Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్పొరేట్‌ శక్తులతో మోడీ జాయింట్‌ వ్యాపారం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

కార్పొరేట్‌ శక్తులతో మోడీ జాయింట్‌ వ్యాపారం

- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్‌శక్తులతో కలిసి జాయింట్‌ వ్యాపారం చేస్తుందని, తద్వారా ప్రజలకు కష్టాలు.. కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూరుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక ఎంవీఎన్‌ భవనంలో నిర్వహించిన పార్టీ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌శక్తులకు అమ్మి వారితో కలిసి జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి పెద్దఎత్తున మోడీ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండి హద్దూపద్దూ లేకుండా ప్రజలపై పన్నుల భారాలు పెరుగుతున్నాయన్నారు.పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందన్నారు.ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల, రవాణాచార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు.కరోనా లాక్‌డౌన్‌లో ప్రజలకు ఆదాయం తగ్గి పరిశ్రమలు మూతబడి, వ్యాపారాలు పడిపోయి, నిరుద్యోగం పెరిగి ఆర్థికమాంద్యం పెరిగిన సమయంలో పన్నులు పెంచి ప్రజల నడ్డివిరిచే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా సమాజానికి, ప్రజలకు అవసరం లేనటువంటి పనులు చేస్తూ వారిని కష్టాలపాలు చేస్తున్నారన్నారు. ప్రజా,కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.దేశంలో కార్పొరేట్‌శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఒకపక్క కార్మికులు సమ్మెలు,ధర్నాలు చేస్తూ ఉద్యమిస్తుంటే మరోపక్క 91 రోజులనుండి రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని వీరోచిత పోరాటం నడుపుతున్నా,250 మంది రైతులు అమరులైన మోడీకి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు.మొన్న కార్మికులు నిన్న రైతులు నేడు పెరుగుతున్న ధరలను, జీఎస్టీని అరికట్టాలని వ్యాపారవర్గాలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఉద్యమా ల్లోకి వస్తున్నారన్నారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటంలోకి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. దేశంలో కార్మికులు, రైతులు, పేదలు చేసినటువంటి ప్రజా ఉద్యమాలతో మోడీ పతనం కాక తప్పదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తోందన్నారు. రైతు చట్టాలకు వ్యతి రేకంగా పని చేస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్లి వచ్చి రైతు చట్టాలను సమర్థిస్తూ వ్యాఖ్యానించడం దుర్మార్గ మన్నారు.రాష్ట్రంలో వెంటనే పంట కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయకపోతే, శాసనసభలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయంగా పోరాటాలు ఉధతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్‌ రవినాయక్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌..జానారెడ్డిని ఓడించడం నీతరం కాదు
మిల్లర్ల మాయాజాలం
అకాలవర్షంతో తడిసిన ధాన్యం
ఉరుములు వానలు పాదయాత్రను ఆపలేవు
ఈయర్లీ ఇన్‌కం డౌన్‌
ఈయర్లీ ఇన్‌కం డౌన్‌
బీసీ స్కూల్‌లో సిద్ధమైన హెలిప్యాడ్‌
గందమల్ల రిజర్వాయర్‌ ఉందా లేదా?
పంట నష్టాన్ని అంచనా వేయాలి
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
రేషన్‌ కార్డులు , పింఛన్లకు మోక్షం ఎప్పుడు?
మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందాం
నెలలోపే ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి
రైతులకు వెంటనే న్యాయం చేయాలి
అకాల వర్షం...అపార నష్టం
ఇక మిగిలింది నాలుగు రోజులే..
తెలంగాణలో తొలిసారి మేఘా గ్యాస్‌ సేవలు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బంగారు పతకాలు
బడుగు,బలహీనుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే
నూతన జిల్లాల అభివద్ధిచేయడంలో పాలకులు విఫలం
ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్ర జెండానే
కులవత్తి దారులకు రూ.25 వేల కోట్లు కేటాయించాలి
నవాబుపేట రిజర్వాయర్‌ సాగునీటి కాల్వలను సత్వరమే పూర్తి చేయాలి
కేంద్రం మనువాద విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతుంది
మాస్క్‌ ఆవశ్యకతపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన
మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి
అందరి ఆశీర్వాదంతో నకిరేకల్‌ అభివద్ధి
కేసీఆర్‌ ఇంటినిండా ఉద్యోగాలే

తాజా వార్తలు

09:43 AM

నేటి నుంచి భద్రాద్రి రాముడి బ్రహ్మోత్సవాలు

09:03 AM

చిట్టీల పేరుతో భారీ మోసం.. కేసు నమోదు

08:48 AM

మాస్కు పెట్టుకోలేదని చితకబాదారు..

08:25 AM

కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

08:14 AM

తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య

08:01 AM

హైదరాబాద్ లో దారుణం.. భర్త మెడపై..

07:49 AM

రాయల్స్ పై పంజాబ్ దే విజయం

07:39 AM

ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.3.50కోట్ల వసూలు

07:22 AM

ప్రాణం తీసిన అనుమానం..

07:11 AM

నల్ల జాతీయుడి కాల్చివేత.. వెల్లువెత్తుతున్న నిరసనలు

07:03 AM

జర్నలిస్టు ఔదార్యం.. నలుగురికి ప్లాస్మా దానం..

06:56 AM

హోం గార్డు ఆత్మహత్య..

06:37 AM

ఎల్ జీ స్మార్ట్ ఫోన్ ధరలపై భారీ తగ్గింపు..

06:32 AM

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు..

06:29 AM

కరోనా ఎఫెక్ట్.. రాత్రి కర్ఫ్యూ విధింపు..

09:53 PM

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

09:43 PM

రాజస్థాన్‌ రాయల్స్‌ లక్ష్యం 222 పరుగులు

09:33 PM

రేపు మమతా బెనర్జీ ధర్నా

09:27 PM

సంగారెడ్డిలో రెండు మొబైల్ షాప్స్ సీజ్‌

09:17 PM

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హీరో

09:09 PM

ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

08:38 PM

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌

08:25 PM

టీడీపీ బహిరంగ సభపై రాళ్ల దాడి

08:18 PM

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

08:12 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

08:06 PM

భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర

08:00 PM

హరియాణాలో నైట్ కర్ఫ్యూ

07:53 PM

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లుగా ఐదు గ్రామాలు

07:40 PM

ఇద్దరి కుమార్తెలతో సహా త‌ల్లి ఆత్మ‌హ‌త్య

07:17 PM

మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని :తమ్మినేని

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.