Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమన్వయంతో పనిచేయాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

సమన్వయంతో పనిచేయాలి

నవతెలంగా-కొత్తకోట
అధికారులు సమన్వయంతో పని చేయాలని వనపర్తి కలెక్టర్‌ శ్వేతామహంతి అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ పక్షం రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం మండలపరిషత్‌ కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలోని 15 వార్డుల్లోని మురుగు నీరు కాల్వలు, మురుగు కాలువల విస్తీర్ణం, మురుగుపై పారిశుధ్య కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్‌ నిషేధం, ప్లాస్టిక్‌ సేకరణతో పాటు పట్టణంలో పందుల నిర్మూలన, హరితహారం ద్వారా నాటిన మొక్కల వివరాలు, పట్టణంలోని నివాసాల మద్యవున్న ఖాళీ స్థలాల వివరాలపై చర్చించారు. పట్టణ అభివద్ధికి అయ్యే వ్యయాలను దష్టిలో ఉంచుకొని అధికారులు యంత్రాల సహాయం, కార్మికులకు..అయ్యే బడ్జెట్‌ అనుగుణంగా ఉపయోగించుకోవలన్నారు. పట్టణాభివద్ధికి అవరోధకంగా ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంపుయార్డుకు స్థల సేకరణ, పట్టణంలో పందులు సంచరించకుండా చర్యలు, పట్టణానికి దూరంగా వాటికి షెడ్ల నిర్మాణానికి స్థల సేకరణపై తహసీల్దార్‌ శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైన చోట మురుగు కాల్వల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అధికారుల మధ్య సమన్వయం లోపించిందని అసహనం వ్యక్తం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నిషేధం, తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ, హరితహారం, బట్ట సంచుల వాడకంవంటి అంశాల పట్ల పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని బస్టాండ్‌ వెనుక భాగంలో కుప్పలుగా పడివున్న ప్లాస్టిక్‌ కవర్లు అందులో పందులు దొర్లాడుతుండటం చూసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ప్రత్యేక అధికారి కోదండరాములు, కమిషనర్‌ కతలప్ప, తహసీల్దార్‌ శంకర్‌, మెప్మా అధికారి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘాటెక్కిన ఉల్లి
జనాభాకనుగుణంగా మొక్కలు పెంచాలి
చట్టాలపై మహిళలకు అవగాహన తప్పనిసరి
విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపర్చాలి
చదువులో రాణించాలి
మంతటిలో భూముల పరిశీలన
జీవ వైవిద్య కమిటీలు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలి
బీసీలకు న్యాయం చేయాలి
పర్యావరణ పరిరక్షణ పై వ్యాస రచన పోటీలు
మహిళలు చైతన్యం కావాలని సూచించే పుస్తకం
పొంచి ఉన్న ప్రమాదం..
వికలాంగులకు అండగా ప్రభుత్వం
దక్కని 'మద్దతు'
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
బహిర్భూమికి వెళ్తే జరిమానా
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి
డ్రయినేజీ పనుల పరిశీలన
మానవీయ విలువలు అందిపుచ్చుకోవాలి
కస్తూర్బాలో మౌలిక వసతులు కరువు
బస్‌షెల్టర్‌ నిర్మాణానికి శంకుస్థాపన
రబీ పంట సాగుకు రుణాలివ్వాలి
ప్లాస్టిక్‌ను నిషేదించండి
అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్‌లో హరీశ్‌కు గోల్డ్‌మెడల్‌
పాఠశాలలను బలోపేతం చేయండి
ప్రతి ఉద్యోగికీ విరమణ సహజం
ఏ శిక్షవేసినా సరే...
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
స్వాలర్‌షిప్‌లందకు విద్యకు దూరం
మాతాశిశు సంరక్షణకు కృషి చేయాలి
డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలి

తాజా వార్తలు

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

06:55 PM

కోహ్లీ సచిన్ అంత గొప్పవాడు కాదు : అబ్దుల్ రజాక్

06:49 PM

మంటల్లో కాలిపోతూ.. 112 నెంబరుకు ఫోన్‌

06:45 PM

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

06:21 PM

టీఎస్ఎస్పీడీసీఎల్ హాల్‌టిక్కెట్లు జారీ

06:14 PM

నర్సారావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

06:08 PM

అక్బరుద్దీన్‌ ఓవైసీ ఛైర్మన్‌గా అసెంబ్లీ పీఏసీ సమావేశం

06:05 PM

‘గాంధీ’ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

05:57 PM

చేనేతకు నేనే బ్రాంబ్ అంబాసిడర్‌గా ఉంటా : పవన్ కల్యాణ్

05:51 PM

కూతురు చూస్తుండగానే టీచర్‌ను దారుణంగా..

05:47 PM

మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు.. ముగ్గురు అరెస్ట్

05:44 PM

మినీ వ్యాను, కారు ఢీ నలుగురు మృతి

05:41 PM

అన్ని రాష్ట్రాలకు రాజధాని ప్రధాన ఆదాయ వనరు: చంద్రబాబు

05:29 PM

పీయూష్ గోయల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ

05:24 PM

చలో ఢిల్లీ కార్యక్రమంతో నాకు సంబంధం లేదు: మిడియం బాబూరావు

05:23 PM

పిజ్జా ఆర్డర్‌ చేశాడు.. రూ.95వేలు పోగొట్టుకున్నాడు

05:17 PM

మరో రికార్డుకు అడుగు దూరంలో రోహిత్

05:16 PM

రోజుకు ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్‌: భట్టి

05:10 PM

ఐసీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ నిర్ణయం వారిదే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.