Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కళాశాలల సమయానికి బస్సులు నడపాలని ధర్నా | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

కళాశాలల సమయానికి బస్సులు నడపాలని ధర్నా

నవతెలంగాణ-సూర్యాపేట
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థుల పాఠశాలలు, కళాశాలల సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్‌వర్మ మాట్లాడారు.జిల్లాకేంద్రంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు విద్య నభ్యసించడానికి ప్రభుత్వం కల్పించిన బస్‌ పాస్‌ సౌకర్యాన్ని వందలాది రూపాయలు చెల్లించి తీసుకున్నప్పటికీ,వారి విద్యా సంస్థల సమయానికి అనుగుణంగా బస్సులు నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.సోమారం రూట్‌కు చెందిన పది గ్రామాల విద్యార్థులకు ఒకే బస్సు నడపడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారని తెలిపారు.ఈ రూటుకు సూర్యాపేట డిపో నుండి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.అదేమాదిరిగా ఇమాంపేట ఆదర్శ పాఠశాల కస్తూర్బాగురుకుల పాఠశాలకు కలిపి ప్రత్యేకమైన బస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని ఎన్నోమార్లు ఆర్టీసీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిపో కంట్రోలర్‌ వెంకటేశ్వర్లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోహర్‌ప్రసాద్‌, వినరు,చంటి, జావీద్‌,సాయి, గోపి,సునీల్‌,భిక్షం, శ్రీలక్ష్మీ, భవాని,సౌజన్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌..జానారెడ్డిని ఓడించడం నీతరం కాదు
మిల్లర్ల మాయాజాలం
అకాలవర్షంతో తడిసిన ధాన్యం
ఉరుములు వానలు పాదయాత్రను ఆపలేవు
ఈయర్లీ ఇన్‌కం డౌన్‌
ఈయర్లీ ఇన్‌కం డౌన్‌
బీసీ స్కూల్‌లో సిద్ధమైన హెలిప్యాడ్‌
గందమల్ల రిజర్వాయర్‌ ఉందా లేదా?
పంట నష్టాన్ని అంచనా వేయాలి
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
రేషన్‌ కార్డులు , పింఛన్లకు మోక్షం ఎప్పుడు?
మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందాం
నెలలోపే ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి
రైతులకు వెంటనే న్యాయం చేయాలి
అకాల వర్షం...అపార నష్టం
ఇక మిగిలింది నాలుగు రోజులే..
తెలంగాణలో తొలిసారి మేఘా గ్యాస్‌ సేవలు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బంగారు పతకాలు
బడుగు,బలహీనుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే
నూతన జిల్లాల అభివద్ధిచేయడంలో పాలకులు విఫలం
ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్ర జెండానే
కులవత్తి దారులకు రూ.25 వేల కోట్లు కేటాయించాలి
నవాబుపేట రిజర్వాయర్‌ సాగునీటి కాల్వలను సత్వరమే పూర్తి చేయాలి
కేంద్రం మనువాద విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతుంది
మాస్క్‌ ఆవశ్యకతపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన
మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి
అందరి ఆశీర్వాదంతో నకిరేకల్‌ అభివద్ధి
కేసీఆర్‌ ఇంటినిండా ఉద్యోగాలే

తాజా వార్తలు

10:57 AM

స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్..

10:38 AM

క్షణికావేశంలో భార్యను కాల్చి చంపిన హోంగార్డు

10:28 AM

గొడ్డలితో ఇద్దరిపై దాడి.. ఒకరి మృతి

10:10 AM

మాదాపూర్ వ్యభిచార ముఠా అరెస్టు..

10:01 AM

అప్పులు చేసిన భర్త.. భార్య హత్య..

09:51 AM

ప్రయివేటు బస్సు బోల్తా.. 20మంది మృతి

09:43 AM

నేటి నుంచి భద్రాద్రి రాముడి బ్రహ్మోత్సవాలు

09:03 AM

చిట్టీల పేరుతో భారీ మోసం.. కేసు నమోదు

08:48 AM

మాస్కు పెట్టుకోలేదని చితకబాదారు..

08:25 AM

కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

08:14 AM

తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య

08:01 AM

హైదరాబాద్ లో దారుణం.. భర్త మెడపై..

07:49 AM

రాయల్స్ పై పంజాబ్ దే విజయం

07:39 AM

ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.3.50కోట్ల వసూలు

07:22 AM

ప్రాణం తీసిన అనుమానం..

07:11 AM

నల్ల జాతీయుడి కాల్చివేత.. వెల్లువెత్తుతున్న నిరసనలు

07:03 AM

జర్నలిస్టు ఔదార్యం.. నలుగురికి ప్లాస్మా దానం..

06:56 AM

హోం గార్డు ఆత్మహత్య..

06:37 AM

ఎల్ జీ స్మార్ట్ ఫోన్ ధరలపై భారీ తగ్గింపు..

06:32 AM

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు..

06:29 AM

కరోనా ఎఫెక్ట్.. రాత్రి కర్ఫ్యూ విధింపు..

09:53 PM

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

09:43 PM

రాజస్థాన్‌ రాయల్స్‌ లక్ష్యం 222 పరుగులు

09:33 PM

రేపు మమతా బెనర్జీ ధర్నా

09:27 PM

సంగారెడ్డిలో రెండు మొబైల్ షాప్స్ సీజ్‌

09:17 PM

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హీరో

09:09 PM

ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

08:38 PM

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌

08:25 PM

టీడీపీ బహిరంగ సభపై రాళ్ల దాడి

08:18 PM

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.