Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కరోనా అలజడి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Aug 12,2020

కరోనా అలజడి

- ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌
- అప్రమత్తమైన అధికారులు
నవతెలంగాణ - దేవరకద్ర
దేవరకద్ర మండలంలో కరోనా అలజడి సృష్టిస్తోంది. అందులో భాగంగానే మ ండలంలోని పేరూరు గ్రామంలో ఒకే కుటు ంబంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. వారం క్రితం ఈ కుటుంబ సభ్యులు తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరై వచ్చారు. అప్పటి నుంచి అరోగ్యం బాగా లేక పోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయి ంచుకున్నారు. వీరికి కరోనా సోకినట్లు నిర్దా రణ కావడంతో వైద్యురాలు షబానా బేగం సి బ్బంది, పోలీసులు అక్కడికి వెళ్లి కరోనా బాధి తులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారికి కావాల్సిన మందులు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దీంతో మండలంలో ఇప్పటి వరకు 19 కేసులు నమో దైనట్లు వైద్యురాలు తెలిపారు.
కంటైన్మెంట్‌ జోన్లను పరిశీలన
భూత్పూర్‌ మండలం అన్న సాగర్‌ గ్రామం లో కంటైన్మెంట్‌ జోన్లను మంగళవారం ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. కరో నా బాధితులకు తగు సూచనలు, సలహాలి చ్చారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
తహసీల్దార్‌ కార్యాలయం మూత
వెల్దండ : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో గ్రామ సేవకులుగా విధులు నిర్వహిస్తున్న ఉ ద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని 10రోజుల పాటు మూసి వేస్తున్నట్లు తహసీల్దార్‌ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా దృష్ట్యా రైతులెవ్వరూ 10 రోజుల పాటు కార్యా లయానికి రావద్దని, పెండింగ్‌లో ఉన్న అర్జీల ను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదుల కోసం కార్యాలయంలో బయట బాక్స్‌ ఏర్పాటు చేస్తామని, అందులో తమ ఫిర్యాదులు వేయా లని సూచించారు. ప్రజలు దీన్ని దష్టిలో ఉం చుకుని కార్యాలయానికి రాకపోవడమే మంచి దని తెలియజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వివక్ష !
ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ప్రభుత్వ అసమర్థతతో ఉపాధ్యాయుల్లో ఆందోళన
ప్రమాదమంచున చేపల వేట
అక్రమ లే అవుట్లు వేస్తే చర్యలు
పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి
ప్రతి రైతు భూమిని ఆన్‌లైన్‌ చేయాలి
జూరాలకు స్వల్ప వరద
నాటుసారా స్థావరాలపై దాడులు
జూరాలకు స్వల్ప వరద
నాణ్యతా లోపిస్తే చర్యలు
చిరు వ్యాపారులభివృద్ధికి కృషి
కరోనా నివారణ కోసమే పరీక్ష కేంద్రం
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
జూరాలకు కొనసాగుతున్న వరద
నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
జూరాలకు పోటెత్తిన వరద
కరోనా కలవరం
ఏడాదిగా సగం వేతనాలతోనే విధులు
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
పార్టీ కార్యాలయ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ నిర్మాణాలు వేగవంతం
ప్రశాంతంగా బక్రీద్‌ వేడుకలు
'ఎఫ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలి'
తిరుమలాపూర్‌ ఘటనతో అట్టుడికిపోయిన రైతులు, గ్రామస్తులు
దసరా నాటికి రైతు వేదికలు సిద్ధం

తాజా వార్తలు

04:45 PM

కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..

04:40 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)

04:39 PM

కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు

04:28 PM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..

04:23 PM

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!

04:18 PM

ఢిల్లీలో ఇంటర్ నెట్ సేవలు బంద్..

04:01 PM

ర్యాలీలో రైతు మృతి.. పోలీసుల కాల్పుల వల్లే

03:53 PM

రైతులకు మద్దతుగా నగరంలో వాహన ర్యాలీ..

03:40 PM

క్షుద్ర పూజల కలకలం..రెండు ఆటోల్లో వచ్చి

03:27 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

03:21 PM

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

03:18 PM

ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా...

03:01 PM

కనకరాజుకు అభినంద‌న‌లు: కేటీఆర్

02:04 PM

వ్యా‌క్సి‌న్‌..మ‌రో అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌కు అస్వ‌స్థ‌త‌

01:49 PM

మెట్రో స్టేషన్ల మూసివేత

01:39 PM

రోడ్డుపై బైఠాయించి రైతుల ట్రాక్టర్ పరేడ్ ను అడ్డుకున్న పోలీసులు

01:26 PM

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన ప్రభుత్వాలు : ఉత్తమ్

01:23 PM

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

01:21 PM

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ..

01:18 PM

ఢిల్లీ రైతులకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ

01:07 PM

కూతుళ్ల జంట హత్యల కేసులో తల్లిదండ్రులు అరెస్ట్..

01:07 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌

12:55 PM

ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ట్రాక్టర్ పరేడ్

12:39 PM

వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయము : స్పీకర్

12:36 PM

కేటీఆర్‌ను సీఎం కాకుండా ఆ ముగ్గురు అడ్డుకుంటారు: రేవంత్

12:34 PM

కడప జిల్లాలో ట్రాక్టర్లతో అఖిలపక్ష పార్టీల నిరసన ర్యాలీ

12:23 PM

రాజేంద్రనగర్‌లో ఇంట‌ర్ విద్యా‌ర్థి‌ని అదృశ్యం

12:21 PM

గణతంత్ర వేడుకలకు రానందుకు విచారకరంగా ఉంది : బ్రిటిన్ ప్రధాని

12:09 PM

దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణ : గవర్నర్ తమిళ సై

12:00 PM

హైకోర్టులో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.