Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి..

- కరోనాతో రోడ్డున పడ్డ పీటీఐ ఉద్యోగులు
- 10 నెలలుగా జీతాలూ చెల్లించని ప్రభుత్వం
- విధుల్లోకి తీసుకోక పోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : పీటీఐ ఉద్యోగులు
నవతెలంగాణ - సూర్యాపేట
సర్వశిక్షా అభియన్‌ కింద పాఠశాలల్లో పీటీఐలుగా పని చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా పేరుతో మూత పడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. సర్వశిక్షా అభియాన్‌ కింద మొత్తం 14 విభాగాలు ఉండగా ప్రభుత్వం కేవలం పీఐటీలను మాత్రమే విధుల్లోకి తీసుకోలేదు. ఇటు విధుల్లోకి తీసుకోక, మరో వైపు 10 నెలలుగా వేతనాలూ రాక వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు.
సర్వ శిక్షా అభియాన్‌ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కళా, వృత్తి, వ్యాయామ, కంప్యూటర్‌ ఉపాధ్యాయులుగా నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 178, యాదాద్రి భువనగిరి జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరు 2012 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సాకుతో 2020 - 2021 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క విభాగాన్ని మాత్రమే విధుల నుండి పక్కకు పెట్టింది. సర్వ శిక్షా అభియాన్‌ కింద మొత్తం 14 విభాగాలు ఉండగా అందులో కేజీవీబీ, యూఆర్‌ఎస్‌, ఐఈఆర్‌ఎస్‌, ఎంఐఎస్‌, ఏల్దిఏలు పని చేస్తుండగా కేవలం పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్‌ (పీటీఐ)లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.
10 నెలలుగా అందని వేతనాలు
కరోనా పుణ్యమా అని పీటీఐ ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమకు ఇచ్చే రూ.9000 కూడా పది నెలలుగా ఇవ్వక పోవడంతో వారి కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయి. 6 నుంచి 14 ఏండ్ల బాల బాలికలందరికీ ఉచిత, నిర్బంధ విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2001లో సర్వ శిక్షా అభియాన్‌ను ప్రవేశ పెట్టింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే తమకు వేతనాలు ఇవ్వడం లేదని, భారమవుతున్నామనే కారణంతో తమను పక్కన పెట్టినట్టు తెలుస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రగతి భవన్‌ ముట్టడికి సన్నాహాలు
తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పీఐటీలు పోరాట కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను కలిసినా స్పందించడం లేదని, త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, లాఠీలతో కొట్టినా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : గడ్డం శ్రీనివాస్‌
కళా, వత్తి, వ్యాయామ, కంప్యూటర్‌ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌
రాష్ట్ర వ్యాప్తంగా 2600 మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు సుముఖంగా లేరు. తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఎలాంటి స్పందనా లేదు. అందుకే ప్రగతి భవన్‌ ముందు నిరసన చేయడానికి సిద్ధమవుతున్నాం.
విధుల్లో ఉన్నది, జీతాలు వచ్చేది నాకు తెలియదు
షాహిన్‌, సూపరింటెండెంట్‌, జిల్లా విద్యా శాఖ కార్యాలయం, సూర్యాపేట
పీటీఐ ఉద్యోగుల సమస్యల పట్ల వివరణ కోరేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి మదన్‌మోహన్‌ను ఫోన్‌లో విరవణ కోరగా ఆయన స్పందించలేదు. కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శైలజ ఫోన్‌ పని చేయలేదు. చివరికి కార్యాలయ సూపరింటెండెంట్‌ షాహిన్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఎస్‌ఎస్‌వైలో పని చేస్తున్న ఉద్యోగులు విధుల్లో ఉన్నారని, దీనిపై తమకు పూర్తిగా అవగాహన లేదన్నారు. వారు ఉన్నారో, లేదో..వారికి వేతనాలు కూడా వచ్చేది..రానిది కనుక్కొని చెప్తానని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బండ పడింది..
పెంచిన ధరలతో ఇబ్బందులు
నిర్వాసితులతో అధికారుల భేటీ
489,492 సర్వే నెంబర్‌ భూములపై విచారణకు ఆదేశాలు
రాజాసింగ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కష్టాల ఊబిలో మిర్చి రైతు
జోరుగా ప్రయివేటు ఆస్పత్రుల దందా
ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
తెలంగాణ ఉద్యమ గొంతుకై పని చేస్తా
రాష్ట్రంలో రాచరిక పాలన
పెంచిన ధరలు తగ్గించాలని నిరసన
యాదాద్రిలో అధునాతన బస్టాండ్‌
జన జాతర
సారొచ్చే లోపు...
అదిగో చిరుత ... ఇవిగో అడుగులు
జయసారధి రెడ్డిని గెలిపించండి
ప్రజలను విస్మరించిన టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం
కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
పెెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి
నాసిరకంగా కల్వర్టును చూసి ఆగ్రహించిన ఎమ్మెల్యే
ఇండ్లు లేకున్నా..ఇంటి పన్నా
పెద్దగట్టు లింగన్న జాతరకు వేళాయే..
కార్పొరేట్‌ శక్తులతో మోడీ జాయింట్‌ వ్యాపారం
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై అవగాహనా సదస్సు
జాతరకు పోలీస్‌బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
కళాశాలల సమయానికి బస్సులు నడపాలని ధర్నా
పోరాడి సాధించుకున్న హమాలీ రేట్లు : పల్లా దేవేందర్‌ రెడ్డి
వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించండి

తాజా వార్తలు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.