Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జాన్‌పహాడ్‌ ఉర్సు ప్రారంభం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

జాన్‌పహాడ్‌ ఉర్సు ప్రారంభం

- నేడు గంధం ఊరేగింపు
- లక్షకు పైగానే హాజరు కానున్న భక్తులు
- హాజరు కానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
- ఏర్పాట్లు పూర్తి చేశాం : వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ మహమ్మద్‌
నవతెలంగాణ - పాలకవీడు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన జాన్‌ పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవ వేడుకలు గురువారం తెల్లవారుజామున గుసుల్‌ షరీఫ్‌ ప్రారంభమైనాయి . ఈ వేడుకను మూడు రోజుల పాటి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు .మొదటిరోజు గుస్షుల్‌ షరీఫ్‌ రెండవరోజు గంధ ఊరేగింపు మూడవ రోజూ పూజలు నిర్వహించి సాయంత్రంవేళ చీకటి పడే సమయానికి దీపారాధన చేసి ఉర్సు వేడుకలకు ముగిస్తారు .
మొదటిరోజు గుస్షుల్‌ షరీఫ్‌ భాగంగా దర్గాలోని హజరత్‌ సయ్యద్‌ మొయినుద్దీన్‌ జాన్‌ పాక్‌ షాహిద్‌ రహమత్తుల అలై ,హజరత్‌ మొహినుద్దీన్‌ షాహిద్‌ సమాధుల తోపాటు దర్గా ఆవరణలోనే ఉన్న వారి మేనమామ బాల షాహిద్‌ సమాధులపై ఉన్నా చాదర్లను దట్టీలను దర్గా ముజావర్లు తొలగించి ఆ సమాధులను శుభ్రం చేసి నూతన దట్టీలను చాదర్లను కప్పి హైద్రాబాద్‌ నుండి తెచ్చిన వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి గంధం ఎక్కించి కొవ్వొత్తులు వెలిగించారు. అలాగే దర్గా ఆవరణలో ఉన్న సిపాయి సోలార్‌ సమాదులతో పాటు అక్కడ ఉన్న అమరుల సమాధులను శుభ్రం చేసి చదర్లను కప్పి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉర్సు వేడుకలను ప్రారంభించారు .అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పొట్టేళ్లను మేకపోతులతో కందుకూరు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు .
గురువారం రాత్రి వక్ఫ్‌ బోర్డు నుండి తెచ్చిన గంధాన్ని వక్ఫ్‌ బోర్డు అధికారులు దర్గాలోని బాబా సమాధులపై ఎక్కించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.బుధవారం రాత్రి నుండే ఫకీరులు దర్గాకు చేరుకొని రాత్రంతా ఆటపాటలతో భక్తులను ఎంతగానో అలరింపజేశారు..
నేడు గంధం ఊరేగింపు
హైదరాబాద్‌ వర్క్స్‌ బోర్డు నుండి తెచ్చిన గంధాన్ని ముజావర్ల తెచ్చిన గంధాన్ని దర్గా కాంట్రాక్టర్లు తెచ్చిన గంధాన్ని దర్గాకు కొంత దూరంలో ఉన్న చందన్‌ ఖానలో పెట్టి దర్గా కు వచ్చే ప్రజాప్రతినిధులు అధికారులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గంధాన్ని బిందెలో పెట్టి దర్గా చుట్టుపక్కల గ్రామాలలో గుర్రంపై ఊరేగింపు చేసి దర్గాలోని బాబా సమాదులపై సమర్పిస్తారు.
లక్షకు పైగానే హాజరుకానున్న భక్తులు
ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం గంధం ఊరేగింపుకావడంతో విశేషం . ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరయ్యే అవకాశముందని వక్స్‌ బోర్డు అధికారులు తెలుపుతున్నారు .
హాజరుకన్నాను మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు
ఈ ఉత్సవాలలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌ రావు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యయాదవ్‌ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా కలెక్టర్‌ వినరు కష్ణరెడ్డి ఎస్పీ భాస్కర్‌ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం .
పలు ఏర్పాట్లు చేసిన డెక్కన్‌ పరిశ్రమ
డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో 25 మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు డెక్కన్‌ పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ నాగమల్లేశ్వర రావు తెలిపారు .దర్గా ఆవరణలో 150 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టామని అలాగే స్థాన్నాల గట్టల వద్ద 100 మీటర్ల ఫ్లోరిన్‌ చేయించినట్లు తెలిపారు .3 వాటర్‌ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని అలాగే ప్రభుత్వ సిబ్బందికి రూమ్స్‌ భోజనాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు .
దర్గా వద్ద పట్టుబడిన దొంగలు
దర్గా వద్ద భక్తుల వాహనాలను దొంగలించేందుకు ప్రయత్నించినా ఒక దొంగను పాలకవీడు పోలీసులు పట్టుకున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు .అతనిది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి క చెందిన అ రవిగా గుర్తించి అతనిపై కేసు నమోదు నేరేడుచర్ల పోలీస్‌ స్టేషన్‌ కు తరలించినట్లు తెలిపారు.
ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాం ... వక్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షేక్‌ మహమూద్‌
ఉర్సు ఉత్సవాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యుత్‌ అంతరాయం కలగకుండా విద్యుత్‌ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా చూస్తున్నాం . భక్తులకు దర్శనానికి ఇబ్బంది కలగకుండా బారి కేట్లను ఏర్పాటు చేయించాం .. భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దర్గాను లోని బాబా సమాధులను దర్శించుకోవాలని సూచించారు .

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బండ పడింది..
పెంచిన ధరలతో ఇబ్బందులు
నిర్వాసితులతో అధికారుల భేటీ
489,492 సర్వే నెంబర్‌ భూములపై విచారణకు ఆదేశాలు
రాజాసింగ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కష్టాల ఊబిలో మిర్చి రైతు
జోరుగా ప్రయివేటు ఆస్పత్రుల దందా
ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
తెలంగాణ ఉద్యమ గొంతుకై పని చేస్తా
రాష్ట్రంలో రాచరిక పాలన
పెంచిన ధరలు తగ్గించాలని నిరసన
యాదాద్రిలో అధునాతన బస్టాండ్‌
జన జాతర
సారొచ్చే లోపు...
అదిగో చిరుత ... ఇవిగో అడుగులు
జయసారధి రెడ్డిని గెలిపించండి
ప్రజలను విస్మరించిన టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం
కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
పెెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి
నాసిరకంగా కల్వర్టును చూసి ఆగ్రహించిన ఎమ్మెల్యే
ఇండ్లు లేకున్నా..ఇంటి పన్నా
పెద్దగట్టు లింగన్న జాతరకు వేళాయే..
కార్పొరేట్‌ శక్తులతో మోడీ జాయింట్‌ వ్యాపారం
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై అవగాహనా సదస్సు
జాతరకు పోలీస్‌బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
కళాశాలల సమయానికి బస్సులు నడపాలని ధర్నా
పోరాడి సాధించుకున్న హమాలీ రేట్లు : పల్లా దేవేందర్‌ రెడ్డి
వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించండి

తాజా వార్తలు

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.