Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతుకు సేవ చేసినప్పుడే జన్మ సార్థకం | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • May 25,2020

రైతుకు సేవ చేసినప్పుడే జన్మ సార్థకం

నవతెలంగాణ - తిమ్మాజీపేట
రైతులకు సేవ చేసినప్పుడే ప్రజాప్రతినిధుల జన్మ ధన్యం అవుతుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (గోరిట)కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, డీసీసీబి డైరెక్టర్‌ , పీఏసీఎస్‌ చైర్మన్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిమ్మాజీపేట మండలంలోని రైతులందరూ పంట మార్పిడిలపై దష్టి పెట్టాలని సూచించారు. ప్రతి సారి ఒకటే పంట వేయకుండా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటను వేయాలని తెలిపారు. అవసరమైతే రాజేంద్రనగర్‌ పాలెం నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే రైతుల పంట పొలంలో ఎలాంటి పంట పండుతుందో వ్యవసాయాధికారులు భూసార పరీక్షలు నిర్వహించి తెలుపుతారని అన్నారు.. తిమ్మాజీపేట్‌ సొసైటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఒకటి ఎరువుల దుకాణం ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువుల అమ్మే విధంగా ఏర్పాటు చేయాలి అని సూచించారు, త్వరలో రైతులతో ప్రతి గ్రామంలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని తెలిపారు. త్వరలో రైతులకు గోల్డ్‌ లోన్స్‌ క్రాప్‌ లోన్స్‌ ఇతర లోన్స్‌ ఇచ్చేందుకు తిమ్మాజీపేట్‌ సొసైటీ సిద్ధంగా ఉందని తెలిపారు. మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో గత ఏడాది లో 90 వేల బాగ్స్‌ కొనుగోలు చేస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ధాన్యం బాగ్స్‌ కొనుగోaలు ఇంకా 40 వేల బాగ్స్‌ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు . అనంతరం ఎమ్మెల్యే సొసైటీలో కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి పత్రాలు , రైతులకు ఎరువులను అందజేశారు. డీసీసీబీ పిఎసిఎస్‌ చైర్మన్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి గారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల్లో నడిపించేందుకు పాలకమండలి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ రెడ్డి ఎంపీపీ రవీంద్రనాథ్‌ రెడ్డి జడ్పిటిసి దయాకర్‌ రెడ్డి వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ యాదవ్‌ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వేణుగోపాల్‌ గౌడ్‌ నాగర్‌ కర్నూల్‌ మార్కెట్‌ డైరెక్టర్‌ హుసేని ఎంపీటీసీ లీలావతి పార్టీ మండల అధ్యక్షులు స్వామి సీఈవో నరేష్‌ అన్ని మండల పిఎసిఎస్‌ చైర్మన్లు డైరెక్టర్లు అన్ని గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
వాటర్‌ ట్యాంక్‌ ప్రారంభం
కందనూలు: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో శనివారం వార్డ్‌ కాన్సిలర్‌ ఇసాక్‌ మియా కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంక్‌ ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వార్డులోని ప్రజలకు తడి,పొడి,చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కల్పన ,వైస్‌ చైర్మన్‌ బాబు రావు ,కాన్సిలర్స్‌ తదితరులు పాల్గొన్నారు..

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వివక్ష !
ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ప్రభుత్వ అసమర్థతతో ఉపాధ్యాయుల్లో ఆందోళన
ప్రమాదమంచున చేపల వేట
అక్రమ లే అవుట్లు వేస్తే చర్యలు
పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి
ప్రతి రైతు భూమిని ఆన్‌లైన్‌ చేయాలి
జూరాలకు స్వల్ప వరద
నాటుసారా స్థావరాలపై దాడులు
జూరాలకు స్వల్ప వరద
నాణ్యతా లోపిస్తే చర్యలు
చిరు వ్యాపారులభివృద్ధికి కృషి
కరోనా అలజడి
కరోనా నివారణ కోసమే పరీక్ష కేంద్రం
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
జూరాలకు కొనసాగుతున్న వరద
నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
జూరాలకు పోటెత్తిన వరద
కరోనా కలవరం
ఏడాదిగా సగం వేతనాలతోనే విధులు
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
పార్టీ కార్యాలయ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ నిర్మాణాలు వేగవంతం
ప్రశాంతంగా బక్రీద్‌ వేడుకలు
'ఎఫ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలి'
తిరుమలాపూర్‌ ఘటనతో అట్టుడికిపోయిన రైతులు, గ్రామస్తులు

తాజా వార్తలు

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.