Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నా మాటలను వక్రీకరించారు: చింతమనేని
  • ఉద్యోగాల పేరుతో భారీ మోసం: రాచకొండ సిపి
  • ‘వందే భారత్‌’పై దుండగుల రాళ్లదాడి
  • ఎల్‌జీ నుంచి క్యూ60 స్మార్ట్‌ఫోన్
  • ఇమ్రాన్‌కు ఓ ఛాన్స్ ఇవ్వండి: మెహబూబా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
పెత్తందార్లను ఐక్యతతో ఎదిరించాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Oct 19,2015

పెత్తందార్లను ఐక్యతతో ఎదిరించాలి

- సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌
నవతెలంగాణ-అలంపూర్‌
గ్రామాల్లో పెత్తందార్లను ఐక్యతతో ఎదిరిం చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జబ్బార్‌ ప్రాగటూరు గ్రామ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రాగటూరు గ్రామంలో ఆయన సందర్శించి సిపిఎంకు చెందిన ఎంపిటిసి భూమిపై కాంగ్రెస్‌ పెత్తందార్లకు మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి గ్రామస్తులతో సమా వేశం ఏర్పాటు చేసి తెలుసుకున్నారు. అనంత రం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంపిటిసికి సంబంధించిన భూమి గత 35 సంవత్స రాలుగా పంటలు వేసు కుంటున్నారని అయితే గ్రామంలోని కాంగ్రెస్‌ పెత్తం దార్లు ఓర్వలేకే భూమిపై వివాదం చేస్తున్నారని ప్రజలు తెలిపారు.
గ్రామం గత ఇరవై సంవత్స రాలుగా పెత్తందార్ల చేతిలో ఉండి అభివృద్ధికి దూరంగా ఉండదన్నారు. సిపిఎం పార్టీ ప్రజల ప్రతినిధులు ప్రజలకు బాధ్యతగా ఉండి పని చేస్తారని పేర్కొన్నారు. పార్టీ నుండి ఎంపిటిసి, సర్పంచ్‌గా గెలిచినందుకే గ్రామ పెత్తందార్లు ఎదుగుదలను ఓర్వలేక 30 సంవత్సరాలుగా సాగు చేసుకుం టున్న భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి పెత్తందార్లను సిపిఎం అనేక మందిని చూసింద న్నారు. నిజాం నవాబు కాలంలో ప్రజలను ఐక్య త చేసి వారికి పంచి ఇచ్చిందన్నారు. కృష్ణానది పరివాహాక ప్రాంతంలోని ముంపుకు గురైన భూమి ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. సాగు చేసు కున్న రైతులకు చెందుతుందన్నారు. ప్రాగటూరు పెత్తం దార్లు హైదరబాద్‌లో ఉంటూ భూమిని గుప్పిట్లో ఉంచుకున్నారని అన్నారు. సిపిఎం ప్రజాప్రతినిధులు చేస్తున్న అభివృద్ధి చేస్తున్న ఓర్వలేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
వారి ధన బలంతో పోలీ సులు ,రెవెన్యూ అధికారులను గుప్పిట్లో ఉంచుకుని భయాభ్రం తులకు గురిచేస్తే పోరాటం తప్పదని హెచ్చరిం చారు. అనంతరం ఎంపిటిసి భూమిని పరిశీలిం చారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి వెంకటస్వామి, డివిజన్‌ కమిటీ సభ్యులు దేవదాసు, రాజు, మద్దిలేటి, లక్ష్మన్న, సర్పంచ్‌ రాధమ్మ, తిరుపతమ్మ తదితరులు ఉన్నారు.
కాస్తులో ఉన్న వారికే భూమి చెందుతుంది
కాస్తులో ఉన్న రైతులకే ముంపు భూమి చెందుతుందని,దీనిపై గ్రామానికి చెందిన పెత్తందార్లు సుధాకర్‌ రెడ్డి సిపిఎం ప్రజా ప్రతిని ధులపై కక్ష కట్టి వివాదం సృష్టిస్తున్నారన్నారు. జిల్లాలో 90 శాతం పంటలు వర్షం కురవక పండలేదని పేర్కొన్నారు.
కరువు జిల్లాగా ప్రకటించడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి నేటికీ నెరవేర్చడం లేదన్నారు. ఒకేసారి రుణ మాఫీ చేసి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి వెంకటస్వామి,నాయకులు రాజు,వేణు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

పెత్తందార్లను ఐక్యతతో ఎదిరించాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రమకు తగ్గ ఫలితం లేదు
మిషన్‌ భగీరథ పనులు అడ్డగింపు
కొండా కోనల్లో..కారు చీకట్లో
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు
ఆర్య వైశ్యులకు రూ.500 కోట్లు కేటాయించే విధంగా కృషి చేస్తాం
చంద్రశేఖర్‌ మృతి పార్టీకి తీరని లోటు
తపాలా ఉద్యోగులపై మొండి వైఖరి వీడాలి
మైనార్టీ వెల్ఫేర్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలి
రికార్డులను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి
'ట్రిబుల్‌ ఆర్‌ విధానం వంద శాతం సాధించాలి'
మిజిల్స్‌, రుబెల్లా వ్యాధులు రాకుండా చర్యలు
నెమలి అప్పగింత
ఎరువుల దుకాణం తనిఖీ
కబడ్డీ విజేతలకు నగదు బహుమతి అందజేత
కేంద్ర మంత్రి ప్రకటన పట్ల హర్షం
రుబెల్లా వ్యాక్సిన్‌ వేయించాలి
ఫర్టిలైజర్‌ దుకాణాలు తనిఖీ
ప్రతిభ గల గ్రామీణ క్రీడాకారులను వెలికి తీస్తాం
300 సంఘాలతో టీమాస్‌ ఏర్పాటు
'కనీస వేతనం అందించాలి'
'పింఛన్‌ ఇప్పించాలని వినతి'
'కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి'
భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి
భూ సమగ్ర సర్వే
'20న టీమాస్‌ జిల్లా సదస్సు'
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
కేఎల్‌ఐ కాల్వ నిర్మాణం పనులు వేగంగా చేపట్టాలి
'మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి'
సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి
ముదిరాజ్‌ల అభివృద్ధిపై ప్రభుత్వం చిన్న చూపు
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

05:26 PM

నా మాటలను వక్రీకరించారు: చింతమనేని

05:25 PM

ఉద్యోగాల పేరుతో భారీ మోసం: రాచకొండ సిపి

05:25 PM

‘వందే భారత్‌’పై దుండగుల రాళ్లదాడి

05:13 PM

ఎల్‌జీ నుంచి క్యూ60 స్మార్ట్‌ఫోన్

05:09 PM

ఇమ్రాన్‌కు ఓ ఛాన్స్ ఇవ్వండి: మెహబూబా

05:07 PM

నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం

04:55 PM

జయరాం హత్య కేసులో పోలీస్ అధికారులను తప్పించే ప్రయత్నం

04:54 PM

చమ్మక్ చంద్ర స్కిట్స్ లోనే అడల్ట్ కామెడీ ఉంటుంది :నాగబాబు

04:51 PM

హీరా గోల్డ్ కేసులో కీలక మలుపు

04:50 PM

నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ఎక్కడా చెప్పలేదు: టీడీపీ ఎంపీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.