Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఏపీ తీరుతో నీటి ఉద్యమమే | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • May 18,2020

ఏపీ తీరుతో నీటి ఉద్యమమే

నవతెలంగాణ - చిన్నంబావి
పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జ లాశయం నుంచి 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు తీసుకొచ్చిన జీఓ203తో నీటి ఉద్యమమం తప్పదని గొందిమల్ల - వెల్టూరు సాధన సమితి నాయకులు మాదాసి కురువ పెద్ద మల్లయ్య, పెరుమాళ్ల శ్రీనివాసులు అన్నా రు. ఈ మేరకు మండల కేంద్రంలోని సునీత ఫంక్షన్‌ హాల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో 'కృష్ణా నది నీళ్లు- తెలంగాణ హక్కు'పై ఆదివారం నిర్వహించిన చర్చావేదికలో వారు మాట్లాడా రు. నాలుగు దశాబ్ధాలుగా నీటి విషయంలో పాలమూరు జిల్లా అన్యాయానికి గురౌతూనే ఉందన్నారు. నీటి వాడకం విషయంలో తెలం గాణ రాష్ట్రం పూర్తిగా విఫలమైందన్నారు. దక్షి ణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆది నుం చి ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శి స్తున్నాయని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఎలాంటి అనుమ తుల్లేకుండా నీటి వినియోగానికి సంబంధించి 203జీఓను తీసుకొచ్చి జల దోపిడీ చేసే యో చనలో ఉందని విమర్శించారు. ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడంలేదన్నా రు. కష్ణానదికిరువైపులా తెలంగాణ జిల్లాలు న్నా ప్రాంతం వెల్టూర్‌ - గుందిమల్ల ప్రాంత ంలో బ్యారేజి నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటు ందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపునకు గురై న 4 నియోజకవర్గాలైన గద్వాల, అలంపూర్‌, వనపర్తి, కొల్లాపూర్‌లకు సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయన్నారు. సు మారు 65 గ్రామాలు కోల్పోయిన ఉమ్మడి పా లమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. పై నాలుగు నియోజకవర్గా ల్లో వివిధ ప్రాజెక్టుల కింద ఆర్డీఎస్‌, జూరాల, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో చివరి ఆయకట్టుగా మిగిలిన వీపనగండ్ల, చిన్నంబా వి, పెంట్లవెల్లి, అలంపూర్‌, ఉండవెల్లి, మాన వపాడు, పెబ్బేరు తదితర మండలాలతో పా టు కేఎల్‌ఐ ఆయకట్టు, సింగోటం రిజర్వాయ ర్‌కు సైతం వెల్టూరు - గుందిమల్ల ప్రాజెక్టు నుంచి సాగునీటిని అందించవచ్చన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో దక్షిణ తెలంగాణ వాటాగా మరో 50 టీఎంసీల కష్ణా నీటిని ఉపయోగించు కోవ చ్చని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ము ందుకు రావాలని డిమాండ్‌ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీటిని వాడుకోవడంలో, మినీ రిజ ర్వాయర్ల నిర్మాణంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కల్వకుర్తికి కేటాయించిన 40 టీఎంసీలలో 20 టీఎంసీల నీటిని ఈ నూతన బ్యారేజిలో నిల్వ చేసుకోవచ్చని, ఆ నీటిని సింగోటం రిజర్వాయ ర్‌, చిన్నంబావి మండలం మీదుగా తరలించ వచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం మ రో కాలేశ్వరం మాదిరిగా ఎత్తిపోతల పథకాల ను నిర్మించి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు సాగునీటిని ఎత్తి పోయవచ్చని తెలియజేశారు. దీంతో నిరంతరం ఉమ్మడి పాలమూరు జిల్లా పాడి పంటలతో కళకళలాడుతుందని అభిప్రా యం వ్యక్తం చేశారు. ఏపీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని జీవో 203ను ఉపసంహరించు కోవాలని, ఆ ప్రభుత్వంపై కేంద్ర జలవనరుల శాఖ, కష్ణ ట్రైబ్యునల్‌ బోర్డుకు సాధన సమితి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నీటి పంపకాల విషయంలో కష్ణా బోర్డు వ్యవ హరిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టులో సైతం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆంధ్ర ప్రభు త్వం జల దోపిడీకి పాల్పడుతున్నా ప్రజా ప్రతి నిధులు నోరు మెదపకపోవడం దారుణమన్నా రు. అందువల్ల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న నీటి ఉద్యమానికి నియోజకవర్గ పరిధిలోని ఆయా పార్టీల నాయకులు ప్రజా సంఘాలు, మేధావులు, కలిసి రావాలని పిలు పునిచ్చారు. చర్చావేదికలో బీఎస్పీ తాలూకా నాయకులు బూరుగుల మునుస్వామి, సంఘ ం కష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు పసుపుల నర్సిం హ, రామన్‌ గౌడ్‌, నంది సత్య రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు వీపనగండ్ల మండల అధ్యక్షులు గోదాల బీరయ్య, చిన్నంబాయి మండలాధ్య క్షు లు చంద్రశేఖర యాదవ్‌, అంబేద్కర్‌ యువజ న సంఘం నాయకులు బూర్గుల వెంకట్‌, తలారి సాంబశివుడు, సంజీవ, కిరణ్‌ కుమార్‌, గొందిమల్ల సాధన సమితి నాయకులు పెరు మాళ్ల తిరుపతి, శ్రీశైలం నిర్వాసితుల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కేసీ రెడ్డి దామోదర్‌ రెడ్డి, రా మచంద్ర సాగర్‌, రాజేశ్వర్‌ సాగర్‌, మల్లేశ్వరం సర్పంచ్‌ నాగరాజు, నారెడ్డి సత్య రెడ్డి, వెంకటే శ్వర్‌ రెడ్డి, జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వివక్ష !
ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ప్రభుత్వ అసమర్థతతో ఉపాధ్యాయుల్లో ఆందోళన
ప్రమాదమంచున చేపల వేట
అక్రమ లే అవుట్లు వేస్తే చర్యలు
పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి
ప్రతి రైతు భూమిని ఆన్‌లైన్‌ చేయాలి
జూరాలకు స్వల్ప వరద
నాటుసారా స్థావరాలపై దాడులు
జూరాలకు స్వల్ప వరద
నాణ్యతా లోపిస్తే చర్యలు
చిరు వ్యాపారులభివృద్ధికి కృషి
కరోనా అలజడి
కరోనా నివారణ కోసమే పరీక్ష కేంద్రం
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
జూరాలకు కొనసాగుతున్న వరద
నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
జూరాలకు పోటెత్తిన వరద
కరోనా కలవరం
ఏడాదిగా సగం వేతనాలతోనే విధులు
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
పార్టీ కార్యాలయ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ నిర్మాణాలు వేగవంతం
ప్రశాంతంగా బక్రీద్‌ వేడుకలు
'ఎఫ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలి'
తిరుమలాపూర్‌ ఘటనతో అట్టుడికిపోయిన రైతులు, గ్రామస్తులు

తాజా వార్తలు

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.