Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జన జాతర | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Mar 02,2021

జన జాతర

- లింగా... ఓ లింగా అంటూ మారుమోగిన పెద్దగట్టు
- భక్తుల్లో కనిపించని కరోనా ప్రభావం....
- వాహనాల మళ్లింపులో పోలీసుల అలసత్వం
- గంటల తరబడి రోడ్డుపై వేచి ఉన్న భక్తులు
- బెల్టుషాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలో రెండో పెద్దజాతరగా మారుమోగుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి సోమవారం రెండవ రోజు భక్తులు భారీఎత్తున తరలివచ్చారు. రహదారులన్నీ జన సందోహంతో కూరుకు పోయాయి.గజ్జెల లాగుల చప్పుళ్లు..... బేరీల మోతలు..... డప్పులు వాయి ద్యాలు,.....మహిళల కోలాటాలు,....యాదవుల కత్తి కటారుల విన్యాసాలు.....జయ జయ ధ్వానాల మధ్య జాతర రెండవరోజు అట్టహాసంగా కొనసాగింది.వెరసి భక్తుల కోలాహలంతో పెద్దగట్టు జనసంద్రమైంది.పెద్దగట్టుకి నలుదిక్కుల ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు,ఇతర వాహనాలల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు..ఓ లింగా...ఓ లింగా అంటూ చిన్నా...పెద్దా, పురుషులు, మహిళలు అనే తారతమ్యం లేకుండా లింగన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.మొదటి రోజు భక్తులు సుమారు రెండు నుండి మూడు లక్షల మంది రాగా,రెండవ రోజు అమాంతంగా 30 నుండి 35 లక్షల మందికి పెరిగారు.ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె పెద్దగట్టుకి తరలించాగానే భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు దారులు వెతుక్కున్నారు. అర్ధరాత్రి నుండి సాయంత్రం వరకు భక్తులు వచ్చిపోతూనే ఉన్నారు.గట్టుపై తమ తమ విన్యాసాలతో గట్టుపై లింగమంతుల స్వామికి తమ మొక్కులను సమర్పించుకున్నారు.పురుషులు వాయిద్యాల చప్పులతో విన్యాసాలు చేయగా,మహిళలు గంపలు,బోనాలు ఎత్తుకొని తమ మొక్కులు సమర్పించారు.కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే పూనకంతో ఊగిసలాడిపోయారు.మరి కొంతమంది మహిళలు తమ మొక్కులు తీరాలని గుడి ముందర కాసేపు పడుకొని తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు.
భక్తుల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించని వైద్యరోగ్య శాఖ....
పెద్దగట్టు లింగన్నకు మొక్కులు చెల్లించుకోవడాకి వచ్చిన భక్తులు ఏ ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు.కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ జాతరకు లక్షల్లో హాజరైన భక్తులకు ఇతరుల నుంచి తమకు ప్రాణహాని పొంచి ఉందన్న ఈ విషయాన్ని మర్చి పోయారు.జాతరకు హాజరైన భక్తుల్లో సుమారు 40 శాతం కంటే తక్కువగా మాస్కులు ధరించి,శానిటేషన్‌ చేసుకున్న వారు కూడా కనిపించలేదు.మిగిలిన భక్తులుగాని, గట్టుపైకి వెళ్లిన వ్యక్తులు గాని మాస్కులు ధరించకపోయినప్పటికి గుళ్ళోకి అను మతించడం విశేషం.దీనిపై భక్తులకు అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ కొంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
దారి మళ్ళింపు ఏది..?
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు లక్షల్లో హాజరవుతారని పోలీసు అధికారులే ప్రకటించారు.అందుకు సిబ్బందికి ముందస్తుగానే జిల్లా పోలీసు యంత్రాంగం పలు సూచనలు చేసింది.హైదరాబాద్‌ నుండి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను వయా నార్కట్‌పల్లి మీదుగా, విజయవాడ నుండి హైదరాబాద్‌ వైపు వస్తున్న వాహనాలు వయా కోదాడ మీదుగా మళ్లిస్తామని ముందుగానే ప్రకటించారు.కొన్ని బస్సులతో పాటు మిగతా వాహనాలను అటు వైపుగా పంపించినట్టు కనిపించలేదు.అట్టి వాహనాలు రహదారిపై రావడంతో భక్తుల వాహనాలు గంటల తరబడి రహదారిపైనే వేచి చూడాల్సి వచ్చింది.మంగళవారం అయినా పోలీసులు తమ బందోబస్తుపై ఎలా రివ్యూ చేసుకుంటారో వేచి చూద్దాం.
ఏరులై పారిన మద్యం..
రెండేండ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతర మద్యం జాతరగా మారిపోయింది.ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రాకపోకలు మద్యంపై మరింతగా ప్రభావం పడింది.లింగన్నకు పూజలు చేయడానికి ముందుగానే మద్యం బాబులు బెల్టుషాపుల వైపు పరుగులు పెట్టారు. కొంతమందైతే కొబ్బరి కాయలు,పువ్వులు,అగర్‌బత్తిలు చేతుల్లో పట్టుకొని బెల్టు షాపుల వద్ద నిల్చున్నారు.పురుషులతో పాటు స్త్రీలు కూడా పలు ప్రాంతాల్లో ఇలా కన్పించడం విశేషం.కరోనా నిబంధనలను గాలికొదిలి ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించడానికి పోటీపడ్డారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌..జానారెడ్డిని ఓడించడం నీతరం కాదు
మిల్లర్ల మాయాజాలం
అకాలవర్షంతో తడిసిన ధాన్యం
ఉరుములు వానలు పాదయాత్రను ఆపలేవు
ఈయర్లీ ఇన్‌కం డౌన్‌
ఈయర్లీ ఇన్‌కం డౌన్‌
బీసీ స్కూల్‌లో సిద్ధమైన హెలిప్యాడ్‌
గందమల్ల రిజర్వాయర్‌ ఉందా లేదా?
పంట నష్టాన్ని అంచనా వేయాలి
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
రేషన్‌ కార్డులు , పింఛన్లకు మోక్షం ఎప్పుడు?
మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందాం
నెలలోపే ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి
రైతులకు వెంటనే న్యాయం చేయాలి
అకాల వర్షం...అపార నష్టం
ఇక మిగిలింది నాలుగు రోజులే..
తెలంగాణలో తొలిసారి మేఘా గ్యాస్‌ సేవలు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బంగారు పతకాలు
బడుగు,బలహీనుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే
నూతన జిల్లాల అభివద్ధిచేయడంలో పాలకులు విఫలం
ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్ర జెండానే
కులవత్తి దారులకు రూ.25 వేల కోట్లు కేటాయించాలి
నవాబుపేట రిజర్వాయర్‌ సాగునీటి కాల్వలను సత్వరమే పూర్తి చేయాలి
కేంద్రం మనువాద విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతుంది
మాస్క్‌ ఆవశ్యకతపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన
మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి
అందరి ఆశీర్వాదంతో నకిరేకల్‌ అభివద్ధి
కేసీఆర్‌ ఇంటినిండా ఉద్యోగాలే

