Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుస్తక పఠనంతో జ్ఞానార్జన.. | మెదక్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 18,2019

పుస్తక పఠనంతో జ్ఞానార్జన..

- జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి
- 52వ గ్రంథాలయ వారోత్సవం
నవతెలంగాణ-కంది
పుస్తకాలు చదవడంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గ్రంథాలయ 52 వారోత్సవాల సందర్భంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మెన్‌ నరహరిరెడ్డి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చంద్రశేర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేర్‌ రెడ్డి మాట్లాడారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ న్యూస్‌ పేపర్‌ పుస్తకాలు చదవడంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు ఆయన అన్నారు. పుస్తకాలు చదవడంతో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవచ్చని పుస్తక రచయితల గురించి వారు రాసిన చరిత్రను తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజలు విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదువుకునే అలవాటు చేసుకోవాలని అని ఆయన అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రంథాలయాల చైర్మెన్‌ పట్లోళ్ల నరహరిరెడ్డి, జిల్లా ఎస్పీ చంద్రశేఖ ర్‌రెడ్డిని సన్మానించారు. అనంతరం నవ తెలంగాణ పుస్తక ప్రదర్శన ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో గ్రంథా లయ కార్యదర్శి వసుంధర, కిషన్‌, శ్రీనివాస్‌, ప్రశాంత్‌ సిబ్బంది పాల్గొన్నారు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్యాక్‌లాగ్‌ పోస్టులు..భర్తీ అయ్యేనా..?
మానవీయ విలువలు పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే
బస్‌పాసు చార్జీలు తగ్గించాలి
మహిళలకు భద్రత కల్పిస్తాం
సేంద్రియ పంటలకు ప్రాధాన్యత
త్వరలోనే నూతన జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం
సాంస్కృతికోత్సవ ప్రమాణ కార్యాలయం ప్రారంభం
ఖేడ్‌ గురుకులం భేష్‌
నేడు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా వైద్య శిబిరాలు
మున్సిపల్‌ ఎన్నికలకు కసరత్తు
గ్రామాభివృద్ధే ధ్యేయం
శ్రమదానం తప్పనిసరిగా నిర్వహించాలి : ఎంపీపీ
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మండల పరిషత్‌ సభ్యులకు నిధులు కరువు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
ఉచిత మెగా వైద్య శిబిరం
అభివృద్ధికి సహకరించాలి : సర్పంచ్‌
డంపింగ్‌యార్డుకు శంకుస్థాపన
భూ సమస్యలకు పరిష్కారందొరికేనా..?
బస్‌పాసు చార్జీలు తగ్గించాలి
పనులడ్డుకుంటున్న ఆక్రమణదారులు
బిల్డ్‌ ఎక్స్‌పో బ్రోచర్‌ ఆవిష్కరణ
అర్హులకు దక్కేనా..?
అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రతిభను వెలికితీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శన
త్వరలో.. ఈ పాన్‌ కార్డులు
జహీరాబాద్‌ అడ్డాగా కల్తీ వ్యాపారం
మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ కదలికలేవి?
చిత్రలేఖనంలో గిరిజన విద్యార్థులు
విద్యార్థులకు మరుగుదొడ్లు కరువు

తాజా వార్తలు

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

08:11 PM

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 16 ఓవర్లకు 155

08:08 PM

1500 లంచం తీసుకుంటూ చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

08:05 PM

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ : ఇంద్రకరణ్‌

07:46 PM

కేంద్ర సైనిక దళాల నిధికి పవన్ కల్యాణ్ కోటి విరాళం

07:45 PM

10 ఓవర్లకు విండీస్‌ స్కోరు 101/2

07:41 PM

టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై

07:34 PM

కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

07:16 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

07:07 PM

ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి: జగ్గారెడ్డి

07:00 PM

సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్

06:52 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

06:43 PM

భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిందితులు అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.