Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అన్నం పెట్టే రైతన్న అలమటిస్తున్నడు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

అన్నం పెట్టే రైతన్న అలమటిస్తున్నడు

- రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌
నవతెలంగాణ - మర్రిగూడ
దేశానికి అన్నం పెట్టే రైతు నేడు కన్నీరు కారుస్తు న్నాడని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక, కర్షక పోరు యాత్ర గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్‌ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భూపాల్‌ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందే తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగుతున్న ఆందోళనలో 121 మంది రైతులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, నాయకులు దాసరి పాండు, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ వై.సోమన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, నాయకులు గురుమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల వెంకట్రామ్‌, రైతు సంఘం జిల్లా నాయకులు నీలకంఠ రాములు, మండల నాయకులు తిప్పర్తి లింగయ్య, ఊరిపక్క బద్రి, గడగోటి వెంకటేష్‌, యేరుకొండ లచ్చయ్య, వీరమల్ల బిక్షం, పగిల్ల రామచంద్రం, గిరి, అలివేలు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బండ పడింది..
పెంచిన ధరలతో ఇబ్బందులు
నిర్వాసితులతో అధికారుల భేటీ
489,492 సర్వే నెంబర్‌ భూములపై విచారణకు ఆదేశాలు
రాజాసింగ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కష్టాల ఊబిలో మిర్చి రైతు
జోరుగా ప్రయివేటు ఆస్పత్రుల దందా
ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
తెలంగాణ ఉద్యమ గొంతుకై పని చేస్తా
రాష్ట్రంలో రాచరిక పాలన
పెంచిన ధరలు తగ్గించాలని నిరసన
యాదాద్రిలో అధునాతన బస్టాండ్‌
జన జాతర
సారొచ్చే లోపు...
అదిగో చిరుత ... ఇవిగో అడుగులు
జయసారధి రెడ్డిని గెలిపించండి
ప్రజలను విస్మరించిన టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం
కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
పెెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి
నాసిరకంగా కల్వర్టును చూసి ఆగ్రహించిన ఎమ్మెల్యే
ఇండ్లు లేకున్నా..ఇంటి పన్నా
పెద్దగట్టు లింగన్న జాతరకు వేళాయే..
కార్పొరేట్‌ శక్తులతో మోడీ జాయింట్‌ వ్యాపారం
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై అవగాహనా సదస్సు
జాతరకు పోలీస్‌బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
కళాశాలల సమయానికి బస్సులు నడపాలని ధర్నా
పోరాడి సాధించుకున్న హమాలీ రేట్లు : పల్లా దేవేందర్‌ రెడ్డి
వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించండి

తాజా వార్తలు

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.