Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి | మెదక్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్‌
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారు లను జిల్లా కలెక్టర్‌ ఎం హనుమంతరావు ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తూ సంబంధిత అధికా రులకు పరిష్కారం కోసం తగు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వారి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం కలెక్టర్‌కు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, ఆర్డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్య లను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి జిల్లా అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూ లల నుంచి ప్రజలు ఫిర్యాదులను కలెక్టర్‌ ధర్మారెడ్డి అందజేశారు. జిల్లావ్యాప్తంగా 52 విజ్ఞప్తులు రాగా 31 రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. ప్రధానంగా కౌడిపల్లికి చెందిన దళిత మహిళ గడ్డమీది పద్మకు చెందిన 12 గంటల భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేసి తనని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కలెక్టర్‌ ఎదుట వాపోయింది. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సంబంధిత తహసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, కార్యద ర్శిలు కలిసి తమకు సమాచారం ఇవ్వకుండానే తన ఇంటిని కూలగొట్టారని నిజాంపేటకు చెందిన లక్ష్మి కాంతారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ సమస్య పరిష్కరించేలా చూడాలని అధికారి హనోక్‌ను ఆదేశించారు. తనకున్న 15గుంటల భూమిని సైతం కొందరు స్థానికులు ఆక్రమించారని, తన భూమి తనకు చెందేలా చూడాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నగేష్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సీతారామారావు, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి ఆటంకం కల్గించొద్దు : ఎంపీటీసీ
తొగుట : రైతులకు రావాల్సిన పరిహారం వచ్చే వరకూ వ్యవసాయానికి ఆటంకం కల్గించొద్దని వేములఘట్‌ ఎంపీటీసీ గణపురం కల్పన మల్లేశం అధికారులను కోరారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వారు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడారు. మలన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న వారికి న్యాయం చేసేంతవరకు ప్రజలకు అండగా ఉంటామన్నారు. మూడు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి నేటికి 11 నెలలు గడుస్తున్నాయని గుర్తు చేశారు. హై కోర్టు ఆదేశాల మేరకు రైతులు నడుచుకుం టున్నారని, కానీ అధికారులు మాత్రం హైకోర్టును లెక్కచేయడంలేదని వారు ఆరోపించారు. పరిహారం వాయిదాల ప్రకారం కాకుండా ఒకే దఫాలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హాస్టళ్లకు అందని బిల్లులు
కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటాలు
ట్రాక్టర్ల కొనుగోలు భారం
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
విద్యా ప్రయివేటీకరణ కోసమే ప్రభుత్వ బడుల మూసివేత
పంటల పరిశీలన
ఏడుపాయల దేవస్థానం ఈఓగా శ్రీనివాస్‌
న్యామాతాబాద్‌ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఎన్నిక
శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల పనులు పూర్తిచేయాలి
బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఎస్‌ఐ
అమ్మవారిని దర్శించుకున్న మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
అనుమతి లేకుండానే ప్రయివేటు మెడికల్‌ కాలేజీ నిర్మాణం
నిరుపయోగంగా హైమాస్ట్‌ లైటు
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుల కొరత
వణికిస్తున్న చలి..
ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల
17న అఖిల భారత పింఛన్‌దారుల దినోత్సవం
నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసేవారిపై చర్యలు తీసుకోవాలి
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
సీంఎ సహాయ నిధి చెక్కులందజేత
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
రైతుల శ్రేయస్సు కోసమే సహకార సంఘాలు
గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తే ముఖ్యం
14న జ్యోతి విద్యాలయంలో అలూమినీ
ప్లాస్టిక్‌ను నిర్మూలించాలి
ఆర్థికంగా అభివృద్ధి చేస్తా
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు
హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలు
నిలువునా మునిగిన పత్తి రైతు

తాజా వార్తలు

01:42 PM

అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : బాలసాహెబ్ థోరట్

01:42 PM

వెంకీ, నాగచైతన్య 'వెంకీ మామ' పబ్లిక్‌ రివ్యూ (వీడియో)

01:35 PM

క్యాబ్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తృణమూల్‌ పిటిషన్‌

01:32 PM

పసివాడి ప్రాణం కాపాడిన షాపు యజమాని (వీడియో)

01:31 PM

రాజ్యసభ నిరవధిక వాయిదా

01:20 PM

భారత ఆత్మను కాపాడండి అంటూ పీకే సంచలన వ్యాఖ్యలు

01:08 PM

'లా లీగా'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

01:06 PM

ఢిల్లీని రేప్ క్యాపిటల్ అన్న మోడీ : రాహుల్

01:04 PM

తలసాని అధ్యక్షతన పౌల్ట్రీ రంగంపై ఉపసంఘం సమావేశం

12:58 PM

ఏపీ అసెంబ్లీలో తాత్కలిక స్పీకర్‌గా అంబటి రాంబాబు

12:54 PM

స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు ప్రియుడు యత్నం

12:50 PM

శబరిమల రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం : సీజేఐ

12:48 PM

దుబాయికి ఈ వస్తువులను తీసుకెళ్లడం నిషేధం

12:47 PM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

12:46 PM

లోక్‌సభ నిరవధిక వాయిదా

12:29 PM

దేశంలో మహిళలపై పెరిగిన దాడులు : కనిమోళి

12:22 PM

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు.. హైకోర్టు ఆగ్రహం

12:20 PM

తిరుమలలో భక్తుడు ఆత్మహత్య.. (వీడియో)

12:13 PM

తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు..!

12:11 PM

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

12:09 PM

పెద్ద సింకోల్‌లో పడిపోయిన కారు..

12:02 PM

కల్బుర్గీలో 144 సెక్షన్‌

11:52 AM

ఏడేళ్లు పోరాడాం.. ఈనెల 18 వరకు ఆగలేమా?: నిర్భయ తల్లి

11:45 AM

పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాష్ట్రపతి ఆమోదం

11:43 AM

తిరుమలలో కొత్తరకం మోసం.. ఐఆర్‌ఎస్ అధికారినంటూ

11:36 AM

శివ‌కార్తికేయ‌న్ 'హీరో' ట్రైల‌ర్ విడుదల

11:21 AM

భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ దుండగులను..

11:17 AM

నిన్నటి ఘటనపై క్రిమినల్ కేసు పెట్టండి: ఏపీ స్పీకర్

11:12 AM

క్యాబ్ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా...

11:04 AM

పార్లమెంట్‌పై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.