Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రజావాణి వినిపించగల మంచి నాయకుడు నోముల | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 02,2020

ప్రజావాణి వినిపించగల మంచి నాయకుడు నోముల

నవతెలంగాణ-హాలియా
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజావాణి వినిపించగల మంచి నాయకుడు నోముల నర్సింహయ్య అని, ఆయన అకాల మరణం చాలా బాధాకరంగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పెన్నా అనంతరామశర్మ అన్నారు. హాలియాలో ఆయన స్వగహంలో భౌతికకాయానికి వారు పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ దశలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యలను అధ్యయనం చేయడంలో చురుకైన పాత్ర పోషించేవారన్నారు.ప్రజా పోరాటాలు నిర్వహించడంలో ఉద్యమ ఎత్తుగడలో దూరదష్టితో అనేక ఉద్యమాలను విజయవంతం చేశారని, అలాంటి నాయకున్ని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్‌, డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, బొజ్జ చిన్న వెంకులు, అవుతా సైదులు, రవినాయక్‌, నాయకులు ఖమ్మంపాటి శంకర్‌, ఆకారపు నరేష్‌, కోమండ్ల గురవయ్య, కొప్పు వెంకన్న, పొదిల వెంకన్న ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంతవరకు ఐక్యంగా పోరాడాలి
రైతులను ముంచేందుకే నల్లాచట్టాలు
ముగిసిన జాన్‌పహాడ్‌ ఉర్సు వేడుకలు
మునగాల సీఐగా ఆంజనేయులు
సూర్యాపేట అభివృద్ధికి కృషి
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేయాలి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ
దళిత కాలనీలో దాహం కేకలు
రైతుల పాత్ర గొప్పది
పీఆర్‌సీ ప్రకటించాలి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
10కి చేరిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని..బావను హత్య చేసిన బావమరిది
చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
అన్నం పెట్టే రైతన్న అలమటిస్తున్నడు
ఈటెల, హరీష్‌రావులకు అర్హత లేదా ?
మోడీ విధానాలపై గొంతెత్తాలి
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి..
జాన్‌పహాడ్‌ ఉర్సు ప్రారంభం
బస్సు యాత్రను విజయవంతం చేయండి
అంగీకార పత్రం ఉంటేనే బడిలోకి ప్రవేశం
ఫార్మా కంపెనీ లైసెన్స్‌ రద్దు చేసి పనులను ఆపండి
అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్‌ చేయాలి
ఈ - లైబ్రరీ తెలంగాణ మొబైల్‌ యాప్‌ విడుదల
నార్కట్‌పల్లిలో 6019 కోళ్లు మృతి
స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విద్యార్థులకు సన్మానం

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.