Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రిపోర్టర్‌పై దాడిని నిరసిస్తూ ధర్నా | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • May 23,2020

రిపోర్టర్‌పై దాడిని నిరసిస్తూ ధర్నా

నవతెలంగాణ-మెదక్‌
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో వీ6 రిపోర్టర్‌ పరమేశ్వర్‌ను స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి దూషించడమే కాకుండా రిపోర్టర్‌ ఇంటి నిర్మాణం కూల్చి వేతకు నిరసనగా శుక్రవారం మెదక్‌ పట్టణంలో కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్‌ నగేష్‌ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు శంకర్‌, సురేందర్‌ రెడ్డి, నాగరాజులు మాట్లాడుతూ నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వార్తను టీవీలో ప్రసారం చేయగా, కక్షపూరితంగా రిపోర్టర్‌ పరమేశ్వర్‌ను దూషించడమే కాకుండా ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్‌ అధికారులతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కూల్చివేసిన ఇంటి నిర్మాణాన్ని కట్టించి ఇవ్వా లన్నారు. జర్నలిస్టులను బెదిరింపులకు గురిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జర్నలిస్టు గోపాల్‌, శ్రీధర్‌, చారి, ప్రకాష్‌, శ్రీనివాస్‌,రహమద్‌ అలీ, వికాస్‌, కార్తీక్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అసలేం జరిగింది..?
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
స్వచ్ఛ మార్గం.. సామూహిక లక్ష్యం
ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలి
ప్లాస్మా దానానికి ముందుకు రావాలి
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
70 ఏండ్ల స్వాతంత్య్రంలో అభివృద్ధికి దూరంలోనే దళితులు
లైంగిక దాడి నిందితుడిని ఉరి తీయాలి
అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
ప్రయివేటు విద్యా సంస్థల సిబ్బందిని ఆదుకోవాలి
జిఓ నెంబర్‌ 68, 43 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆరోగ్యంగా ఉన్నోళ్లే అంటిస్తున్నారా?
రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలన
ప్రాణాలు మింగే ఫార్మాలిన్‌ చేప!
కాపాడాల్సిన చేతులే కాటేశాయి..
శిథిలావస్థలో గ్రామపంచాయతీ
వేలూరు నిందితులను అరెస్టు చేసే వరకు ఐక్య ఉద్యమం
పంచాయతీ నిధుల వినియోగాన్ని ప్రకటించాలి
హుస్నాబాద్‌లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
నూతన జాతీయ విద్యావిధానంతో విద్యార్థులకు నష్టం
పేదల పెన్నిది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
కష్టకాలంలో ఆదుకుంటున్న ఆపన్నహస్తాలు..
ఆన్‌లైన్‌లోకి విద్య!
సమన్వయంతో అభివృద్ధి వైపు సాగాలి
పల్లె ప్రకతి వనాలను త్వరగా పూర్తి చేయాలి
విద్యావాలంటీర్ల బతుకులు భారం
కరోనా కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాలి
సిద్దిపేట వైద్య కళాశాలకు ఐసీఎంఆర్‌ అనుమతి
రైతువేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
విప్లవ భావాలు కలిగిన నాయకుడు లింగన్న

తాజా వార్తలు

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.