Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కలెక్టరేట్‌ను ముట్టడించిన సీడ్‌ పత్తి రైతులు | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

కలెక్టరేట్‌ను ముట్టడించిన సీడ్‌ పత్తి రైతులు

నవతెలంగాణ-ధరూర్‌
సీడ్‌ పత్తి రైతులకు ఆర్గనేజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్‌ను శనివారం ముట్టడించారు. ప్యాకెట్‌ పత్తి ధర రూ.490 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలల నుంచి జిల్లా నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సీడ్‌ పత్తి రైతుల పోరాటం కొనసాగుతోంది. ఆర్గనేజర్లు చేస్తున్న మోసాలను అనేక కార్యక్రమాలు ద్వారా అధికారుల దృష్టి తీసుకెళ్లారు. అయినా స్పందన లేకపోవడంతో శనివారం రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ ముట్టడించారు. కలెక్టర్‌ బయటికి వచ్చి తమ సమస్యలను విని పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో కేవలం 50మంది ఆర్గనేజర్లు రైతులకు మోసం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టం కనిపిస్తుందన్నారు. రెండు వారాల క్రితం నడిగడ్డ రైతుల పోరాట సమితి ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో పాత బస్టాండ్‌ సమీపంలో మూడు వేల మందితో ధర్నా చేసి, రైతులకు జరుగుతున్న మోసలపై జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశామన్నరు. కలెక్టర్‌ రైతుల హామీలు పరిష్కరిస్తానని ఇప్పటికీ పరిష్కరించల ేదన్నారు. రైతులు నిరుత్సాహం చెందకుండా పోరాటం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘాటెక్కిన ఉల్లి
జనాభాకనుగుణంగా మొక్కలు పెంచాలి
చట్టాలపై మహిళలకు అవగాహన తప్పనిసరి
విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపర్చాలి
చదువులో రాణించాలి
మంతటిలో భూముల పరిశీలన
జీవ వైవిద్య కమిటీలు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలి
బీసీలకు న్యాయం చేయాలి
పర్యావరణ పరిరక్షణ పై వ్యాస రచన పోటీలు
మహిళలు చైతన్యం కావాలని సూచించే పుస్తకం
పొంచి ఉన్న ప్రమాదం..
వికలాంగులకు అండగా ప్రభుత్వం
దక్కని 'మద్దతు'
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
బహిర్భూమికి వెళ్తే జరిమానా
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి
డ్రయినేజీ పనుల పరిశీలన
మానవీయ విలువలు అందిపుచ్చుకోవాలి
కస్తూర్బాలో మౌలిక వసతులు కరువు
బస్‌షెల్టర్‌ నిర్మాణానికి శంకుస్థాపన
రబీ పంట సాగుకు రుణాలివ్వాలి
ప్లాస్టిక్‌ను నిషేదించండి
అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్‌లో హరీశ్‌కు గోల్డ్‌మెడల్‌
పాఠశాలలను బలోపేతం చేయండి
ప్రతి ఉద్యోగికీ విరమణ సహజం
ఏ శిక్షవేసినా సరే...
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
స్వాలర్‌షిప్‌లందకు విద్యకు దూరం
మాతాశిశు సంరక్షణకు కృషి చేయాలి
డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలి

తాజా వార్తలు

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

06:55 PM

కోహ్లీ సచిన్ అంత గొప్పవాడు కాదు : అబ్దుల్ రజాక్

06:49 PM

మంటల్లో కాలిపోతూ.. 112 నెంబరుకు ఫోన్‌

06:45 PM

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

06:21 PM

టీఎస్ఎస్పీడీసీఎల్ హాల్‌టిక్కెట్లు జారీ

06:14 PM

నర్సారావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

06:08 PM

అక్బరుద్దీన్‌ ఓవైసీ ఛైర్మన్‌గా అసెంబ్లీ పీఏసీ సమావేశం

06:05 PM

‘గాంధీ’ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

05:57 PM

చేనేతకు నేనే బ్రాంబ్ అంబాసిడర్‌గా ఉంటా : పవన్ కల్యాణ్

05:51 PM

కూతురు చూస్తుండగానే టీచర్‌ను దారుణంగా..

05:47 PM

మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు.. ముగ్గురు అరెస్ట్

05:44 PM

మినీ వ్యాను, కారు ఢీ నలుగురు మృతి

05:41 PM

అన్ని రాష్ట్రాలకు రాజధాని ప్రధాన ఆదాయ వనరు: చంద్రబాబు

05:29 PM

పీయూష్ గోయల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.