Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హాస్టల్‌ విద్యార్థులకు...మెస్‌, కాస్మొటిక్‌చార్జీలు నగదు రూపంలో చెల్లించాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 02,2020

హాస్టల్‌ విద్యార్థులకు...మెస్‌, కాస్మొటిక్‌చార్జీలు నగదు రూపంలో చెల్లించాలి

నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
కరోనా నేపథ్యంలో మార్చినెల నుండి ఇంటివద్దనే ఉన్న హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలను నగదురూపంలో ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్‌ సభ్యులు ములకలపల్లి రాములు, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి దయానందరాణికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్‌ ద్వారా చదువు కొనసాగిస్తున్న హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.కరోనా కాలంలో మార్చి నెల నుండి దశలవారీగా లాక్‌డౌన్‌ ప్రకటించడం, స్కూల్స్‌ ,కాలేజీలు మూతపడడంతో దళితులు,గిరిజనులు, బలహీన వర్గాల,మైనార్టీలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.తినడానికి తిండి లేని విద్యార్థులకు, అనాధ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆనంద నిలయాల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరితో పాటు ఎస్‌ఎంఎచ్‌ హాస్టల్స్‌ లో ఉండే విద్యార్థిని విద్యార్థులకు వారి బ్యాంక్‌ అకౌంట్‌లో మెస్‌, కాస్మొటిక్‌చార్జీలు జమ చేయాలన్నారు.పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా ఉన్నదన్నారు.కరోనా రెండో దశ ప్రారంభమవుతున్న సందర్భంగానైనా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క పేదరికాన్ని గమనించి మెస్‌, కాస్మొటిక్‌ ,హెయిర్‌ కటింగ్‌ బిల్లులను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీ పీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి సోమపంగు కిరణ్‌, జిల్లానాయకులు సోమపంగు సాయితేజ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంతవరకు ఐక్యంగా పోరాడాలి
రైతులను ముంచేందుకే నల్లాచట్టాలు
ముగిసిన జాన్‌పహాడ్‌ ఉర్సు వేడుకలు
మునగాల సీఐగా ఆంజనేయులు
సూర్యాపేట అభివృద్ధికి కృషి
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేయాలి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ
దళిత కాలనీలో దాహం కేకలు
రైతుల పాత్ర గొప్పది
పీఆర్‌సీ ప్రకటించాలి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
10కి చేరిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని..బావను హత్య చేసిన బావమరిది
చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
అన్నం పెట్టే రైతన్న అలమటిస్తున్నడు
ఈటెల, హరీష్‌రావులకు అర్హత లేదా ?
మోడీ విధానాలపై గొంతెత్తాలి
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి..
జాన్‌పహాడ్‌ ఉర్సు ప్రారంభం
బస్సు యాత్రను విజయవంతం చేయండి
అంగీకార పత్రం ఉంటేనే బడిలోకి ప్రవేశం
ఫార్మా కంపెనీ లైసెన్స్‌ రద్దు చేసి పనులను ఆపండి
అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్‌ చేయాలి
ఈ - లైబ్రరీ తెలంగాణ మొబైల్‌ యాప్‌ విడుదల
నార్కట్‌పల్లిలో 6019 కోళ్లు మృతి
స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విద్యార్థులకు సన్మానం

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.