Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి | మెదక్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 18,2019

కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

- భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఎత్తేయొద్దని చలో ఢిల్లీ
- బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్‌
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఎత్తివేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్నీ ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 5న జరిగే చలో ఢిల్లీ జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్‌ వర్కర్స్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతం చేస్తోందని దుయ్యబట్టారు. 44 చట్టాలను 4కోడ్‌లుగా కుదించాలని ప్రయత్నం చేస్తోందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ బోర్డును ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ సంక్షేమం బోర్డులో సుమారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 42వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయని తెలిపారు. వాటిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని, దారి మళ్లిం చాలని చూస్తోందన్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత భవన నిర్మాణ కార్మికులపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాలు రూ.21వేలు నిర్ణయం చేసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రోజు వారీగా కనీస కూలి తగ్గించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, భవన నిర్మాణ కార్మికులకు రోజు వారీగా పని కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. ఇసుక కొరత, నిర్మాణ వస్తువులపై జీఎస్టీ పన్నులు వేయడంతో భవన నిర్మాణ రంగాల ఉపాధి దొరకడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించా లని కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి డిసెంబర్‌ 5న నిర్వహించే చలో ఢిల్లీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్‌కుమార్‌, సంఘం జిల్లా అధ్యక్షులు జానకి రామచంద్రం, సత్యం, యాదగిరి, లక్ష్మణ్‌, బాలయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్యాక్‌లాగ్‌ పోస్టులు..భర్తీ అయ్యేనా..?
మానవీయ విలువలు పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే
బస్‌పాసు చార్జీలు తగ్గించాలి
మహిళలకు భద్రత కల్పిస్తాం
సేంద్రియ పంటలకు ప్రాధాన్యత
త్వరలోనే నూతన జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం
సాంస్కృతికోత్సవ ప్రమాణ కార్యాలయం ప్రారంభం
ఖేడ్‌ గురుకులం భేష్‌
నేడు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా వైద్య శిబిరాలు
మున్సిపల్‌ ఎన్నికలకు కసరత్తు
గ్రామాభివృద్ధే ధ్యేయం
శ్రమదానం తప్పనిసరిగా నిర్వహించాలి : ఎంపీపీ
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మండల పరిషత్‌ సభ్యులకు నిధులు కరువు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
ఉచిత మెగా వైద్య శిబిరం
అభివృద్ధికి సహకరించాలి : సర్పంచ్‌
డంపింగ్‌యార్డుకు శంకుస్థాపన
భూ సమస్యలకు పరిష్కారందొరికేనా..?
బస్‌పాసు చార్జీలు తగ్గించాలి
పనులడ్డుకుంటున్న ఆక్రమణదారులు
బిల్డ్‌ ఎక్స్‌పో బ్రోచర్‌ ఆవిష్కరణ
అర్హులకు దక్కేనా..?
అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రతిభను వెలికితీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శన
త్వరలో.. ఈ పాన్‌ కార్డులు
జహీరాబాద్‌ అడ్డాగా కల్తీ వ్యాపారం
మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ కదలికలేవి?
చిత్రలేఖనంలో గిరిజన విద్యార్థులు
విద్యార్థులకు మరుగుదొడ్లు కరువు

తాజా వార్తలు

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

08:11 PM

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 16 ఓవర్లకు 155

08:08 PM

1500 లంచం తీసుకుంటూ చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

08:05 PM

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ : ఇంద్రకరణ్‌

07:46 PM

కేంద్ర సైనిక దళాల నిధికి పవన్ కల్యాణ్ కోటి విరాళం

07:45 PM

10 ఓవర్లకు విండీస్‌ స్కోరు 101/2

07:41 PM

టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై

07:34 PM

కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

07:16 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

07:07 PM

ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి: జగ్గారెడ్డి

07:00 PM

సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్

06:52 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

06:43 PM

భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిందితులు అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.