Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చిరు వ్యాపారులభివృద్ధికి కృషి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Aug 12,2020

చిరు వ్యాపారులభివృద్ధికి కృషి

- అదనపు కలెక్టర్‌ కె.చంద్రారెడ్డి
- ఆన్‌లైన్‌లో రుణాలకు దరఖాస్తులు
నవతెలంగాణ - నారాయణపేట టౌన్‌
చిరు వ్యాపారుల అభివృద్ధికి అదికారులందరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ కె.చంద్రా రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రసన్న కుమార్‌తో కలిసి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఉండే వ్యాపారులు బ్యాంకులో రుణాల కోసం ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తులు చేసు కోవాలన్నారు. మున్సిపాలిటీలో పేరుకుపోయి న పాత బకాయిలను సెప్టెంబర్‌ 15లోపు ఒకే విడతలో చెల్లించే విధంగా సంప్రదింపులు చేయాలని ఆదేశించారు. పట్టణాలలో వార్డుల వారీగా ట్రీ పార్కులు, నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. పురపాలక సంఘానికి సంబం ధించిన ఆస్తుల వివరాలు తయారు చేసి నెల నెలా చూపించాలని సూచించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు రుణాల కోసం వచ్చే వారు ఒకే సారి అందరూ రాకుండా విడతల వారీగా పది మంది చొప్పున రావాలన్నారు. అలా రావడం వల్ల వాటిని పరిశీలించేందుకు సులువుగా ఉంటుందని, రుణాలు త్వరగా మంజూరు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ కమిషనర్లు శ్రీనివాసులు, పావని, కష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వివక్ష !
ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ప్రభుత్వ అసమర్థతతో ఉపాధ్యాయుల్లో ఆందోళన
ప్రమాదమంచున చేపల వేట
అక్రమ లే అవుట్లు వేస్తే చర్యలు
పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి
ప్రతి రైతు భూమిని ఆన్‌లైన్‌ చేయాలి
జూరాలకు స్వల్ప వరద
నాటుసారా స్థావరాలపై దాడులు
జూరాలకు స్వల్ప వరద
నాణ్యతా లోపిస్తే చర్యలు
కరోనా అలజడి
కరోనా నివారణ కోసమే పరీక్ష కేంద్రం
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
జూరాలకు కొనసాగుతున్న వరద
నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
జూరాలకు పోటెత్తిన వరద
కరోనా కలవరం
ఏడాదిగా సగం వేతనాలతోనే విధులు
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
పార్టీ కార్యాలయ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ నిర్మాణాలు వేగవంతం
ప్రశాంతంగా బక్రీద్‌ వేడుకలు
'ఎఫ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలి'
తిరుమలాపూర్‌ ఘటనతో అట్టుడికిపోయిన రైతులు, గ్రామస్తులు
దసరా నాటికి రైతు వేదికలు సిద్ధం

తాజా వార్తలు

05:44 PM

అమిత్‌ షా అత్యవసర భేటీ

05:41 PM

ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్..

05:37 PM

హింస.. సమస్యకు పరిష్కారం కాదు : రాహుల్

05:27 PM

ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు

05:24 PM

మళ్లీ నిలిచిపోయిన మెట్రో రైలు

05:19 PM

పులి.. పులి.. బాగ్​ బాగ్​.. వైరల్ అవుతున్న వీడియో

05:15 PM

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ప్రధానోపాధ్యాయుడు

05:02 PM

స్వదేశీ టీకా మన దేశానికి గర్వకారణం : బాలకృష్ణ

04:45 PM

కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..

04:40 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)

04:39 PM

కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు

04:28 PM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..

04:23 PM

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!

04:18 PM

ఢిల్లీలో ఇంటర్ నెట్ సేవలు బంద్..

04:01 PM

ర్యాలీలో రైతు మృతి.. పోలీసుల కాల్పుల వల్లే

03:53 PM

రైతులకు మద్దతుగా నగరంలో వాహన ర్యాలీ..

03:40 PM

క్షుద్ర పూజల కలకలం..రెండు ఆటోల్లో వచ్చి

03:27 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

03:21 PM

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

03:18 PM

ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా...

03:01 PM

కనకరాజుకు అభినంద‌న‌లు: కేటీఆర్

02:04 PM

వ్యా‌క్సి‌న్‌..మ‌రో అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌కు అస్వ‌స్థ‌త‌

01:49 PM

మెట్రో స్టేషన్ల మూసివేత

01:39 PM

రోడ్డుపై బైఠాయించి రైతుల ట్రాక్టర్ పరేడ్ ను అడ్డుకున్న పోలీసులు

01:26 PM

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన ప్రభుత్వాలు : ఉత్తమ్

01:23 PM

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

01:21 PM

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ..

01:18 PM

ఢిల్లీ రైతులకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ

01:07 PM

కూతుళ్ల జంట హత్యల కేసులో తల్లిదండ్రులు అరెస్ట్..

01:07 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.