తాజా వార్తలు

09:51 AM

ప్రయివేటు బస్సు బోల్తా.. 20మంది మృతి

09:43 AM

నేటి నుంచి భద్రాద్రి రాముడి బ్రహ్మోత్సవాలు

09:03 AM

చిట్టీల పేరుతో భారీ మోసం.. కేసు నమోదు

08:48 AM

మాస్కు పెట్టుకోలేదని చితకబాదారు..

08:25 AM

కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

08:14 AM

తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య

08:01 AM

హైదరాబాద్ లో దారుణం.. భర్త మెడపై..

07:49 AM

రాయల్స్ పై పంజాబ్ దే విజయం

07:39 AM

ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.3.50కోట్ల వసూలు

07:22 AM

ప్రాణం తీసిన అనుమానం..

07:11 AM

నల్ల జాతీయుడి కాల్చివేత.. వెల్లువెత్తుతున్న నిరసనలు

07:03 AM

జర్నలిస్టు ఔదార్యం.. నలుగురికి ప్లాస్మా దానం..

06:56 AM

హోం గార్డు ఆత్మహత్య..

06:37 AM

ఎల్ జీ స్మార్ట్ ఫోన్ ధరలపై భారీ తగ్గింపు..

06:32 AM

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు..

06:29 AM

కరోనా ఎఫెక్ట్.. రాత్రి కర్ఫ్యూ విధింపు..

09:53 PM

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

09:43 PM

రాజస్థాన్‌ రాయల్స్‌ లక్ష్యం 222 పరుగులు

09:33 PM

రేపు మమతా బెనర్జీ ధర్నా

09:27 PM

సంగారెడ్డిలో రెండు మొబైల్ షాప్స్ సీజ్‌

09:17 PM

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హీరో

09:09 PM

ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

08:38 PM

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌

08:25 PM

టీడీపీ బహిరంగ సభపై రాళ్ల దాడి

08:18 PM

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

08:12 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

08:06 PM

భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర

08:00 PM

హరియాణాలో నైట్ కర్ఫ్యూ

07:53 PM

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లుగా ఐదు గ్రామాలు

07:40 PM

ఇద్దరి కుమార్తెలతో సహా త‌ల్లి ఆత్మ‌హ‌త్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.