలో జ్యూసులకంటే స్మూతీలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. చాలామంది స్మూతీ తాగడం స్టైల్‌గా భావిస్తున్నారు. అయితే ప్రొటీన్లు, పండ్లు, ఫైబర్‌ ఇవన్నీ లేని స్మూతీతో ఆరోగ్యం దెబ్బతింటుంది. స్మూతీలతో మనకు ఎక్కువ శక్తి వస్తుందన్నది నిజమే కానీ చక్కెర ఎక్కువ వేసిన స్మూతీలతో మానసిక సమస్య అధికమవుతుంది.
టీ-కాఫీలు తగ్గించండి: కెఫీన్‌ ఉన్న కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారిలో ఒత్తిడి సమస్యలు అత్యధికం. సెంట్రల్‌ నర్వ్‌ సిస్టంను ప్రభావితం చేసే కాఫీ, టీలతో యాంక్జైటీ తారాస్థాయికి చేరే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచూ కాఫీ, టీల జోలికి వెళ్లకుండా నియంత్రించడం అత్యవసరం.
అధికంగా తినొద్దు: ఒత్తిడి ఉన్నవారు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినడంతో కడుపునొప్పి, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేలరీలు అత్యధికంగా ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ నోరూరించినా ఇందులో పీచు పదార్థం చాలా తక్కువ కనుక పేగుల్లో సమస్యలు సృష్టిస్తుంది. సాధారణంగా ఒత్తిడితో బాధపడుతున్న వారు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అంటే ఎక్కువ ఇష్టపడతారు. అయితే అనారోగ్యం బారిన పడకూడదంటే ఆహారంపై నియంత్రణ ఉండేలా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వీటిని దూరంగా ఉంచండి
తళుక్కుమనే గోళ్ళకోసం...
కాస్మోటిక్స్‌ తో క్యాన్సర్‌
దాహాన్ని తీరుస్తుంది
భూమిపై సగం..సగం
సూపర్‌ ఉమెన్‌ 'శకుంతల దేవి'
ఇలా నివారించుకోండి
ఓ ఆలూ చాలు
అవగాహన పెంచుకోండి
దాహం తీర్చే సబ్జాగింజలు
పాతవస్తువులతో కళకళలాడేలా...
భయం ఇలా పోగొట్టండి
వహ్వా హల్వా...
విజయం అంత తేలిక కాదు
బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా

తాజా వార్తలు

09:53 PM

వాట్సాప్ మరో కొత్త నిబంధన..యూజర్స్ బీ అలర్ట్

09:35 PM

మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా పాజిటివ్ కేసులు

09:18 PM

పోలీసుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

09:13 PM

మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళ ఎమ్మెల్యే

09:06 PM

కోల్‌కతా రైల్వే కార్యాలయాలున్న భవనంలో అగ్నిప్రమాదం

08:39 PM

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

08:36 PM

హైదరాబాద్ ఫీవర్‌ ఆసుపత్రిలో ఉరేసుకొని రోగి ఆత్మహత్య

08:14 PM

87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స

08:01 PM

అల్లోల దివ్యారెడ్డికి ‘పవర్ ఉమెన్’ అవార్డు..

07:42 PM

మంటలు చెలరేగితే నన్ను కాపాడారు..టీడీపీ కార్యకర్త

07:35 PM

టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు..మూడు స్థానాల్లో పోటీ

07:21 PM

75 ఏండ్ల స్వాతంత్య్రం..సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

07:06 PM

రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయలేం : కేంద్ర ప్రభుత్వం

06:57 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

06:37 PM

హైదరాబాద్ పబ్ లో సింగర్ సిద్ శ్రీరామ్ కు అవమానం..

06:04 PM

ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు

06:01 PM

మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు..

05:50 PM

'సైనా' నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్

05:44 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

05:43 PM

కేసీఆర్ సర్కారు‌కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి : కోదండరాం

05:40 PM

రూ.30 లక్షల ఇచ్చి నగ్న వీడియోల సీడీ తీసుకెళ్లు..

04:33 PM

తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద కారులో మంటలు..

03:59 PM

తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక

03:52 PM

విశాకలో గంజాయి ప్యాకెట్లు పట్టివేత

03:35 PM

మహిళా దినోత్సవం రోజునే మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు

03:22 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్న కేయూ జేఏసీ నేత

03:08 PM

నేడు సాయంత్రం ముగియనున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.