Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఈటెల, హరీష్‌రావులకు అర్హత లేదా ? | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

ఈటెల, హరీష్‌రావులకు అర్హత లేదా ?

- ముఖ్యమంత్రి మార్పుపై కారణం చెప్పాలి
- కొనుగోలు కేంద్రాలు పెడతామని ప్రకటన చేయాలి
- సాగు చట్టాల రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- విలేకర్ల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు మంత్రి హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌కు అర్హత లేదా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ అవుతున్నారని, ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెబుతున్నారని చెప్పారు. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఆ పార్టీ అంతర్గత విషయ మన్నారు. ఏదైనా బలమైన కారణం ఉంటేనే ముఖ్య మంత్రి మార్పు ఉంటుందని, ఆ కారణం ఏంటో ప్రజలకు చెప్పాలని కోరారు. ఈ యాసంగి సీజన్‌లో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయబోమని ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారని తెలిపారు. కానీ వానాకాలం సీజన్‌లో అత్యధికంగా ధాన్యాన్ని సాగు చేశారని, దానికి సరైన మద్దతు ధర అందలేదని ఇప్పుడు ఈ సీజన్‌లో 1010 ధాన్యాన్ని అత్యధికంగా సాగు చేశారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు ఎంతో మనో వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు చట్టాలు రద్దు విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. రైెతు పోరాటానికి మద్దతుగా ఈ నెల 23, 24 తేదీల్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో రైతు జాత పర్యటిస్తోందని, జాతా 24న మిర్యాలగూడకు చేరుకుంటుందని తెలిపారు. ఈ నెల 26న రైతులకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జగదీష్‌చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ ఎమ్‌డి.అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బండ పడింది..
పెంచిన ధరలతో ఇబ్బందులు
నిర్వాసితులతో అధికారుల భేటీ
489,492 సర్వే నెంబర్‌ భూములపై విచారణకు ఆదేశాలు
రాజాసింగ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కష్టాల ఊబిలో మిర్చి రైతు
జోరుగా ప్రయివేటు ఆస్పత్రుల దందా
ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
తెలంగాణ ఉద్యమ గొంతుకై పని చేస్తా
రాష్ట్రంలో రాచరిక పాలన
పెంచిన ధరలు తగ్గించాలని నిరసన
యాదాద్రిలో అధునాతన బస్టాండ్‌
జన జాతర
సారొచ్చే లోపు...
అదిగో చిరుత ... ఇవిగో అడుగులు
జయసారధి రెడ్డిని గెలిపించండి
ప్రజలను విస్మరించిన టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం
కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
పెెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి
నాసిరకంగా కల్వర్టును చూసి ఆగ్రహించిన ఎమ్మెల్యే
ఇండ్లు లేకున్నా..ఇంటి పన్నా
పెద్దగట్టు లింగన్న జాతరకు వేళాయే..
కార్పొరేట్‌ శక్తులతో మోడీ జాయింట్‌ వ్యాపారం
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై అవగాహనా సదస్సు
జాతరకు పోలీస్‌బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
కళాశాలల సమయానికి బస్సులు నడపాలని ధర్నా
పోరాడి సాధించుకున్న హమాలీ రేట్లు : పల్లా దేవేందర్‌ రెడ్డి
వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించండి

తాజా వార్తలు

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

11:58 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

11:36 AM

ఖమ్మం జిల్లాలో దారుణం..

11:16 AM

బయటపడిన 14 కోట్ల సంవత్సరాల నాటి టిటానోసారస్ అవశేషాలు

10:57 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

10:34 AM

బార్లలో 2+1 స్పెషల్ ఆఫర్లు..

10:13 AM

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.